కోనసీమలో ఆలయాల అభివృద్ధి జోరు.. పుష్కరాల కోసం కోట్లతో పనులు..! Godavari Maha Pushkaralu 2027. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 6:19 PM IST 027 గోదావరి మహా పుష్కరాల కోసం రాజమండ్రి అంబేద్కర్ కోనసీమలో ఘాట్లు ఆలయాల అభివృద్ధి జోరుగా సాగి, భక్తుల కోసం మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు + పుష్కరశోభతో మారిపోతున్న గోదావరి జిల్లాలు 2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారం వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా…

Read More

Today Top 10 News: ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Amaravati Capital: ఏపీ రాజధానిని రాష్ట్రం, కేంద్రం నిర్ణయించలేదు.. మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 3:42 PM IST Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. + Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. అందుకే అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లు ఆమోదిస్తూ ప్రకటించిన సమయం 11.11 అంటూ ఒక టీడీపీ మహిళ…

Read More

Banana: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తింటున్నారా.. వైద్యులు చెబుతున్న నిజాలు తెలుసుకుంటే షాక్ అవుతారు..!

ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తింటే శక్తి, జీర్ణక్రియకు మేలు, కానీ ఇనుము తక్కువవారికి, సున్నిత జీర్ణవ్యవస్థ ఉన్నవారికి సమస్యలు రావచ్చని డాక్టర్ సురేష్ హెచ్చరిక Source link

Read More

Organic Food: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆర్గానిక్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్న ప్రజలు..! organic food boom in srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

ఈ మార్పుకు శ్రీకాకుళం వంటి చిన్న పట్టణాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఆర్గానిక్ షాపులు ఇప్పుడు అక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఏర్పడటం విశేషం. ముఖ్యంగా సిరిధాన్యాలు, అంటే మిల్లెట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. సామలు, కొర్రలు, జొన్నలు, అరికలు, వరిగలు వంటి ధాన్యాలతో తయారుచేసిన బిస్కెట్లు, స్నాక్స్, మిక్చర్లు ఆరోగ్యానికి మంచివని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దార్లపూడి రవి గత 15 సంవత్సరాలుగా…

Read More

Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది….

Read More

New National Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే రెడీ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 03, 2026 12:51 PM IST New National Highway: నిత్యం డేంజర్ రోడ్డుగా భావించే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా మ్యాపింగ్ చేసి కర్ణాటకలోని హోసకోట నుండి ప్రారంభమై చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే  తమిళనాడులోకి కలవనున్నది. ఈ జాతీయ రహదారి పనులు కళ్లు చెదిరే విధంగా డిజైన్ చేశారు. ప్రయాణికులకు  గుడ్ న్యూస్ చెప్పిన చిత్తూరు టూ తచ్చుర్ హై వే New National Highway: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత ప్రజలకు…

Read More

AP DEECET 2026: ఏపీ డీఈఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ అప్పుడే.. వెంటనే అప్లై చేసుకోండి.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 03, 2026 11:50 AM IST ఏపీ డీఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డి ఎల్ ఎడ్ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు, ఫీజు 1000 రూపాయలు, ఇంటర్ 50 శాతం అర్హత ఏపీడీఈఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇవే..!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించే అభ్యర్థులకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ…

Read More

New Twist in MLA Arava Sreedhar case | ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో మరో ట్విస్ట్.. | #local18V

సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడి మోసం చేశాడని శ్రీధర్పై ఓ యువతి చేసిన ఆరోపణలతో ఏవి అరవ శ్రీధర్పై జనసేన పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయినప్పటికి ఆయన దర్జాగా పార్టీ కండువాకప్పి తిరుగుతున్నారు అంటూ ఆమె ఏకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం వద్దకు చేరుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.#AravaSreedhar #MLA #APPolitics…

Read More

Amaravati Capital: తిరుపతిలో అమరావతి సంబరాలు.. దేవతల రాజధాని అంటూ టీడీపీ నేతల వేడుకలు |

Last Updated:Apr 03, 2026 9:56 AM IST Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. + Amaravati Capital Tirupati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని అందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో అన్నీ వర్గాల ప్రజలు…

Read More