News Desk

పైపుల నిండా కష్టాలే… – Visalaandhra

. పీఎన్జీ విస్తరణకు ‘గ్యాస’ కరవు!. ఆరు నెలల్లో 10 లక్షల లక్ష్యం సాధ్యమేనా?. సిద్ధంగా ఉన్నా అందని సరఫరా. మొగ్గు చూపని వినియోగదారులు. ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అవరోధాలు విశాలాంధ్ర-సచివాలయం : ముంగిట ముచ్చటగా గ్యాస్ పైపులైన్లు… మెరుస్తున్న మీటర్లు… ఏడాదికి రూ.2,400 నగదు ప్రోత్సాహం! ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది? కానీ, వాస్తవంలోకి వస్తే కథ వేరు. పైపులు ఉన్నాయి కానీ పంపడానికి గ్యాస్ లేదు! పంపిణీ సంస్థలు వందల కోట్ల పెట్టుబడులతో సిద్ధంగా…

Read More

Tragic love story: కలిసి బతకలేకపోయారు.. మరణంలో ఒక్కటయ్యారు.. ప్రేమికుల విషాదాంతం వెనుక హృదయ విదారక నిజం! lover suicide case. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:May 06, 2026 7:12 PM IST కడప చెన్నూరులో ప్రేమజంట యోగేంద్ర, హేమశ్రీ చిన్న మనస్పర్థతో వేర్వేరు రోజుల్లో ఆత్మహత్య, పెద్దలు భావోద్వేగంతో ఒకేచోట పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించారు News18 మరణంలోనైనా విడిపోకూడదన్న భావంతో, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ప్రేమికులను ఒకేచోట పక్కపక్కనే ఖననం చేసిన ఘటన కడప జిల్లాలో కంటతడి పెట్టిస్తోంది. కలిసి జీవించాలని కలలు కన్న ఈ జంట, చివరికి కలిసి మట్టిలో కలవడం గ్రామస్థులను కలచివేసింది. వారిద్దరూ ఒకే ఊరిలో…

Read More

రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. |

Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…

Read More

గవర్నరు మోకాలడ్డు

. సంఖ్యా బలం కావాల్సిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ. మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ. నేటి ప్రమాణ స్వీకారం వాయిదా!. రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే ఆదేశం చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. చాలినంత సంఖ్యాబలం లేదన్న సాకుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మోకాలొడ్డారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118…

Read More

Simple Trick to Identify Chemical Mangoes | ఇలా టెస్ట్ చేయకుండా మామిడిపళ్ళు కొనొద్దు!

మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలలు కొట్టిన మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి , ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మామిడి పళ్ళు ఆర్గానిక్ పళ్ళు , రసాయనాల మామిడి పళ్లా అని తెలిసిపోతుంది అని అంటున్నారు. #mangoes #vizag #apnews Source link

Read More

కార్పొరేట్ల జపం కార్మికవర్గ లక్షణమా ?

డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్‌రెడ్డి కార్పోరేట్ కంపెనీ పెట్టుబడులు, ప్రజా ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై భారత కమÖ్యనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళం కలిగించేలా ఉన్నాయంటూ కార్మిక నేతనని చెప్పుకున్న కోగంటి లెనిన్ రెండు రోజుల కిందట బహిరంగ లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఎవ్వరైనా ఎవరికైనా uహిరంగంగా లేఖ రాయోచ్చు. ఆ భావప్రకటన స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడానికి వివిధ ప్రభుత్వాలు…

Read More

ఎండలతో పాటు పిడుగులు.. ఏపీ లో మరో 5 రోజులు ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు..! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 06, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజులు ఉరుములు పిడుగులతో వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు, 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్…

Read More

వడదెబ్బ నివారణకు ఏఐజి హాస్పిటల్స్ “బీట్ ది హీట” అవగాహన ప్రచారం

హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన వేసవి పరిస్థితులు నెలకొని, ఇటీవల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే bక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, వడదెబ్బ, వేడి సంబంధిత అనారోగ్యాలు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ప్రథమ చికిత్స మరియు నివారణ చర్యలపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏఐజి హాస్పిటల్స్, బంజారా హిల్స్ “బీట్ ది హీట” అనే భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడపాదడపా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు తాత్కాలిక ఉపశమనం…

Read More