Heavy Rains in AP: గోదావరి జిల్లాల్లో వరుణుడి బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రహదారులు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 03, 2026 1:41 PM IST Heavy Rains in AP: ఏపీలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, కాకినాడ నగరం సామర్లకోటలో రోడ్లు జలమయం, డ్రైనేజీలు మూసుకుపోయి మురుగు నీరు పొంగి, రైతుల ధాన్యం తడిసి నష్టం భయం + News18 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు చెరువులు మాదిరిగా దర్శనమిస్తుంది. డ్రైనేజీలు సైతం…

Read More

TTD Ghee Adulteration: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితులు వీళ్లే.. భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! |

Last Updated:May 03, 2026 2:00 PM IST TTD Ghee Adulteration: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై భానుప్రకాష్ రెడ్డి మాజీ వైకాపా ప్రభుత్వం, టీటీడీ అధికారులపై తీవ్ర ఆరోపణలు, నవంబర్ 6 టీటీడీ సమావేశం, SIT దర్యాప్తు కొనసాగుతోంది + News18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గత…

Read More

పుత్తడి బొమ్మలాంటి రూపం.. కానీ రెండు కళ్లు లేవు! ఆమె పోరాటం చూస్తే కన్నీళ్లు ఆగవు..!

కాకినాడ తునికి చెందిన దృష్టి లోపం ఉన్న తిరుమల పట్టుదలతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదిగి, హైదరాబాద్ ఐటి కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రంధి మణికంఠను వివాహం చేసుకుని స్ఫూర్తిగా నిలిచింది Source link

Read More

ALERT: దీపారాధనలో ఒకే వత్తి వేస్తున్నారా? పొరపాటున కూడా అలా చేయకండి.. పండితులు నిగ్గుతేల్చిన నిజం ఇదే..! Hindu lamp worship. |

వత్తులతో పాటు దీపారాధనకు వాడే నూనె కూడా అత్యంత ముఖ్యం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె వాడితే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య సుఖం, బంధుమిత్రుల శుభం చేకూరుతాయి. అయితే, పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీనివల్ల నిత్య రుణ బాధలు, దుఃఖం, చోర భయం వంటి ఇబ్బందులు కలుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవీ అనుగ్రహం కోరుకునే వారు…

Read More

కమర్షియల్ సిలిండర్ ధర పెంపు అన్యాయం.. విశాఖలో భారీ నిరసనలు..! commercial gas cylinder price hike. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 03, 2026 5:37 PM IST విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, సిపిఐ, సిఐటియు నేతృత్వంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెంపు వ్యతిరేకంగా ఆందోళనలు, కేంద్రం వెంటనే పెంపు రద్దు చేయాలని డిమాండ్ + News18 వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 వరకు ధర పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, వెంటనే…

Read More

Shocking: పూజకు వాడే పూలను నీటితో కడుగుతున్నారా.. పండితులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే..!

పండితుల ప్రకారం పూజకు పువ్వులు, తులసి, దూర్వాలను నీటితో కడగకూడదు, బ్రహ్మ ముహూర్తంలో కోయాలి, శుభ్రమైన పాత్రలో పెట్టి గౌరవంగా సమర్పించాలి Source link

Read More

Heavy rains disrupt life in Godavari districts | గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి నీటి నిల్వలు వరదలతో పాటు పంట నష్టం ఏర్పడి ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link

Read More

Mango Tree: నరికేసిన చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాశాయి.. ఆ జిల్లాలో జరిగిన ఈ అద్భుతాన్ని ఒకసారి చూడండి..

Mango Tree: అంబేద్కర్ కోనసీమ కేశవ దాసుపాలెంలో రైతు పాలపర్తి కిషోర్ నరికేసిన బంగినపల్లి మామిడి చెట్టు కొమ్మపై గుంపులుగా కాయలు కాసి గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి Source link

Read More

Weather Update: వాతావరణంలో అనూహ్య మార్పులు.. షాకింగ్ విషయాలు చెప్పిన భారత వాతావరణ శాఖ |

మే 3 నుంచి 6వ తేదీ వరకూ.. ఏపీ, తెలంగాణ, యానాం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. వర్షాలతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాంలో మే 3న పిడుగులు పడతాయనీ, గాలి వేగం గంటకు 70 కిలోమీటర్లకు కూడా చేరగలదని…

Read More

Tirumala Temple: శ్రీవారి కొండపై భద్రత కట్టుదిట్టం.. ఆకాశగంగ పరిసరాల్లో పోలీసుల నాఖాబందీ తనిఖీలు.. |

Last Updated:May 03, 2026 11:33 AM IST Tirumala Temple: తిరుమలలో పోలీస్, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ వజ్రపహార్ నిర్వహించి దుకాణాలు, వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేసి ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు News18 తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ టీటీడీ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ వజ్రపహార్’ పేరుతో భారీ తనిఖీలు చేపట్టాయి. తిరుమల కొండపై అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చేయడమే లక్ష్యంగా ఈ…

Read More