News Desk

హెడ్మాస్టర్ లతో సమావేశం.. ఎంఈఓ గోపాల్ నాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంల ధర్మవరం డివిజన్ స్థాయిలో హెడ్మాస్టర్లతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు (నాడు నేడు) కింద జిల్లాలో 1248 ఆర్వో ప్లాంట్ ఫేస్ 1 ఫేస్ 2 కింద మంజూరైనటువంటి సరిగా పనిచేయని వాటి పైన 10 మండలాల హెడ్మాస్టర్ లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా…

Read More

Nara Lokesh Lays Foundation for Carrier Industry | క్యారియర్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు Source link

Read More

రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన ఈసీపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారులు గవర్నర్‌కు సమర్పించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే మార్గం సుగమమైంది. మరోవైపు,…

Read More

Mangoes Ripening Test: మ్యాంగోస్ కొనేటప్పుడు,తినే ముందు ఇలా చేస్తే.. కెమికల్స్ స్ప్రే చేశారో లేదో తెలిసిపోతుంది | లైఫ్ స్టైల్

Last Updated:May 06, 2026 1:13 PM IST Mangoes: మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలు స్ప్రే చేసిన మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు అందులో ఏవి రుచికరమైనవి, వేటిని రసాయనాలు స్ప్రే చేయకుండా మగ్గించారనే విషయం బయటకు తెలియదు. అందుకే ఈ ట్రిక్ పాటిస్తే మనం కొనుక్కునేవి, తినే మామిడి పండ్లు ఆర్గానిక్ లేదా రసాయనాలతో మగ్గించినో ఇట్టే తెలిసిపోతుంది. + Mangoes Ripening Test Mangoes: మార్కెట్లో…

Read More

ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింస.. ముగ్గురి మృతి, భద్రతా సిబ్బందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. నార్త్ 24 పరగణాస్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాత్రివేళ సున్నిత ప్రాంతాల్లో పహారా కాస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో పాటు బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటివరకు కనీసం ముగ్గురు…

Read More

సినిమా స్టైల్ చోరీ- బొలెరోతో ఏటీఎం మెషీన్ మాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు దొంగలు.ధర్మవరంలోని ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం మెషీన్ను బొలెరో వాహనానికి కట్టి లాక్కెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.#apnews #atmrobbery #idfc Source link

Read More

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు ఁసుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ఁకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని, పెండింగ్…

Read More

Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్, నిర్మాత బండ్ల గణేష్.. |

Last Updated:May 06, 2026 12:02 PM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, మంత్రి వివేక్, బండ్ల గణేష్ స్వామి దర్శనం, ఇంధన ధరలపై కేంద్రాన్ని విమర్శించారు, హుండీ ఆదాయం 3.44 కోట్లు, 8 గంటల సర్వదర్శనం + News18 కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నిరంతరం తరలివస్తూనే ఉంటారు. తాజాగా బుధవారం ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపి విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర…

Read More

ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేసిన ట్రంప్

ఇరాన్‌తో చర్చల్లో పురోగతి సాధించామని, పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై విధించిన దిగ్బంధనం మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించాం. పాకిస్థాన్,…

Read More

Adventure Ride: దైవ దర్శనంతో పాటు సముద్రంలో సింగిల్‌ డ్రైవ్.. సమ్మర్‌లో ఇదే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 06, 2026 11:02 AM IST Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. + Adventure Ride Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో…

Read More