News Desk

Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం.. ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 7:36 AM IST Guntur Nidubrolu Chaos: గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. ఏమైందో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం గుంటూరు.. నిడుబ్రోలులో కాల్పుల కలకలం రేగింది. రైల్వే సిగ్నల్స్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు.. ఏమైందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తులు రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు డౌట్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ…

Read More

Weather hyderabad: నైరుతీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. IMD తీపికబురు.. అనుకూల వాతావరణం |

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా…

Read More

Konaseema: కోనసీమలో పట్టపగలే తెగింపు.. మంచినీళ్ల కోసం వచ్చి ఎంపీపీ మెడలోని బంగారు గొలుసుతో ఉడాయింపు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 5:29 AM IST అతి తెలివిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే, దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Konaseema: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో దొంగలు సరికొత్త వేషధారణలతో, వినూత్న ఎత్తుగడలతో రెచ్చిపోతున్నారు. తాజా ఘటనలో దొంగలు ఏకంగా రాజోలు మండల ఎంపీపీ కడలి శ్రీదుర్గనే లక్ష్యంగా చేసుకున్నారు….

Read More

Chicken Price: కొండెక్కిన చికెన్.. కొనలేం.. తినలేం.! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

కేంద్ర నిధులపై నిర్లక్ష్యం – Visalaandhra

. చేజారిన రూ.5,051 కోట్లు!. సాంకేతిక కారణాలతో రూ.828 కోట్ల బిల్లుల తిరస్కరణ. ఖజానా ఖాళీగా ఉన్నా… వచ్చిన నిధులు వాడుకోవడంలో అధికారుల వైఫల్యం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంలో యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న 79 కేంద్ర పథకాల తీరుతెన్నులపై విస్తుపోయే నిజాలను ఆ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.5,051…

Read More

మోదీ వ్యాఖ్యల దుమారం… స్టాక్ మార్కెట్లు ఢమాల్

పసిడి షేర్లు పతనంముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికితోడు ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా… నిఫ్టీ 23,850 దిగువన…

Read More

పోలవరం పూర్తికినిధులివ్వండి

. విభజనాంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు అమలు చేయండి. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు అమిత్ షా, పాటిల్‌తో సీఎం భేటీ. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతమని వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం…

Read More

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం

. సెప్టెంబర్ 28న ‘చలో దిల్లీ’. ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయం. వెల్లడించిన డి.రాజా న్యూదిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని bన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం పూరించింది. మోదీ సర్కారు విధానాలను ఎడగడుతూ భారీ ఎత్తున దేశవ్యాప్త నిరసనలకు పూనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు…

Read More

Temple Controversy: అంతర్వేదిలో ఇదేం అపచారం? దివ్య క్షేత్రంలో గోవు మృతి.. 24 గంటలు గడిచినా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 11, 2026 6:45 PM IST Temple Controversy: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నదాన సత్ర సమీపంలో చనిపోయిన గోవు మృతదేహాన్ని 24 గంటలు తొలగించకపోవడంతో దుర్వాసన, భక్తుల ఆగ్రహం, అధికారులపై నిర్లక్ష్య ఆరోపణలు + News18 ఒకపక్క గోదావరి, మరోపక్క సముద్రం ఉన్న సమీప ప్రాంతంలో, నవ నరసింహా క్షేత్రమైన ఒక దివ్య క్షేత్రం వెలిసి ఉంది. అలాంటి ప్రాంతంలో అపచారం చోటుచేసుకుంది అంటూ భక్తులు మండిపడుతున్నారు, స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం,…

Read More

బీజేపీ ‘రిటర్న్ గిఫ్్ట‌‘

బెంగాల్ సీఎస్‌గా సీఈసీ మనోజ్‌కుమార్ అగర్వాల్ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థగా వ్యవహరించిందని…ఎసఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. వీటికి బలం చేకూరుస్తూ తాజాగా సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం…బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) మనోజ్ కుమార్ అగర్వాల్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Read More