Anakapalli: ​అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో విషాదం.. పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 4:48 AM IST పుట్టిన సమయంలో బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బాబుకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా శిశువు శరీర రంగు మారిపోయింది. హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదం చేస్తోన్న శిశువు బంధువులు Anakapalli: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే…

Read More

Vadapalli Temple: వాడపల్లిలో వైభవంగా శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.. ఈ దృశ్యాలు చూస్తే పరవశించాల్సిందే!

Vadapalli Temple: వాడపల్లి ఏడువారాల వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం, శ్రీ పుష్పయాగ మహోత్సవం ఘనంగా, ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హాజరు Source link

Read More

నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం.. ప్రపంచానికి సనాతన సందేశం.. టీటీడీ భారీ ప్లాన్..! srivari temple in netherlands grand project under ttd |

Last Updated:Apr 04, 2026 10:55 PM IST నెదర్లాండ్స్‌లో 33.5 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి టీటీడీ, ఎస్ వీ కే కలిసి రూ.250 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం, యూరప్ భక్తులకు కొత్త పుణ్యక్షేత్రం నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం..! తిరుమల శ్రీవారి మహిమ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పే మరో కీలక అడుగు పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో…

Read More

Grand preparations underway for Godavari Pushkaralu | గోదావరి జిల్లాలకు పుష్కరశోభ

2027 గోదావరి మహాపుష్కరాల కోసం రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో ఘాట్లు ఆలయాలు అభివృద్ధి చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. Source link

Read More

రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. 10 రోజులు టెన్షన్ తర్వాత షాకింగ్ ట్విస్ట్..ఏం జరిగిందంటే..! child swallows coin, child coin ingestion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 04, 2026 6:40 PM IST కాకినాడ శంఖవరం మండపం బాలుడు రూ10 నాణెం మింగి పది రోజులు ఇరుక్కుపోయింది, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీతో సురక్షితంగా తొలగించారు పదిరూపాయలు కాయిన్ మింగాడు పదిరోజులైనా బయటకు రాకపోవడంతో ఏం జరిగిందంటే ఆడుకుంటూ చేసిన చిన్న తప్పు.. కుటుంబానికి పెద్ద టెన్షన్‌గా మారింది. పిల్లలు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఎంత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయో మరోసారి గుర్తు చేసిన ఘటన ఇది….

Read More

Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తలు మీకోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 6:54 PM IST Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయం, అంతర్జాతీయం వార్తలు మీ కోసం. ఈరోజు జరిగిన వార్తల్లో టాప్ టెన్ ఇవే. top news 1. గీత దాటితే సస్పెన్షన్ నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ…

Read More

టీటీడీ చైర్మన్‌పై వివాదం ముదురుతోంది.. తొలగించాలంటూ వైసీపీ ఆగ్రహం..! TTD chairman BR Naidu controversy | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 04, 2026 7:01 PM IST టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వీడియో వివాదంపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, జగన్ పిలుపుతో కదిరిలో ఆందోళనలు, నాయుడు భవిష్యంపై ప్రభుత్వ నిర్ణయంపై దృష్టి + BR నాయుడును తొలగించి తిరుమల తిరుపతి పవిత్రత ను కాపాడాలి అని పూజలు…. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వచ్చిన వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా…

Read More

ఇది కదా కావాల్సింది… తిరుపతి మీదుగా అరుణాచలం వరకు డైరెక్ట్ ట్రైన్స్ | Good news for Arunachalam travelers Direct trains to Tiruvannamalai |

రైలు నెంబర్ 07220 తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 11 గంటలకు తిరువన్నామలైలో బయలుదేరితే, మధ్యాహ్నం 2.25 గంటలకు తిరుపతికి, శుక్రవారం వేకువజామున 2 గంటలకు నర్సాపూర్‌కి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో వెల్లూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ…

Read More

Political Tensions: తిరుపతిలో హైటెన్షన్.. గంగమ్మ ఆలయం వద్ద వైసీపీ వర్సెస్ ఎన్డీయే కూటమి! టీటీడీ చైర్మన్ సీటుకు ఎసరు.. |

Last Updated:Apr 04, 2026 2:19 PM IST తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్డీయే కూటమి మధ్య ఉద్రిక్తత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్, పోలీసులు కఠిన నిఘా. + title=తిరుపతిలో హైటెన్షన్..గంగమ్మ ఆలయం వద్ద రాజకీయ వేడి..! /> తిరుపతిలో హైటెన్షన్..గంగమ్మ ఆలయం వద్ద రాజకీయ వేడి..! తిరుపతి ఆధ్యాత్మిక నగరం ప్రస్తుతం రాజకీయ వేడితో అట్టుడుకుతోంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వేదికగా అధికార,…

Read More

ఉత్తరాంధ్రలో పెరుగుతున్న ఆందోళన.. విశాఖ ఆశలు నీరుగారుతున్నాయా..? Andhra Pradesh capital issue. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 04, 2026 3:59 PM IST అమరావతిని ఏకైక రాజధానిగా చేసే ప్రక్రియ వేగం, విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆశలు మందగింపు, ఉత్తరాంధ్రలో నిరాశతో పాటు సమాన అభివృద్ధి డిమాండ్ పెరుగుతోంది + అభివృద్ధి మాటల్లోనేనా… ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏ వైపు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ…

Read More