ఉత్తరాంధ్రలో పెరుగుతున్న ఆందోళన.. విశాఖ ఆశలు నీరుగారుతున్నాయా..? Andhra Pradesh capital issue. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 04, 2026 3:59 PM IST అమరావతిని ఏకైక రాజధానిగా చేసే ప్రక్రియ వేగం, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆశలు మందగింపు, ఉత్తరాంధ్రలో నిరాశతో పాటు సమాన అభివృద్ధి డిమాండ్ పెరుగుతోంది + అభివృద్ధి మాటల్లోనేనా… ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏ వైపు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ…

Read More

Pushkaralu Brings Spiritual Glow to Godavari District | పుష్కరశోభతో కళకళలాడుతున్న గోదావరి| #local18V

2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటివారం వరకు 12 రోజులు జరుగు గోదావరి మహాపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గోదావరిజిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క రాజమండ్రి కేంద్రంగానే కాకుండా,కోనసీమజిల్లాలో ఉన్న అనేక ఆలయాలు సైతం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. నిజానికి రాజమండ్రి అంటేనే ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు, అలాంటి రాజమండ్రి ప్రాంతంలో పుష్కర పనులు జరగడంతో ఆ ప్రాంతంలో పుష్కర శోభ పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు….

Read More

Visakhapatnam as capital hopes fade |ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏంటి..?

గతంలో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పుడు, ఉత్తరాంధ్రలో కొత్త ఆశలు పుట్టాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు దీనిని తమ ప్రాంత అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా భావించారు. విశాఖపట్నం వంటి ప్రధాన నగరం దగ్గరగా ఉండటం వల్ల, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మకం ఏర్పడింది. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇది పెద్ద అవకాశంగా భావించారు. అయితే ఇప్పుడు…

Read More

Skill Training: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే సంపాదించాలా? ఈ ఉచిత కోర్సులు మీకోసమే! |

Last Updated:Apr 04, 2026 1:11 PM IST ఎస్బీఐ ఆర్సెటీ ఏప్రిల్ 6 నుంచి గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ, టైలరింగ్ బ్యూటీ పార్లర్ కంప్యూటర్ అకౌంటింగ్ కోర్సులు, భోజనం వసతి ఉచితం, ఏప్రిల్ 5 లోగా నమోదు. Source link

Read More

Weather Update: ఏపీలో నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం.. 73 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 04, 2026 11:16 AM IST ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఎండ, శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు 17 లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల అవకాశం, అధికారులు జాగ్రత్తలు సూచించారు ఏపీలో వడగలులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలోనే బయటికి రావాలంటేనే భయపడిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ…

Read More

Amaravati decision called divine symbolic timing|ఏపీ రాజధాని అమరావతి నిర్ణయం..భగవంతుడిదే

అమరావతిని రాజధానిగా ప్రకటించిన 11.11 సమయం దైవ సంకేతమని ఎమ్మెల్యే యనమల దివ్య వ్యాఖ్యానించగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు నిర్వహిస్తూ మద్దతు తెలుపుతున్నారు. Source link

Read More

Welfare Schemes: మహిళలకు ఈ-సైకిళ్లు, నిరుద్యోగులకు ఈ-ఆటోలు.. ఆ జిల్లాలో రేపే పంపిణీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 04, 2026 7:59 AM IST పలమనేరు లో రేపు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఈ సైకిళ్లు, పెద్దపంజాణి లో స్వచ్ఛ రథం, ఈ ఆటోలు పంపిణీ, మహిళా సాధికారత పర్యావరణ పరిరక్షణ లక్ష్యం News18 పలమనేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రేపు ఒక కీలకమైన రోజు కాబోతోంది. స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఉదయం నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు…

Read More

Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 4 నుంచి రబీ ధాన్యం సేకరణ.. 23 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 8:01 AM IST ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రబీ (వేసవి) సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నకిలీ ఆధార్‌లకు చెక్.. టీటీడీ సరికొత్త సాంకేతిక విప్లవం! |

Last Updated:Apr 04, 2026 7:35 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో టికెట్లు, గదుల కేటాయింపులో దళారులను అరికట్టి భక్తులకు సమాన అవకాశాలు కల్పించనుంది News18 ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవలు,…

Read More

Srikakulam: సింగుపురంలో విషాదం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత.. కొండమ్మ తల్లి ఉత్సవాల్లో కలకలం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 6:28 AM IST ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రతీకాత్మక చిత్రం Srikakulam: ఉత్సవాల వేళ సింగుపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు…

Read More