Srikakulam: సింగుపురంలో విషాదం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత.. కొండమ్మ తల్లి ఉత్సవాల్లో కలకలం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 6:28 AM IST ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రతీకాత్మక చిత్రం Srikakulam: ఉత్సవాల వేళ సింగుపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు…

Read More

Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |

ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను…

Read More

NTR Bharosa Pension: ఫించన్ డబ్బుల్లో నకిలీ, చిరిగిన నోట్లు.. ఫించన్‌దారుల రియాక్షన్ ఇదే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 03, 2026 12:26 PM IST NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరిగిన నోట్లను తిరస్కరించిన పెన్షన్ దారులు… NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర…

Read More

INS Taragiri: భారత నౌకాదళానికి కొత్త వీరుడు. నౌకాదళంలోకి తారాగిరి స్టెల్త్ ఫ్రిగేట్ సూపర్ వార్‌షిప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ విశాఖపట్నంలోని నౌకాదళ బేస్‌లో జరిగే ఘనమైన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది దేశ మారిటైమ్ సార్వభౌమత్వానికి బలమైన సంకేతం అని పీఐబీ తన ప్రకటనలో తెలిపింది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ముంబైలో నిర్మించిన ఈ నౌక.. 75 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారైంది. 200కి పైగా MSMEలు దీని నిర్మాణంలో పాల్గొన్నాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’కు మరో ఉదాహరణగా నిలుస్తోంది. తారాగిరి ఎలాంటి…

Read More

Martial Arts: బొబ్బిలి ‘ప్రసాద్’ అరుదైన రికార్డు.. 22 ఏళ్లుగా ఉచిత తైక్వాండో శిక్షణ.. వేలాది మందికి క్రీడా స్ఫూర్తి! |

Last Updated:Apr 03, 2026 12:43 PM IST Martial Arts: బొబ్బిలి కోచ్ ప్రసాద్ 2002 నుంచి ఉచిత తైక్వాండో శిక్షణతో 9 వేల మందికి పైగా యువతను తీర్చిదిద్దారు, 23 మంది స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు సాధించారు + బొబ్బిలిలో ఉచిత తైక్వాండో శిక్షణ – యువతకు వెలుగుదారి విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా ఉచిత తైక్వాండో శిక్షణ అందిస్తూ కోచ్ ప్రసాద్ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2002…

Read More

Girlfriend Murder: ఆ మాట అన్నందుకే ముక్కలు ముక్కలుగా నరికాడు..! వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ ఇదే | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 3:04 PM IST Girlfriend Murder : చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. Girlfriend Murder Shocking News: చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. కేవలం నమ్మి…

Read More

రైల్వే జాబ్ టార్గెట్ చేస్తున్నారా.. ఇక్కడ ఉచిత కోచింగ్ + స్టైఫండ్.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ విజయనగరం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత కోచింగ్ స్టైఫండ్‌తో, 100 సీట్లు, దరఖాస్తు గడువు ఈ నెల 8. Source link

Read More

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా.. ద్వారం నుంచి శబ్ధం వస్తోందా.. ఈ సంకేతాలు పెద్ద ప్రమాదానికి సూచన కావచ్చు..!

ఇంటి తలుపు, సూర్యరశ్మి, మొక్కలు, నీటి లీకేజీలు, కుటుంబ వాతావరణం గ్రహాల ప్రభావాన్ని చూపుతాయని పండితుడు ఉలిగుండం శ్రీనివాస శర్మ వ్యాఖ్య, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

Simhachalam: సింహాచల స్వామివారి ఉంగరం మాయం.. చివరికి ఎక్కడ దొరికిందో తెలిస్తే షాక్ అవుతారు..!

సింహగిరి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బంగారు ఉంగరం నేపథ్యంతో అంగుళీయక అన్వేషణ ఉత్సవం, వేలాది భక్తులను ఆకట్టుకుని ఉత్కంఠగా ముగిసింది Source link

Read More

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…

Read More