Srikakulam: సింగుపురంలో విషాదం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత.. కొండమ్మ తల్లి ఉత్సవాల్లో కలకలం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 04, 2026 6:28 AM IST ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రతీకాత్మక చిత్రం Srikakulam: ఉత్సవాల వేళ సింగుపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు…


