News Desk

పాక్‌లో ఇరాన్ విమానాల రహస్య పార్కింగ్?

న్యూయార్క్: ఇరాన్`అమెరికా మధ్య యుద్ధం వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో తెహ్రాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో పార్కింగ్ చేసేందుకు ఇస్లామాబాద్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించింది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా అనేక విమానాలు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక…

Read More

Today Top 10 News: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం | తెలంగాణ వార్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో కీలక మార్పులు చేపట్టారు. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, బస్టాండ్‌ల దగ్గర ఉన్న 717 మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలన్నీ ఇకపై పని చేయవు. సామాజిక సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2. టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: ఎగ్జిబిటర్లు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అయినా సరే ప్రేక్షకులకు భారం వేయకూడదని…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. Source link

Read More

తప్పులు మోదీవి, భారం జనం మీద

వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా…

Read More

Guntur | గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం

పొన్నూరు: దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారి చేతిలో వైర్లు కత్తిరించే సామగ్రి ఉండటంతో పోలీసులు పట్టుకోవటానికి యత్నించారు. వెంటనే దుండగులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు.. దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున…

Read More

మనీ…మనీ…

చింతపట్ల సుదర్శన్ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ పరవశించిపోయేట్టు, పరవశంగా కళ్లుమూసుకుంది డాగీ రోడ్డు మీద దొరికిన బ్రెడ్డు తింటూ. ఉన్నటుండి ఏదో వస్తువు వెన్ను మీద దభీమని పడ్డంతో ఉలిక్కి పడి రోడ్డుకు మరోవైపు పరుగెత్తి నిలబడి చూసింది. తనను అటాక్ చేసిన ‘టెర్రరిస్టు’ ఎవరా అని. తను ఇందాక నిలబడిన చోట ఓ వస్తువు ఎండకి మెరుస్తున్నది. ఏంటో వెళ్లి చూస్తే పోయేదేముంది అనుకుని చుట్టూ ఓ లుక్కు వేసి వెళ్లింది. రోడ్డు…

Read More

తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! |

Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…

Read More

జూన్ 2న ఆదిలాబాద్‌లోఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం

. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర…

Read More

ఏపీలో డేంజర్ వెదర్ అలర్ట్.. ఒకవైపు వర్షాలు.. మరోవైపు 43°C ఎండలు! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 12, 2026 10:31 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండ, పిడుగులతో వర్షాలు, వడగాలులు ఒకేసారి, అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కో జిల్లాలో ఒక్కోలా మారుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకవైపు మండుతున్న ఎండలు ఉక్కపోత పెంచుతుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విశాఖ…

Read More