Mini Mart: ఏపీ ప్రజల కోసం మినీ మార్టులు.. చౌకగా నాణ్యమైన సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మినీ మార్టులు అంటే ఏమిటి? ఇవి సాధారణ రేషన్ షాపుల కంటే ఆధునిక, చిన్న సైజు రిటైల్ అవుట్‌లెట్లు. నిత్యావసరాలు, పప్పులు, మిల్లెట్స్ అయిన రాగి, జొన్న, సజ్జలు ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు, రైతు ఉత్పత్తులు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచే దుకాణాలు. మార్కెట్ ధరల కంటే భారీగా తక్కువ ధరల్లో కందిపప్పు, మినపపప్పు లాంటి నాణ్యమైన సరుకులు లభించేలా NCCF ద్వారా సరఫరా జరుగుతుంది. ఇవి ప్రజల రోజువారీ అవసరాలను సమర్థవంతంగా తీర్చే చిన్న సూపర్…

Read More

Telangana Cabinet: ఈసారి యాదాద్రిలో తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 7:38 AM IST Telangana Cabinet: యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పునర్నిర్మాణం జరిగింది. ఈ భేటీ ద్వారా కేబినెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా నిర్వహించవచ్చనే సంకేతం ఇస్తున్నట్లవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీని మే 21 (గురువారం)న కాకుండా మే 23కి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం యాదాద్రి యాదగిరిగుట్టలోని…

Read More

Ichchapuram: పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలు తీసిన యుద్ధం.. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో ఏపీ యువకుడు దుర్మరణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 6:31 AM IST కన్న కొడుకు తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు, అతడి మరణవార్త పిడుగులా తగిలింది. ఈ దారుణ ఘటనతో సరిహద్దు గ్రామమైన మూడుబండలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో మృతి చెందిన రామయ్య Ichchapuram: ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (AOB) గ్రామాల్లోని ఒక పేద తెలుగు కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. కుటుంబానికి…

Read More

Chandrababu: నేడు కుప్పం, బెంగళూరుకి సీఎం చంద్రబాబు.. గంగమ్మ జాతర, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి హాజరు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 4:45 AM IST Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెండు కార్యక్రమాలు పెట్టుకున్నారు. వాటిలో ఒకటి కుప్పంలో ఉండగా.. మరొకటి బెంగళూరులో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. నేడు కుప్పంకి సీఎం చంద్రబాబు.. గంగమ్మ జాతరకు హాజరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ వార్షిక జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు కుప్పంకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు శాంతిపురం…

Read More

Murder Attempt: వివాహేతర సంబంధం పెట్టుకున్న అక్క ప్రాణాలు తీద్దామని కిరాతకంగా కొడవలితో నరికిన ఇద్దరు తమ్ముళ్లు.. కానీ లాస్ట్‌కి ఏమైందో తెలుసా.. | కర్నూల్ వార్తలు (Kurnool News)

Last Updated:May 19, 2026 7:18 AM IST Murder Attempt: కర్నూలు జిల్లా పెద్దకడబూరులో వివాహేతర సంబంధం వివాదంగా మారి, అక్కను తమ్ముళ్లు కొడవలితో నరికి పారిపోగా, మహిళ కర్నూలు GGHలో ప్రాణాపాయంలో ఉంది ప్రతీకాత్మక చిత్రం వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబ పరువు తీసిందనే ఆగ్రహంతో కన్న తమ్ముళ్లే కాలయముళ్లుగా మారారు. తమ అక్కను అత్యంత పశుపక్షాదులకన్నా హీనంగా కొడవలితో విచక్షణారహితంగా నరికి, చనిపోయిందని భావించి వదిలివెళ్లిన ఘోరం కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఆంధ్రజ్యోతి…

Read More

Mega Job Mela: 500కిపైగా ఉద్యోగాలు.. రూ.40 వేల జీతం.. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 19, 2026 5:18 PM IST మే 20న విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా, QUCEV, Quess, Apollo వంటి కంపెనీలు 500కిపైగా ఉద్యోగాలు, 15 నుంచి 40 వేల జీతం, 18-35 ఏళ్ల వారికి అవకాశం News18 ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త . విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మే 20న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్…

Read More

టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! |

Last Updated:May 19, 2026 10:57 PM IST టీటీడీ మే 21 నుంచి జూన్ 2 వరకు తిరుమల, అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన 505 లాట్ల వస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్ ఈ వేలం ద్వారా విక్రయించనుంది News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు సమర్పించిన వివిధ రకాల వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు…

Read More

డీజిల్ ధరలపై విశాఖలో ఆటో కార్మికుల ఆగ్రహం.. రోడ్డెక్కిన యూనియన్లు..! Visakhapatnam auto workers protest | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 19, 2026 11:10 PM IST విశాఖలో ఆటో కార్మికులు డీజిల్ ధరల పెంపు, మహిళల ఉచిత బస్సు పథకంపై నిరసన, కే. సత్యన్నారాయణ నేతృత్వంలో ధరలు తగ్గించాలి, ఆటోలకు ప్రత్యేక సహాయం ఇవ్వాలని డిమాండ్ + News18 విశాఖ నగరంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

Read More

23న యాదమరికి సీఎం.. అభివృద్ధి కార్యక్రమాలతో పూతలపట్టులో రాజకీయ హీట్! Chandrababu Naidu Yadamarri tour | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 11:17 PM IST పూతలపట్టు యాదమరిలో 23న సీఎం నారా చంద్రబాబు నాయుడు సంజీవని ప్రాజెక్ట్ ప్రారంభం, హెలీప్యాడ్, సభా ఏర్పాట్లు వేగం, కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణ, భద్రత కట్టుదిట్టం News18 పూతలపట్టు నియోజకవర్గంలో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హడావిడి నెలకొంది. ఈనెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాదమరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా…

Read More

Heat Wave: వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి కానున్న ఏపీ.. రెండు రోజులు బయటకు రావొద్దని హెచ్చరిక..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాల్పులు తీవ్రం, మే 20, 21న అనేక జిల్లాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, వృద్ధులు సహా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక Source link

Read More