News Desk

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో వన్‌ప్లస్ ప్యాడ్ 4 విక్రయాలు ప్రారంభం

న్యూదిల్లీః ప్రపంచ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్, పోర్టబుల్ రూపంలో పీసీస్థాయి పనితీరు, విజువల్స్, ఉత్పాదకతను అందించడానికి రూపొందించిన తన వన్‌ప్లస్ ప్యాడ్ 4 ఓపెన్ సేల్‌ను ప్రకటించింది. ఈ పరికరం అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ bక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ భాగస్వాముల వద్ద బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.54,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ 4 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా శక్తిని పొందుతుంది….

Read More

Shiva Lingam Found in the Sea | సముద్రంలో శివలింగం ప్రత్యక్షం.. తీరానికి భక్తుల రద్దీ!

తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన స్థానికులు, యాత్రికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కడలి అలల మధ్యలో శివలింగం ఆకారంలో ఒక విగ్రహం కనిపించడంతో అక్కడ ఉన్న వారందరూ భక్తి భావంతో నిండిపోయారు. సముద్రం నుంచి స్వయంగా శివలింగం ప్రత్యక్షమైనట్టుగా భావించిన భక్తులు ఆ దృశ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటన క్షణాల్లోనే అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసింది….

Read More

బెంగాల్‌లో బీజేపీ విజయం వెనక – Visalaandhra

పుదుచ్చేరితో కలిపితే అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఏ దృష్టితో చూసినా చరిత్రాత్మకమైనవే. బెంగాల్‌లో ఎలాగైనా అధికారం సంపాదించాలన్న బీజేపీ కోరిక తీరింది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ వరసగా మూడోసారి అధికారం సంపాదించింది. అస్సాంలో బీజేపీ గెలవడానికి నియోజకవర్గాల పునర్విభజన ఉపకరించింది. అయిదు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్…

Read More

Heavy Rains Expected in Ap for 5 Days | ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు..

ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఎండలు ఉండగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. Source link

Read More

తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు….

Read More

Andhra Weather Alert: ఏపీలో 5 రోజులు వర్షాలు.. కోస్తాంధ్రకు వెదర్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 44.6 మి.మీ, అమలాపురంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలులో 41.1°C గరిష్ట ఉష్ణోగ్రత…

Read More

ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి విరాళం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి బుధవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భక్తుడు దర్శి వెంకట ప్రసాద్, కమలాదేవి దంపతులు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణస్వామి, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్యలు మరియు గ్రామ పెద్దలు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read More

DSP Dance Viral: సొంత ఊరి జాతరలో డీఎస్పీ రచ్చ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యాన్స్ వెనుక అసలు విషయం ఇదే |

DSP Dance Viral: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనొక రాక్ స్టార్. స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ సింగర్, డ్యాన్సర్ మాత్రమే కాదు.. ఎల్లమ్మ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. Source link

Read More

హెడ్మాస్టర్ లతో సమావేశం.. ఎంఈఓ గోపాల్ నాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంల ధర్మవరం డివిజన్ స్థాయిలో హెడ్మాస్టర్లతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు (నాడు నేడు) కింద జిల్లాలో 1248 ఆర్వో ప్లాంట్ ఫేస్ 1 ఫేస్ 2 కింద మంజూరైనటువంటి సరిగా పనిచేయని వాటి పైన 10 మండలాల హెడ్మాస్టర్ లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా…

Read More