News Desk

ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? |

Last Updated:Apr 24, 2026 1:18 PM IST మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి తదితరుల ఇళ్లపై ED సోదాలు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో దాడులు, పెద్ద ఆర్థిక లావాదేవీల దర్యాప్తు అనుమానం + చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం..! మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం…

Read More

కథా బలంతోనే పాత్రలకు పేరు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: చిత్ర సీమకు ‘శివ’ సినిమాతో పరిచయమై ‘సత్య’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, హోమం వంటి హిట్ సినిమాలు తీసి టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. మళ్లీ ఈ మధ్య మునుపటిలా కీలకమైన పాత్రల్ని పోషిస్తూ సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ‘గాయపడ్డ సింహం’లో కీలక పాత్ర పోషించారు. తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన ఈ…

Read More

Pithapuram Political War: పవన్ కల్యాణ్ ఇలాఖాలో ఇలఖత మఫిలియా.. మెగా బ్రదర్ నాగబాబు సైలెంట్ దేనికి సంకేతం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 11:41 AM IST Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరుకుంది. స్థానిక టీడీపీ నేత వర్మ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మధ్య వర్గవిభేదాలు కాస్తా జనసేన, టిడిపి మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది. + Pithapuram Political War Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం…

Read More

వాంఖడేలో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది: సంజు శాంసన్

క్రీడలు: ముంబయి ఇండియన్స్‌పై సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు తానెంత కీలక ప్లేయర్‌నో సంజుశాంసన్ మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూకిది రెండో శతకం కావడం గమనార్హం. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చివరివరకూ ఓపికగా పరుగులు రాబట్టిన వైనం అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిశాక ఆయన మాట్లాడుతూ ఇది సీఎస్‌కే జట్టులో సీనియర్‌గా తన బాధ్యత అని సంజు చెప్పాడు. ‘వాంఖడే వేదికగా ముంబయిపై సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. నాతోపాటు జట్టుకు ఇది…

Read More

CCTV Installation Course: ఫ్రీగా CCTV ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సు.. కెరియర్ సెట్ అయ్యే జాబ్, బిజినెస్‌ ఛాన్స్ | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 23, 2026 1:05 PM IST CCTV Installation Course: ప్రస్తుత కాలంలో భద్రత పర్యవేక్షణ కోసం CCTV (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరాలు ఒక విలాసం కోసం కాదు. అది ఒక కనీస అవసరంగా మారిపోయాయి. నగరాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం పెరగడంతో సీసీటీవీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందులే CCTV కెమెరా ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సును ఉచితంగా అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగఅవకాశాల కల్పనకు…

Read More

Nagababu Sensational Comments | పిఠాపురంలో విభేదాలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు!

పిఠాపురంలో నెలకొన్న అంతర్గత విభేదాలను పార్టీ అధిష్ఠానం పరిశీలించి పరిష్కరిస్తుందని నాగబాబు తెలిపారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను క్రమశిక్షణతో అమలు చేస్తామని చెప్పారు. తమ నాయకుడు చెప్పిందే తుది నిర్ణయమని నాగబాబు స్పష్టం చేశారు. Source link

Read More

Snake Catcher Rescues Cobra | ఇంట్లోకి వచ్చిన నాగుపాముకి నీళ్లు తాగించిన స్నేక్ క్యాచర్

ఎండల తీవ్రతతో నీళ్ల కోసం ఇంట్లోకి వచ్చిన తాచుపాముకు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ నీళ్లు ఇచ్చి సురక్షితంగా అడవిలో వదిలారు. జీవరాసుల పట్ల మానవత్వం చూపిన ఈ ఘటన కోనసీమలో చర్చనీయాంశమైంది. Source link

Read More

Online Rummy: ఆన్‌లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 24, 2026 5:02 AM IST తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఆన్‌లైన్ రమ్మీ అనే మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, తన కన్నతల్లిని, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లల మరణానికి కూడా కారణమయ్యాడు మోహన్ కుటుంబం Online Rummy: సాంకేతికత వినోదం కోసం పుడితే, అది వ్యసనంగా మారితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి తిరుపతి జిల్లాలో జరిగిన…

Read More

Latest News Live Updates: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ పోస్టుమార్టం పూర్తి.. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Machilipatnam: మ్యారేజ్ బ్యూరోలో పరిచయం.. ఆ తర్వాత ముఠాగా మారి.. పసికందులను.. ఛీ..ఛీ ఏం మనుషులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 24, 2026 5:18 AM IST విజయవాడ సింగ్‌నగర్ పరిసరాల్లో ఒకప్పుడు చెత్తకాగితాలు ఏరుకునే స్థాయి నుంచి, పసిపిల్లలను కిడ్నాప్ చేసి లక్షలాది రూపాయలకు విక్రయించే స్థాయికి ఈ ముఠా ఎదిగింది. ప్రతీకాత్మక చిత్రం Machilipatnam: సమాజంలో పెళ్లిళ్ల పేరుతో సంబంధాలు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోలు కొందరికి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వేదికలవుతున్నాయి. ఒక పెళ్లి సంబంధం విషయంలో పరిచయమైన కొందరు వ్యక్తులు, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఏకంగా పసికందుల అపహరణ, విక్రయాల…

Read More