Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం.. ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 12, 2026 7:36 AM IST Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. ఏమైందో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్స్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు.. ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తులు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు డౌట్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ…


