News Desk

28న రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను పక్కాగా నిర్వహించాలి

: జేసి సి.విష్ణు చరణ్ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : రాష్ట్రస్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ 2026ను ఈనెల ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డిటి స్టేడియం నందు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్బాల్…

Read More

YSRCP MLC Anantha Babu: డ్రైవర్ హత్య సుబ్రహ్మణ్యం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 24, 2026 3:06 PM IST YSRCP MLC Anantha Babu: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. News18 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో సంచలనం సృష్టించిన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన, ఇప్పుడు సాక్షులను బెదిరించారనే ఆరోపణలతో పోలీసుల చేతికి చిక్కారు. సాక్షులను…

Read More

కొలతల ప్రకారమే వేతనాలు..ఏపీఓ దయాసాగర్

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : ఉపాధిహామీ పథకంలో కొలతలప్రకారమే వేతనాలు ఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శుక్రవారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామ పంచాయతీ లో జరుగుచున్న ఉపాధిహామీ పనులను ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీల హాజరును స్వయంగా పరిశీలించారు.ముందుగా ఎన్ ఎం ఎం ఎస్ యాప్ ద్వారా నమోదు అయిన కూలీల హాజరును క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల సంఖ్యతో సరిచూశారు. అనంతరం పనుల నాణ్యతను కొలతలను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ప్రశాంతి నిలయంలో వైభవంగాఆరాధన మహోత్సవం.. 45 వేల మందికి పైగా భక్తుల మధ్య ప్రేమ సేవ సందేశం..! Sri Sathya Sai Baba Aradhana Mahotsavam. |

ఈ సంవత్సరం నారాయణ సేవకు అద్భుతమైన స్పందన లభించింది. భగవాన్ ఆశీర్వాదాలను స్వీకరించేందుకు 45,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. చీరలు, ధోవతులతో కూడిన వస్త్రదానం చేయడంతో పాటు, పులిహోర, లడ్డూల రూపంలో ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ ప్రేమతో అందించారు. Source link

Read More

ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్‌ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే ప్రణాళిక లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.ఁఅణ్వాయుధం ఎందుకు ఉపయోగించాలి? సంప్రదాయ యుద్ధ పద్ధతులతోనే మేము ఇప్పటికే వారిని బలహీనపరిచాం. నేను దాన్ని ఉపయోగించను. ఎవరూ, ఎప్పుడూ అణ్వాయుధాలను ఉపయోగించకూడదుఁ…

Read More

BIG ALERT: 5 నెలలు.. 3 జిల్లాలు.. ఇప్పుడు ఆ కొండపై పులి.. ఏ క్షణమైనా పంజా విసిరే ఛాన్స్..! tiger movement near rajahmundry fear in four villages. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 3:19 PM IST రాజమండ్రి సమీప మునగాల కొండపై పెద్దపులి సంచారం, నాలుగు గ్రామాల్లో భయం, అటవీశాఖ ట్రాంక్విలైజర్ గన్స్, పూణే నిపుణులతో ఆపరేషన్, 24 గంటల పర్యవేక్షణ + రాజమండ్రిలో హైఅలర్ట్ కొండ దిగువకు వచ్చిన పెద్దపులి ఐదు నెలలుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టించిన పెద్దపులి ఇప్పుడు రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. బుట్టాయిగూడెం నుంచి ప్రారంభమైన దాని…

Read More

కొత్త AI మిథోస్ కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక

ముప్పును ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశంక్లాడ్ మిథోస్ అనే అత్యంత శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ వల్ల భారత బ్యాంకింగ్ రంగానికి పొంచి ఉన్న సైబర్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వివిధ బ్యాంకుల అధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.ఆంత్రోపిక్ అనే AI స్టార్టప్ అభివృద్ధి చేసిన…

Read More

Annavaram Temple: అన్నవరంలో కళ్యాణ వైభవం.. సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాలకు రత్నగిరి సిద్ధం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 2:00 PM IST అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 26 నుంచి 2 వరకు ఘనంగా, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం, భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు + అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం. తెర వెనుక అందమైన చరిత్ర అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క…

Read More

దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి…

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె విచారణకు సహకరించడం లేదని ఏసీబీ చేసిన విజ్ఞప్తి మేరకు, విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ‌ ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న శాంతిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు…

Read More

ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? |

Last Updated:Apr 24, 2026 1:18 PM IST మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి తదితరుల ఇళ్లపై ED సోదాలు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో దాడులు, పెద్ద ఆర్థిక లావాదేవీల దర్యాప్తు అనుమానం + చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం..! మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం…

Read More