News Desk

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…

Read More

ఘనంగా ఫిట్ ఇండియా ఉద్యమం..

రైల్వే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ కార్యాలయంలో ఫిట్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా కామన్ హెల్త్ క్రీడల ఇతివృత్తంలో చేయబడిన సండే సైకిల్ ప్రచార కార్యక్రమం యొక్క 75 వ విడతలో భాగంగా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ ఎస్ఐపిఎఫ్ కోటీశ్వరరావు, ఏ ఎస్ ఐ పి ఎఫ్, ధర్మవరం ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పట్టణ పరిధిలో సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు….

Read More

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు

తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ——– 2. ఇందిరమ్మరాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్…

Read More

జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా పళ్లెం జనార్ధన నియామకం

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ధర్మవరం కు చెందిన పళ్లెం జనార్ధన ను కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడానికి ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో పాటు వినియోగదారుల సంఘాల నుంచి ముగ్గురు సభ్యులను కమిటీలో చేర్చడం జరిగిందన్నారు.ఈ క్రమంలో పుట్టపర్తికి చెందిన…

Read More

Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి….

Read More

మహానాడు అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దాం..

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం;; మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేయాలని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాడిమర్రి, బత్తలపల్లి మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దామని.. పార్టీ శ్రేణులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈనెల 27, 28తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకి సంబంధించి…

Read More

KTR Son Himanshu: వేములవాడ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. ఫోటోలు వైరల్..! |

సిరిసిల్ల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది నేతన్నల కళా నైపుణ్యం(అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర,బంగారం,వెండి పోగులతో పట్టు చీరలు) సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ సిద్ధం చేసిన కళారూపాలను సిరిసిల్ల MLA KTR తనయుడు హిమాన్షు సందర్శించి,వివరాలను అడిగితెలుసుకున్నారు. హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. నేతల బతుకు స్థితిగతులు,ఒక్క చీర తయారు చేసేందుకు ఎంత సమయం పడుతుంది ఎలా శ్రమిస్తారో అడిగి తెలుసుకున్నారు. Source link

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ నియోజకవర్గ రైతులకు 67 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు పంపిణీ విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్…

Read More

Lovers Sucide: ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి వెళ్లిన ప్రేమ జంట.. చివరి క్షణంలో ఏం జరిగిందో తెలుసా?.. సినిమాను తలపించే ట్విస్ట్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 6:29 PM IST ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి రైల్వే పట్టాలపై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. News18 ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి…

Read More

ధర్మవరం వార్డుల పునర్విభజనలో అక్రమాలు – Visalaandhra

– తుంపర్తి కాలనీకి న్యాయం చేయాలి..విశాలాంధ్ర ధర్మవరం;;మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే…

Read More