Natural Disaster: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టు కూలి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి! |

Last Updated:May 04, 2026 6:21 PM IST Natural Disaster: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు సంతలో ఈదురు గాలులతో భారీ వర్షంలో చెట్టు కూలి ఒడిశా జర్రయి గ్రామానికి చెందిన ఇద్దరు కూరగాయల వ్యాపారి మహిళలు మృతి News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వైపరీత్యం ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు…

Read More

Tirupati: లారీని ఢీ కొట్టిన అంబులెన్స్‌.. రక్తంతో తడిసిన జాతీయ రహదారి, ఎంత మంది చనిపోయారంటే | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 04, 2026 1:44 PM IST Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. Tirupati highway crash Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న…

Read More

Property Cards: ఇళ్లు, భూములుపై ఏపీ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇక సింపుల్‌గా బ్యాంక్ లోన్.. |

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు…

Read More

Midday Meal Scheme: స్టూడెంట్స్‌కి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో 3ఏళ్లు ఆ పథకం కొనసాగిస్తూ ఒప్పందం | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 04, 2026 3:34 PM IST Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలో అమలు చేస్తున్న మెనూ మార్చడం కారణంగా మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధుల సంఖ్య పెరగడంతో మరింత శ్రద్దపెట్టింది. Midday Meal Scheme Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన,…

Read More

Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ముగిసిన ఉత్కంఠ.. మల్లాడి గెలుపుకు కారణం ఇదే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 04, 2026 2:27 PM IST Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు + News18 కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్…

Read More

Trisha at Tirumala: పుట్టినరోజున శ్రీవారి చెంత త్రిష..

#TrishaAtTirumala #HBDTrisha #TNElectionResults2026 #TrishaKrishnan #TVKVijay #TirumalaDarshanదక్షిణ భారత అగ్ర కథానాయిక త్రిష నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (మే 4) తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేడు త్రిష పుట్టినరోజు కావడంతో పాటు, ఆమె సన్నిహితుడు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ భవితవ్యాన్ని తేల్చే తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడుతుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ విజయం కోసమే త్రిష…

Read More

AP and Telangana Weather: దంచికొట్టే భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్

Andhra Pradesh and Telangana Weather: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలి. ముక్యంగా ఏపీలో ప్రజలు ఇవాళ చాలా ఆశ్చర్యాలు చూస్తారు. అసలు వాతావరణం ఇలా ఎందుకు మారుతోంది అనే ప్రశ్న వారిని వెంటాడుతుంది. ఎందుకో తెలుసుకుందాం. Source link

Read More

Tirumala: వేసవిలోనూ కూల్‌గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…

Read More

AP Investments: ఏపీలో ఫైటర్ జెట్ల తయారీ.. రూ.లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు, మారిపోనున్న ఆ జిల్లా రూపు రేఖలు!

చంద్రబాబు చాణిక్యత. ఏపీకి రూ.లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించగల భారీ ప్రాజెక్ట్. ఆ జిల్లా రూపు రేఖలు మారిపోనున్నాయి. భారీగా ఉద్యోగ అవకాశాలు. అలాగే పాకిస్తాన్, చైనాలకు వణుకు పుట్టించేలా.. ఏపీ వేదికగా మొదలుకానున్న అసలైన విధ్వంసం! Source link

Read More

Heavy Rains Lash Godavari District | గోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు..

గోదావరి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రమైన జలమయమై, సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు నీట మునగడంతో ప్రయాణికులకు రాకపోకలు కష్టంగా మారాయి. పలు ప్రాంతాల్లో పరిస్థితి వరదల మాదిరిగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. Source link

Read More