ఏపీ రాజకీయాల్లో AI కలకలం: మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఇంటర్ కుర్రాడు..! AI forgery scandal. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 30, 2026 11:12 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో తండ్రీకొడుకులు ChatGPT తో మంత్రి సత్యకుమార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ బదిలీ ఉత్తర్వులు సృష్టించి నర్సును మోసం, ఇద్దరూ అరెస్ట్ News18 అతి తెలివి అట్టడుగుకు తొక్కుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి వాడాల్సింది పోయి, నేరాలకు ఉపయోగిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తండ్రీకొడుకుల ఉదంతం నిరూపించింది. ఆంధ్రప్రదేశ్…

Read More

వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో ఎండు చేపల సందడి.. వేట నిషేధంతో డ్రై ఫిష్ కు పెరిగిన క్రేజ్..! dried fish boom in visakha fishing harbor prices sky high. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 30, 2026 10:51 PM IST విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో వేసవి వేట నిషేధంతో ఎండు చేపల డిమాండ్, రొయ్యలు వంజరం ధరలు భారీగా పెరుగగా, నిపుణులు వీటి ఆరోగ్య ప్రయోజనాలు చెబుతున్నారు + News18 విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్.. తాజా చేపల వేటకు, మత్స్యకారుల సందడికి నిలయం. ఏ పండగ వచ్చినా, సెలవు దినం వచ్చినా వైజాగ్ వాసులందరి చూపు ఈ హార్బర్ పైనే ఉంటుంది. అయితే, వేసవి కాలం వచ్చిందంటే చాలు…

Read More

అధికారం అంటే ఆర్డర్లు వేయడం కాదు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. దివ్యాంగుల రాత మార్చిన ఆ కలెక్టర్ రియల్ హీరో..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 30, 2026 9:43 PM IST చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం మెగా సేవా కార్యక్రమం, ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ సహకారంతో 1.5 కోట్లు ఖర్చు, 115 ఉపకరణాల పంపిణీ, ఉచిత శస్త్రచికిత్సలు News18 మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్న నేటి కాలంలో, ఎదుటివారి కష్టాన్ని చూసి చలించి, వారికి అండగా నిలబడటమే అసలైన సేవ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో చీకట్లు…

Read More

కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో క‌విత‌ తన కొత్త పార్టీని ప్రకటించిన…

Read More

Government Schools Results Triumph Over Corporates | సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాలలు

గోదావరి జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలతో వెలిగాయి, విద్యార్థులు 100 మార్కులు సాధించి, ఉపాధ్యాయుల, ప్రజల ప్రశంసలు పొందారు. Source link

Read More

ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి

ఏపీలో పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%…

Read More

గర్భిణీలకు సంజీవనిలా ఆ PES హాస్పిటల్.. హై రిస్క్ కేసుల్లోనూ నార్మల్ డెలివరీలే లక్ష్యం! kuppam pes hospital address for normal deliveries | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 30, 2026 7:31 PM IST చిత్తూరు కుప్పం పి.ఇ.ఎస్. హాస్పిటల్ అత్యవసర, ప్రసూతి సేవల్లో పేరుపొందింది, డాక్టర్ ప్రదీప్ నేతృత్వంలో నెలకు వందల నార్మల్ డెలివరీలు, తక్కువ ఖర్చుతో సేవలు అందుబాటులో ఉన్నాయి + News18 చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఉన్న పి.ఇ.ఎస్. హాస్పిటల్ ప్రస్తుతం ప్రజలకు ప్రాణాధారంగా మారింది. వీకోట నుంచి కుప్పంకు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్న ఈ ఆసుపత్రి, అత్యవసర చికిత్సలలో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది….

Read More

మా వాటా వెంటనే విడుదల చేయండి..తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్

రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీకి రావాల్సిన వాటా నిధులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని బేఖాతరు…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. 3 రోజులు ఈదురు గాలులు, మెరుపులతో వర్షాలు..

AP Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read More

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మే 6న జరిగే బ్రహ్మరథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…

Read More