Tirumala Temple | శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | #local18shorts

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివచ్చారు. భక్తి భావంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయ భారతి సయాని, తెలంగాణ ఎమ్మెల్సీ శ్రీపల్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.#tirumala #apnews Source link

Read More

Vizag Residents Protest Against Amaravati Bill | అమరావతి బిల్లుపై విశాఖవాసుల ఆగ్రహం..| #local18V

అమరావతి బిల్లు ఓకే కావడంతో ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖకి అన్యాయం జరుగుతుందంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. కారణాలు ఏవైనా విశాఖపట్నంకి ఉత్తరాంధ్రకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందని మరోసారి తమ బిగ్గర స్వరాన్ని వినిపిస్తున్నారు.#vizagresidents #amaravatibill #Apnews Source link

Read More

80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link

Read More

Tirupati: వైసీపీ నేత భూమన నేతృత్వంలో మత మార్పిడి.. ఆ దంపతులు ఎవరో చూడండి

Tirupati : టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. Source link

Read More

Hanuman Jayanti: ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి ఎందుకు చేస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు, విశాఖలో ఆలయాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగి, భక్తులు ప్రత్యేక పూజలు, సుందరకాండ పారాయణం చేస్తూ హనుమంతుని కృప కోరుతున్నారు Source link

Read More

Tirumala Thumburu Theertha Mukkoti | వైభవంగా తిరుమల తుంబురు తీర్థ ముక్కోటి

తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం నేడు ఘనంగా జరిగింది. సుమారు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు.#tirumala #ThumburuTheerthaMukkoti #andhrapradesh Source link

Read More

Weather: అక్కడో తుపాను. ఏపీ, తెలంగాణపై ద్రోణి. 5 రోజులు వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు

Weather Today: ఏపీ, తెలంగాణ వాతావరణలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ ద్రోణి ప్రభావం కనిపించబోతోంది. దాని వల్ల వర్షాలతోపాటూ.. ఈదురుగాలులు, మెరుపులు కూడా వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. Source link

Read More

AP Reorganisation Amendment Bill 2026: ఏపీ రాజధాని అమరావతిపై నేడు రాజ్యసభలో చర్చ.. వైసీపీ అక్కడ కూడా వాకౌట్ చేస్తుందా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేడు ఏప్రిల్ 2, 2026 రాజ్యసభలో ఈ బిల్లుపై రెండు గంటల చర్చ జరగనుంది. లోక్‌సభలో నిన్న (ఏప్రిల్ 1) వాయిస్ ఓటుతో ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5ని సవరించి, అమరావతిని జూన్ 2, 2024 నుంచి రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తుందని ది హిందూ, ఏప్రిల్ 1, 2026 రిపోర్ట్ చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా,…

Read More

గోదావరి ఒడ్డున శబరిమల వైభవం.. ఘనంగాఅయ్యప్ప జయంతి ఉత్సవాలు..! ayyappa jayanthi celebrations on godavari river bank with grandeur like sabarimala. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 02, 2026 6:51 AM IST గోదావరి జిల్లాల్లో అయ్యప్పస్వామి జయంతి ఉత్సవాలు శబరిమల స్థాయిలో ఘనంగా జరిగి, వేలాది భక్తులు దీక్షతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు + కేరళను తలపించిన గోదావరి ఘనంగా అయ్యప్ప వేడుక కేరళలోని శబరిమలలో జరిగే అయ్యప్పస్వామి జయంతి మహోత్సవాల వైభవాన్ని తలపించేలా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీర ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఒకచోట చేరి నిర్వహించిన వేడుకలు…

Read More

NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 5:41 AM IST NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! ప్రతీకాత్మక చిత్రం NTR District: గూడు లేని వారికి నీడను అందించాల్సిన గృహ రుణం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు శృతిమించడంతో, అవమానాన్ని భరించలేక భూక్యా హనుమ (42) అనే వ్యక్తి…

Read More