BJP Leaders Celebrate with Jhal Muri in Ap | ఏపీలో బెంగాల్ స్పెషల్ ఝల్ మురి బీజేపీ నేతల సంబరాలు

విజయవాడలో ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని P. V. N. మాధవ్ ప్రత్యేకంగా బెంగాల్ స్పెషల్ ‘ఝల్మురి’ పంపిణీ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఈ సంబరాలను నిర్వహించారు. Source link

Read More

Coconut: కొబ్బరికాయలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా.. ఆ తీపి వెనుక ఉన్న రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!

వేసవిలో విశాఖపట్నంలో కొబ్బరి బొండం డిమాండ్ పెరిగింది, సహజంగా తీపి, పోషకాలతో శరీరానికి శక్తి, హైడ్రేషన్ ఇస్తూ ఆరోగ్యకర డ్రింక్ గా నిలుస్తోంది Source link

Read More

చిరకాల స్వప్నం నెరవేరింది.. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. South Coast Railway Zone | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 05, 2026 10:51 PM IST విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్ జారీ, జూన్ 1 నుంచి కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంబరాలు, అభివృద్ధి, ఉద్యోగాలపై ఆశలు + News18 విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద స్థానికులు, టిడిపి, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ…

Read More

Thrilling Single Ride Over the Sea at Antarvedi | సముద్రంపై సింగిల్ రైడ్

సముద్రంపైకి సింగల్ రైడ్ గా వెళ్లాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ అమ్మో సముద్రములోకాఎలా వెళ్ళగలం అని ఆగిపోతుంటాంలేదా షిప్ పై ఆరుగురితో అంతకుమించి బోట్లో వందలాది మందితో సముద్రం లేదా గోదావరి ప్రాంతంలో ప్రయాణం చేసి ఉంటాం, కానీ ఆ సముద్ర తీర ప్రాంతంలో అందమైన గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో సింగల్ రైడ్ ఇన్ బీచ్ అని ప్రత్యేక వెహికల్ ఏర్పాటు చేశారు.అంటే సాగర సంగమం ప్రాంతంలో చక్క చక్క రైడ్ చేస్తూ వేసవికాలం…

Read More

Wood Quality: టేకు, రోజ్‌వుడ్ ఫర్నిచర్ కొంటున్నారా.. ఇది గుర్తించకపోతే మీ డబ్బులు నీళ్లలో పోసినట్టే..!

బెగుసరాయ్ ఫర్నిచర్ నిపుణుడు దిలీప్ భరద్వాజ్, అసలైన టేకు, బర్మా టేకు, రోజ్‌వుడ్ ఎంపిక, తేమ, ముడులు చూసి నకిలీ కలపను తప్పించుకోవాలని హెచ్చరిస్తున్నారు Source link

Read More

Vastu Tips: డబ్బును ఆకర్షించే గ్రీన్ మాగ్నెట్.. మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం ఖాయం!

వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్, జెడ్ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెట్టితే సంపద, ప్రమోషన్లు, సత్సంబంధాలు పెరుగుతాయి, ఈశాన్యంలో మనీ ప్లాంట్ నష్టం అంటున్నారు Source link

Read More

Today Top 10 News: హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడుల్లో భారతీయులకు గాయాలు | తెలంగాణ వార్తలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ 90 లక్షల ఓట్లను తొలగించడం వల్లే బీజేపీకి లబ్ధి చేకూరిందని ఆమె ఆరోపించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి బలోపేతం కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 2. స్టాలిన్ ఓటమిపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు తమిళనాడులో విజయ్ సాధించిన విజయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు….

Read More

యానం ఎమ్మెల్యే మల్లాడి సంచలన వ్యాఖ్యలు.. ఏం చూసి ఓటేశారు.. అంటూ ప్రజలపై సెటైర్లు..! Yanam elections. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 05, 2026 2:51 PM IST యానం లో ఇండిపెండెంట్ మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ను భారీ మెజార్టీతో ఓడించిన మల్లాడి, అతనికి ఓటు వేసిన వారిపై సెటైర్లు వేయడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది + News18 యానం అనే ప్రశాంత ప్రాంతంలో ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ చిన్న ప్రాంతంలో ఫలితాల తర్వాత గెలిచిన ఎమ్మెల్యే…

Read More

New Railway Zone: ఏపీకి కేంద్రం మెగా శుభవార్త.. విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఖరారు.. అధికారిక గెజిట్ విడుదల! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

ఉత్తరాంధ్ర ఆశయాలు, పోరాటాలు, కలలకు న్యాయం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది నాయకులు చేసిన పోరాట పటిమకు పట్టం కట్టినట్లుగా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరడం వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర…

Read More

Housing Scheme: రాష్ట్రంలో ఇళ్లు లేనివారికి అతి భారీ గుడ్ న్యూస్.. లక్షల్లో కొత్త ఇళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Housing Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఆశ పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. Source link

Read More