News Desk

గ్రూప్ వన్ అధికారికి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ మేనేజర్ హోదాకు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన కే సాయి గౌతమ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రూప్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి బీటెక్, ఎంటెక్ గోల్డ్…

Read More

Success Story: అతను అందరి బంధువు, పేదల కడుపు నింపే అన్నదాత.. భార్గవ్ చేసే సేవ వెలకట్టలేనిది | ట్రెండింగ్

Last Updated:May 12, 2026 3:26 PM IST Success Story: సాయం చేసే గుణం అందరికి ఉండదు. సేవ చేయాలనే ఆలోచన అందరికి తట్టదు. కాని విజయవాడకు చెందిన భార్గవ్ వెంట్రాప్రగడ అనే సాధారణ ఉద్యోగి వందలాది మందికి అమ్మలా అన్నం పెడుతూ పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. + free food distribution Success Story: స్థాయి ఎంత పెరిగినా .. ఎంత దుర్బరమైన జీవనం గడుపుతున్న మనిషి ప్రాణంతో ఉండాలంటే కనీస అవసరం ఆహారం. అందుకే…

Read More

వీరికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్

10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్ కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది 2015 నుంచి ఉన్న రూలే అయినప్పటికీ, ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్‌పై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేవలం…

Read More

Vijayawada | హెల్పింగ్ స్పాట్ సేవలు.. వేల మందికి అన్నదానం

స్లమ్ లో ఉన్న ప్రజలతో పాటు నిరుపేదలకు భిక్షాటకులకు నిత్యం కడుపు నింపాలి అనే సంకల్పంతో, నాడు చిన్నగా ప్రారంభమై నేడు నగరాలకు సైతం విస్తరించి లక్షలాదిమంది స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతినిత్యం ఆహారం అందించేందుకు ఆ స్వచ్చంద సంస్థ కంకణం కట్టుకుంది. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు భిక్షాటకులకు స్లం ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం అందించే కార్యక్రమం విజయవాడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది.#HelpingSpot…

Read More

టీఎంసీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సుజిత్ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పిడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పురపాలక నియామకాల కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలో సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బు తీసుకుని దాదాపు 150…

Read More

వీడిన రెండాకులు

రెండుగా చీలిన అన్నాడీఎంకేసీఎం విజయ్‌కు మద్దతు తెలిపిన షణ్ముగం వర్గం చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి అన్నాడీఎంకేలు అలజడి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామికి, షణ్ముగంనకు వర్గ పోరు మొదలైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందు క్యాంపు రాజకీయాలకు దారితీసింది. 30 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం క్యాంపు రాజకీయాలు నడిపించారు. ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే…అప్ప్పుడు విజయ్ అందుకు సుముఖంగా లేరని తెలిసింది. అనంతరం…

Read More

మొదలైన ‘విజయ’ మార్క్ పాలన – Visalaandhra

సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీవీకే ప్రభుత్వంప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని ఆదేశాలు చెన్నై: తమిళనాడులో ఆదివారం విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. తొమ్మిది మంత్రులతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఏర్పడిన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ 200 యÖనిట్ల లోపు ఉన్న గృహాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. రెండో రోజు మంగళవారం సంస్కరణల…

Read More

పాక్‌లో ఇరాన్ సైనిక విమానాలు! – Visalaandhra

అమెరికా మీడియాలో కథనాలు వాషింగ్టన్: ఇరాన్ సైనిక విమానాల విషయంలో ఓ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో ఉంచేందుకు పాక్ రహస్యంగా అనుమతించిందట. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు రావల్పిండిలోని…

Read More

Amaravati Punggol Township: అమరావతిలో ‘పుంగోల్‌’.. సింగపూర్‌ తరహా టౌన్‌షిప్ నిర్మాణం.. ఎలా ఉంటుంది? |

పుంగోల్ పట్టణం ప్రత్యేకత?: పుంగోల్ అనేది సింగపూర్‌లోని ఒక సరికొత్త స్మార్ట్‌ టౌన్‌షిప్. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని టౌన్. ఇందులో ప్రజలు జీవించేందుకు జిల్లాలు, బిజినెస్ పార్క్, యూనివర్శిటీ క్యాంపస్, కమ్యూనిటీ ఫెసిలిటీలు, పార్కులు, నీటి చెలమలు ఉంటాయి. అంటే ఒకే పట్టణంలో.. అన్ని రకాల సదుపాయాలూ ఉంటాయి. తద్వారా ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే చోట పొందగలరు. Source link

Read More

Theft Case: 18 సచివాలయాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్ చోరీ.. వాటి విలువ ఎంతో తెలుసా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

ఎస్.ఆర్. పురం మండలం, కన్యాకాపురం గ్రామానికి చెందిన సి. మహేష్ బాబు (22) తిరుపతిలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించడానికి, విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి దొంగతనాల బాట పట్టాడు. ఇతను సామాన్య ఇళ్లలో కాకుండా, రక్షణ తక్కువగా ఉండే ప్రభుత్వ సచివాలయాలను తన లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పోలీసులు ప్రధాన రహదారులపై…

Read More