News Desk

Water Conservation: జలధారతో రైతులకు మహర్దశ.. పిల్ల కాలువల పునరుద్ధరణపై అధికారులకు కలెక్టర్ ఆదేశం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 11, 2026 9:38 PM IST Water Conservation: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నేతృత్వంలో జలధార కార్యక్రమంపై సమీక్ష, 3106 చెరువుల ఫీడర్ కాలువల పునరుద్ధరణకు ఆదేశాలు, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక News18 జిల్లాలోని సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఫీడర్ కాలువలు (పిల్ల కాలువలు) పునరుద్ధరించడం ద్వారా ప్రతి నీటి…

Read More

హాకీ క్రీడలు 75 వసంతాలపై ముమ్మర ఏర్పాట్లు.. సూర్య ప్రకాష్

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మాంబా హాకీ అసోసియేషన్ ఏర్పాటు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకలను ముమ్మరంగా జరిపించుటకు అన్ని ఏర్పాట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధర్మవరంలో జరుగు 16వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ గూర్చి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సభ్యుల ద్వారా చర్చించడం జరిగిందని తెలిపారు….

Read More

Today Top 10 News: శిధిలాల దిబ్బగా లెబనాన్.. ముగింపు దశకు యుద్ధం: పుతిన్‌ | తెలంగాణ వార్తలు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈనెల 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయని సీఎం డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, భగీరథ్ కూడా బెదిరింపుల ఆరోపణలతో ప్రత్యామ్నాయ ఫిర్యాదు చేశారు.ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు…

Read More

యాడికి మండలంలో ఈదురుగాలుల బీభత్సం.. – Visalaandhra

యాడికి మండలంలో నేలకొరిగిన అరటి, నిమ్మ తోటలు కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు… విశాలాంధ్ర-యాడికి: యాడికి మండలంలోని లక్షుంపల్లె, కేశవరాయునిపేట, దైవాలమడుగు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.ముఖ్యంగా లక్షుంపల్లె గ్రామంలో విస్తారంగా సాగుచేసిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ తోటలు…

Read More

AP Government: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల మందికి ఉచితంగా ‘డీప్ టెక్’ శిక్షణ.. అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? సాధారణ కంప్యూటర్ కోర్సులకు భిన్నంగా, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏలబోయే టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం. IBM SkillsBuild, ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE), APSSDC మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంయుక్తంగా ఈ శిక్షణను అందిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): రోబోటిక్స్ మరియు స్మార్ట్ సాఫ్ట్‌వేర్ తయారీ. క్వాంటమ్ టెక్నాలజీస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్. సైబర్ సెక్యూరిటీ: ఆన్‌లైన్ డేటాను రక్షించే నైపుణ్యాలు….

Read More

కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్

విశాలాంద్ర బ్యూరో ` కర్నూలు : కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విధులను…

Read More

AP Weather: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు రేపు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 11, 2026 7:25 PM IST AP Weather: ఉత్తర శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే సూచనలు, ఏపీలో అనేక జిల్లాల్లో పిడుగులతో తేలిక వర్షాలు, కొన్ని చోట్ల వడగాలులు, ఎండ తీవ్రత కొనసాగనుంది + News18 ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా గల కోట మున్సిపల్ హైస్కూల్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు,…

Read More

Humanity incident: కనుమరుగైపోతున్న మానవత్వం.. బైకుపైనే మృతదేహం తరలింపు |

Last Updated:May 11, 2026 5:28 PM IST Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. Humanity incident Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కేసును గంటలోనే చేధించిన….వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

ఆరుగురు నిందితులు అరెస్ట్- వారిపై రౌడీ షీటర్ నమోదు భూ వివాదమే కిడ్నాప్‌కు కారణం : ఇంచార్జ్ డీఎస్పీ నరసింగప్ప ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసిన ఆరుగురు అదుపులోకి కుంటిమద్ది సమీపంలో నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ను ఎస్సై ఉమాదేవినీ , పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ నర్సింగప్ప. విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ న…

Read More