News Desk

Suspicious Death: హత్యా లేక ఆక్సిడెంట్.. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి మహిళ మృతి.. అసలు విషయం ఇదే.. | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 07, 2026 6:22 AM IST Suspicious Death: క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన రేణుక పై అంతస్తు నుంచి పడి మృతి, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి వివాదం నేపథ్యంగా అనుమానాలు, కేసు దర్యాప్తులో ఉంది News18 గుంటూరు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన మహిళ, భవనం పై అంతస్తు నుంచి పడి…

Read More

Free Bus Aadhaar Card: ఆధార్ కార్డుపై మోదీ ప్రభుత్వం అదిరే తీపికబురు.. ఉచిత బస్‌లో ట్విస్ట్!

ఆధార్ కార్డుపై యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. బస్‌లో ఉచితంగా ప్రయాణించే మహిళలు ఈ విషయం తెలుసుకోవాలి. Source link

Read More

ATM Theft: డబ్బులు డ్రా చేసినంత ఈజీగా కేవలం 10 నిమిషాల్లో ఏటీఎం మెషీన్ మాయం.. వీళ్లు మామూలు దొంగలు కాదు.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 7:28 AM IST ATM Theft: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో IDFC ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంను దుండగులు బొలెరోతో లాగి పది నిమిషాల్లో ఎత్తుకెళ్లి, 4.70 లక్షలు దోచుకుని పరారయ్యారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు News18 నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో నేరగాళ్లు తమ తెలివితేటలకు పదును పెడుతున్నారు. గతంలో దొంగలు కేవలం తాళాలు పగలగొట్టి లోపలి సొత్తును ఎత్తుకెళ్లేవారు, కానీ ఇప్పుడు…

Read More

AP and Telangana News Live: తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ యూనిట్

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

MLA Kolikapudi Srinivasa Rao | ఏపీలో దళితుల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర?.. టీడీపీ ఎమ్మెల్యే సంచలనం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో దళిత రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రను బయటపెట్టారు. దళితులను క్రైస్తవులుగా చిత్రీకరించి రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.#KolikapudiSrinivasaRao #Tiruvuru #apnews Source link

Read More

VIPs Visited Tirumala Temple | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి వివేక్., నిర్మాత బండ్ల గణేష్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. Source link

Read More

చిరు వ్యాపారుల విలవిల – Visalaandhra

. వాణిజ్య సిలిండరు ధర పెంపు ప్రభావం. మోదీ సర్కారు బాదుడు. శ్రమ జీవుల బతుకులు బుగ్గిపాలు. ఎన్నికల తర్వాత కేంద్రం షాక్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ పెంపు నిర్ణయం చిరు వ్యాపారుల నడ్డి విరిచేలా ఉంది….

Read More

నష్టాల నుంచి లాభాల దిశగా బంతి పూలు.. వీకోట మార్కెట్‌లో రైతన్నలకు పండుగ! marigold flower farming | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 06, 2026 2:45 PM IST చిత్తూరు వీకోట బంతి పూల ధర కిలోకు 40 నుంచి 50 రూపాయలకు పెరిగి, నాలుగు నెలల నష్టాల తర్వాత రైతులకు లాభాలు, మల్చింగ్ పద్ధతి దిగుబడిని పెంచుతోంది + News18 చిత్తూరు జిల్లాలోని వీకోట పూల మార్కెట్ నుంచి రైతన్నలకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. గత నాలుగు నెలలుగా ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన బంతి రైతులకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది. ఒకప్పుడు పెట్టిన…

Read More

ఏపీకి భారీగా పెట్టుబడులు

క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్ విశాలాంధ్ర-సత్యవేడు :కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రపంచ దిగ్గజం ‘క్యారియర’ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని రాష్ట్ర ఐటీ, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియో జకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యÖనిట్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు…

Read More

Tirumala : శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ రైళ్లు రెగ్యులర్..! Tirupati new weekly express trains |

Last Updated:May 06, 2026 5:39 PM IST దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది News18 తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది….

Read More