Tragic love story: కలిసి బతకలేకపోయారు.. మరణంలో ఒక్కటయ్యారు.. ప్రేమికుల విషాదాంతం వెనుక హృదయ విదారక నిజం! lover suicide case. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:May 06, 2026 7:12 PM IST కడప చెన్నూరులో ప్రేమజంట యోగేంద్ర, హేమశ్రీ చిన్న మనస్పర్థతో వేర్వేరు రోజుల్లో ఆత్మహత్య, పెద్దలు భావోద్వేగంతో ఒకేచోట పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించారు News18 మరణంలోనైనా విడిపోకూడదన్న భావంతో, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ప్రేమికులను ఒకేచోట పక్కపక్కనే ఖననం చేసిన ఘటన కడప జిల్లాలో కంటతడి పెట్టిస్తోంది. కలిసి జీవించాలని కలలు కన్న ఈ జంట, చివరికి కలిసి మట్టిలో కలవడం గ్రామస్థులను కలచివేసింది. వారిద్దరూ ఒకే ఊరిలో…

Read More

సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. |

Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…

Read More

Simple Trick to Identify Chemical Mangoes | ఇలా టెస్ట్ చేయకుండా మామిడిపళ్ళు కొనొద్దు!

మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలలు కొట్టిన మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి , ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మామిడి పళ్ళు ఆర్గానిక్ పళ్ళు , రసాయనాల మామిడి పళ్లా అని తెలిసిపోతుంది అని అంటున్నారు. #mangoes #vizag #apnews Source link

Read More

ఎండలతో పాటు పిడుగులు.. ఏపీ లో మరో 5 రోజులు ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు..! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 06, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజులు ఉరుములు పిడుగులతో వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు, 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్…

Read More

Shiva Lingam Found in the Sea | సముద్రంలో శివలింగం ప్రత్యక్షం.. తీరానికి భక్తుల రద్దీ!

తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన స్థానికులు, యాత్రికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కడలి అలల మధ్యలో శివలింగం ఆకారంలో ఒక విగ్రహం కనిపించడంతో అక్కడ ఉన్న వారందరూ భక్తి భావంతో నిండిపోయారు. సముద్రం నుంచి స్వయంగా శివలింగం ప్రత్యక్షమైనట్టుగా భావించిన భక్తులు ఆ దృశ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటన క్షణాల్లోనే అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసింది….

Read More

Heavy Rains Expected in Ap for 5 Days | ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు..

ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఎండలు ఉండగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. Source link

Read More

Andhra Weather Alert: ఏపీలో 5 రోజులు వర్షాలు.. కోస్తాంధ్రకు వెదర్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 44.6 మి.మీ, అమలాపురంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలులో 41.1°C గరిష్ట ఉష్ణోగ్రత…

Read More

DSP Dance Viral: సొంత ఊరి జాతరలో డీఎస్పీ రచ్చ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యాన్స్ వెనుక అసలు విషయం ఇదే |

DSP Dance Viral: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనొక రాక్ స్టార్. స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ సింగర్, డ్యాన్సర్ మాత్రమే కాదు.. ఎల్లమ్మ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. Source link

Read More

Nara Lokesh Lays Foundation for Carrier Industry | క్యారియర్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు Source link

Read More