రూ.1 కోటి విలువైన 500 మొబైల్స్ రికవరీ.. తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ మేళా! Tirupati police mobile recovery | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 6:55 PM IST తిరుపతి జిల్లా పోలీసులు 14వ దశ మొబైల్ రికవరీ మేళాలో రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు ఇచ్చారు, CEIR ద్వారా ఫిర్యాదులు, భద్రత సూచనలు ఇచ్చారు News18 మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అలాంటి ఫోన్ పోగొట్టుకుంటే అందులోని డేటా, బ్యాంకింగ్ యాప్స్, వ్యక్తిగత సమాచారం కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, తిరుపతి జిల్లా…

Read More

Tipper lorry: టిప్పర్ లారీల దూకుడుకు బ్రేక్.. నడిరోడ్డుపై డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..! Andhra Pradesh tipper lorry accidents | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 19, 2026 8:34 PM IST ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల వేగం, ఓవర్‌లోడ్‌పై ఆందోళన, కాకినాడ-కొవ్వూరు ప్రమాదం తర్వాత రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనిఖీలు, హెచ్చరికలు, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ ఆదేశం + News18 ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్‌, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తున్న ఈ భారీ వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో…

Read More

Heatwave: ఈవారం రోజులు అసలు బయటకు రావద్దు.. ఆ జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక |

Last Updated:May 19, 2026 6:55 PM IST Heatwave: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నేటి నుంచి అనగా ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆయే జిల్లాలలో బానుడు ప్రతాపం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖతో పాటు ఆజిల్లా కలెక్టర్లు స్వయంగా ప్రకటించారు. ప్రతి మండలంలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ తెలియజేశారు. + News18 Heatwave: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నేటి నుంచి అనగా…

Read More

Medical Shops Strike: దేశంలో రేపు మెడికల్ షాపులు బంద్.. మీ ప్రాంతంలో ఈ స్టోర్స్ తెరిచే ఉంటాయ్! | తెలంగాణ వార్తలు

రేపు ఏయే మెడికల్ షాపులు తెరిచి ఉంటాయంటే? మందుల దుకాణాల సమ్మె జరిగినప్పటికీ, రోగులకు మరియు సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రాణసంకట పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రేపు బుధవారం నాడు క్రింది ఫార్మసీలు మరియు కేంద్రాలు యథావిధిగా తెరిచే ఉంటాయి: ఆసుపత్రుల అనుబంధ ఫార్మసీలు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఉండే అన్ని మెడికల్ స్టోర్లు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్‌లెట్లు: అపోలో, మెడ్‌ప్లస్…

Read More

Groundnut Crop Failure: ఆ మండలాల్లో ఎల్ ని నో ప్రభావం ఎఫెక్ట్.. అట్టడుగుతున్న భూగర్భ జలాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 12:51 PM IST Groundnut Crop Failure: రాయలసీమలో వ్యవసాయానికి గుండెకాయగా నిలిచిన చిత్తూరు జిల్లా ప్రస్తుతం తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంతో అల్లాడుతోంది. ఎల్ ని నోప్రభావం, అస్థిర వర్షపాతం, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా వర్షాధార పంటగా పేరుగాంచిన వేరుశనగ సాగు గత ఐదారు సంవత్సరాలుగా వరుసగా దెబ్బతింటూ రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. News18 Groundnut…

Read More

Kharif season farming: ఖరీఫ్‌కు సిద్ధమా..? ఇప్పుడే ఈ పనులు చేస్తే రైతులకు బంపర్ లాభాలు! | ట్రెండింగ్

Last Updated:May 19, 2026 3:39 PM IST ఖరీఫ్ సీజన్ ముందు భూమి లోతుగా దున్ని, కంపోస్ట్ సిద్ధం చేసి, నాణ్యమైన విత్తనాలు, ధృవీకరిత వరి, పప్పు, నూనెగింజల విత్తనాలు ముందుగానే సేకరించమని నిపుణుల సూచన News18 ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్న వేళ రైతులకు ఇది అత్యంత కీలకమైన సమయమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మంచి వర్షాలు పడితేనే పంట బాగా వస్తుందనుకోవడం పొరపాటేనని, ముందస్తు సన్నాహాలే అసలు విజయానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే…

Read More

Medical Shops Bandh: దేశ వ్యాప్తంగా రేపు మందుల షాపులు బంద్.. కారణం ఏంటో తెలుసా..? | బిజినెస్

Last Updated:May 19, 2026 2:49 PM IST Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ, ఇండియా అసోసియేషన్ బంద్ విధివిధానాల సైతం వివరించింది. అత్యవసర మెడిసిన్స్ కోసం నగరాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ఒక్కొక్క మందుల షాపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. + News18 Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ,…

Read More

DK Shivakumar at Tirumala Temple | శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం డి.కే.శివ కుమార్

డి.కే.శివ కుమార్.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తోమాల సేవలో ఉంటుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. Source link

Read More

Matsyakarula Sevalo Scheme: కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ.. మత్స్యకార భరోసా నిధుల విడుదలపై హర్షం |

‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది నిధులు విడుదల చేసినందుకు మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తోన్న ప్రభుత్వ చర్యలు మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతున్నాయి. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందజేశారు. ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లు అందించారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. Source link

Read More

Weather El Nino: ఏపీ, తెలంగాణలో తీవ్ర ఉక్కపోత ఎందుకు? భారీ తుపాను రాబోతోందా? |

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్రమైన ఉక్కపోత, వేడి బాగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల C దాకా నమోదవుతుండగా, ఇతర జిల్లాల్లో 44-46°C వరకు చేరుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం మే 2026లో తెలంగాణలో హీట్ వేవ్ రిస్క్ కొనసాగుతోంది. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తీవ్ర వేడి హెచ్చరికలను IMD జారీ చేసింది. మన ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులపై ఈ వేడి పరిస్థితులు…

Read More