Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. కేవలం 2 నిమిషాల్లో చదివేయండి

బీఆర్‌ఎస్‌ హరీశ్‌రావు రేవంత్‌పై భూముల కబ్జా ఆరోపణలు, ఏపీ హైకోర్టు విదేశాల నుంచి వచ్చిన అర్చకులకు గర్భగుడి నో ఎంట్రీ, చైనా ఏఐతో అమెరికా సైన్యంపై నిఘా, ఇరాన్‌ బిగ్ సర్‌ప్రైజ్ హెచ్చరిక. Source link

Read More

కన్న కొడుకుపై కర్కశం.. చిన్న తప్పుకు అట్లకాడతో వల్లంతా వాతలు.. బాబోయ్ దారుణం..! child abuse case Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 7:03 PM IST కాకినాడ జిల్లా వొమ్మంగిలో తండ్రి పెండ్యాల చంద్రయ్య ఏడేళ్ల నిహాల్‌ను క్రూరంగా కాల్చి గాయపరిచాడు, బాలుడు ప్రాణాపాయంలో, ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు కన్నకొడుకును ముఖంనిండా వేడివేడి అట్లకాడతో వాతలు పెట్టిన తండ్రి చిన్న తప్పు చేసినందుకు తల్లిదండ్రులు పిల్లలను మందలించడం సహజమే. కానీ ఆ కోపం హద్దులు దాటితే అది ఎంత భయంకరంగా మారుతుందో కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన మళ్లీ చూపించింది. అభం…

Read More

Godavari River Tragedy | సరదా కోసం ఈతకు వెళ్తే.. ప్రాణం పోయింది | #local18V

ఆ ప్రాంతంలో చూడటానికి అందమైన గోదావరి,కానీ దిగితే ప్రాణాలు మింగేస్తుంది, ఇలాఇప్పటి వరకు పదులసంఖ్యలో ఆ ప్రాంతంలో ప్రాణాలు పోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు సంబంధించిన అధికార యంత్రాంగం ఎట్టు పరిస్థితుల్లో ఈనీటిలో దిగొద్దు దిగొద్దు అని చెబుతున్నప్పటికీ, ఆకతాయి నేపథ్యంలో ఎండలుపెరిగిన కారణంగా నీటిలో దిగిన నలుగురు నీటిలోనే గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు ఒకరిని స్థానికులు కాపాడుగా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేని పరిస్థితి నెలకొంది. ముగ్గురిలో ఇద్దరు చనిపోయినట్లుగా దాదాపుగా అధికారులు నిర్ధారించారు. ఏ…

Read More

నెలకు 300 యూనిట్లు ఫ్రీ.. పేదలకు భారీ గిఫ్ట్.. ఫ్రీ సోలార్ ప్యానెల్స్‌తో పెద్ద మార్పు..! PM Surya Ghar Muft Bijli Yojana. |

Last Updated:Apr 05, 2026 5:07 PM IST శ్రీ సత్య సాయి జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభం, కదిరిలో 1750 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్, నెలకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్, సబ్సిడీతో రుణాలు అందుబాటులో + రాష్ట్రంలోనే మొదటి పీఎం సూర్య ఘర్ గ్రామం … రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా శ్రీ సత్య సాయి జిల్లాలో పేద కుటుంబాలకు వెలుగునిచ్చే కీలక కార్యక్రమం ఆరంభమైంది. కదిరి…

Read More

గోదావరి నదిలో మునిగి యువకులు మరణం; తూర్పు గోదావరిలో విషాదం.

బొబ్బర్లంక వద్ద విషాదం: గోదావరిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు ఏప్రిల్ 5, 2026: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో విషాద సంఘటన జరిగింది. నదిలో ఈతకు దిగిన నలుగురు యువకులు మునిగిపోయారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జాంపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అర్ఫాద్, మహమ్మద్ బిలాల్, షేక్ సుల్తాన్, ముసిని మణికంఠ అనే నలుగురు స్నేహితులు సరదాగా గోదావరి తీరానికి…

Read More

మన్యం వేసవి వినోదం ప్రారంభం.. స్టూడెంట్స్‌కు స్పెషల్ టికెట్ ఆఫర్లు..! Manyam Summer Fun program |

Last Updated:Apr 05, 2026 4:31 PM IST పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం వేసవి వినోదం ప్రారంభం, ఐటీడీఏ పార్కుల్లో విద్యార్థులకు తక్కువ టికెట్ ధరలు, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం, పనిదినాల్లోనే రాయితీలు. మన్యం వేసవి వినోదం కార్యక్రమానికి శ్రీకారం పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులకు వేసవి సెలవులు మరింత ఆనందంగా, సార్థకంగా మారబోతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా “మన్యం వేసవి వినోదం” కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను…

Read More

Live News: చౌడేశ్వరి పరువుహత్య కేసులో కీలక పరిణామం.. సీఐపై సస్పెన్షన్ వేటు |

Live News Today: పల్నాడు జిల్లాలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ వెంకట రమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్యలో చౌడేశ్వరి తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు….

Read More

Business Idea: కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా? గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భవిష్యత్తు మీదే! |

ఈ వెబినార్‌లో పాల్గొనే వారు గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానం, అవసరమైన యంత్రాంగం, పెట్టుబడి వివరాలు, వ్యాపార అవకాశాల గురించి లోతైన అవగాహన పొందగలరు. ముఖ్యంగా యువత, స్టార్టప్‌లు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మరియు వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి అవకాశం. నేటి పరిస్థితుల్లో కొత్త రంగాల్లో అడుగు పెట్టాలనుకునే వారికి గ్రీన్ హైడ్రోజన్ రంగం మంచి భవిష్యత్తును అందించగలదు. Source link

Read More

Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 1:31 PM IST ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు + ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన…

Read More

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో వర్షం

తెలంగాణ ఏపీలో 35 నుంచి 37 డిగ్రీల వేడి, మధ్యాహ్నం ఎండ తీవ్రం, అక్కడక్కడా జల్లులు ఈదురు గాలులు, రోడ్ల రద్దీ తగ్గి ప్రజలు ఇళ్లలోనే, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచన Source link

Read More