Bapatla: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 4:49 AM IST విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో బాపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆవుల పూర్ణగోపి (35) అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతీకాత్మక చిత్రం Bapatla: ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి, కన్నవారిని సైతం తమ వద్దకు పిలిపించుకుని ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నిండింది. అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు…

Read More

ATM Fraud: ఏటీఎం వినియోగదారులకు అలర్ట్.. పిన్ నంబర్ నొక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి.. లేదంటే డబ్బు గోవింద.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 3:30 PM IST ATM Fraud: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏటీఎం క్యాష్ ట్రాప్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన News18 ఇటీవల దేశ వ్యాప్తంగా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలను…

Read More

Job Mela 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! టెన్త్, ఇంటర్ అర్హతతో మెగా జాబ్ మేళా, జీతం, అర్హతలు ఇవే

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 19వ తేదీన పాయకరావుపేట నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రెండు వేలకుపైగా కంపెనీలు ఈ జాబ్ మెళాలో పాల్గొంటున్నాయి. Source link

Read More

Giddalur: కంచె చేను మేస్తే.. అడవిని కాపాడాల్సిన వారే కాజేశారు.. గిద్దలూరు డివిజన్‌లో అటవీ అధికారుల ‘గుప్త నిధుల’ గుట్టు రట్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 6:07 AM IST నిధుల కోసం అభయారణ్యాన్ని జేసీబీలతో తవ్వేసి, లభించిన నిధులను గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాల్లో విక్రయించిన ఈ ఘోర కలకలంలో అటవీశాఖకు చెందిన కీలక అధికారుల హస్తం ఉన్నట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైంది. ప్రతీకాత్మక చిత్రం Giddalur: అడవిని కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా మారారు. వన్యప్రాణులను, అటవీ సంపదను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అటవీశాఖ ఉన్నతాధికారులు.. కోట్లాది రూపాయల విలువైన గుప్త నిధుల ఆశకు లోనై తమ…

Read More

Chandrababu: మత్స్యకారులతో చంద్రబాబు భోజనం.. వంట వండి, వడ్డించి.. ఫొటోలు చూడండి

Chandrababu: ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన చేతులతో మత్స్యకారుల కుటుంబ సభ్యులకు చేపల పులుసు వడ్డించారు. తానంగారి బాబు భార్య టి. వెంకమ్మ వంట చేయగా, సీఎం కూడా కాసేపు గరిటె తిప్పి వంటలో పాల్గొన్నారు. Source link

Read More

Mobile Recovery Mela: మీ ఫోన్ పోతే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి.. రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఫోన్లు రికవరీ |

Last Updated:May 20, 2026 11:17 AM IST Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. + News18 Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ…

Read More

Pastor Abhinay: మూడు పెళ్లిళ్లు.. వరకట్న వేధింపులు.. పాడేరు డ్రామాతో బయటపడిన పాస్టర్ అభినయ్ అసలు బాగోతం.. చిన్న కథ కాదు..! Pastor Abhinay Darshan case | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 20, 2026 10:55 PM IST పాస్టర్ అభినయ్ దర్శన్ పై మూడు పెళ్లిళ్లు, వరకట్న వేధింపులు, మోసం, విరాళాల సేకరణ, నకిలీ దాడి నాటకం ఆరోపణలపై కేసులు, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు + News18 పాడేరు ఏజెన్సీలో తనపై దాడి జరిగిందంటూ సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మొదట ముసుగు వ్యక్తుల దాడిగా ప్రచారం పొందిన ఈ ఘటన వెనుక…

Read More

కుప్పంలో గంగమ్మ జాతర వైభవం.. అమ్మవారికి చంద్రబాబు దంపతుల సారె సమర్పణ!

తిరుపతి గంగమ్మ ఆలయ జాతరలో అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు, సీఎం నారా చంద్రబాబు దంపతులు టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు Source link

Read More

రత్నగిరి వాసుడికి భక్తుల కానుకల వెల్లువ.. అన్నవరం హుండీల్లో రికార్డు కలెక్షన్స్! Annavaram Satyanarayana Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 20, 2026 8:56 PM IST అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 34 రోజుల్లో హుండీల ద్వారా రూ.2,05,15,095, బంగారం, వెండి, 15 దేశాల కరెన్సీ లభించి రికార్డు ఆదాయం నమోదైంది + News18 అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. వేసవి సెలవులు, వివాహాల సీజన్, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో రత్నగిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి హుండీల ద్వారా…

Read More

Auto Workers Protest | డీజిల్ ధరలు తగ్గించాలి.. రోడ్డు ఎక్కిన ఆటో కార్మికులు!

విశాఖ నగరంలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.#DieselPrice #AutoWorkers #apnews Source link

Read More