చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..! TTD board member controversy |

Last Updated:Apr 11, 2026 2:44 PM IST టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థన ఫోటోలు వైరల్, మత స్వేచ్ఛ వర్సెస్ టీటీడీ నైతికతపై సోషల్ మీడియాలో వేడి చర్చ, దర్శన్ స్పందనపై దృష్టి చర్చిలో టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ ప్రార్థనలు..! టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న కర్ణాటకకు చెందిన దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా వ్యక్తిగత…

Read More

Amaravati Capital: ఏపీ రాజధానిని రాష్ట్రం, కేంద్రం నిర్ణయించలేదు.. మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 3:42 PM IST Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. + Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. అందుకే అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లు ఆమోదిస్తూ ప్రకటించిన సమయం 11.11 అంటూ ఒక టీడీపీ మహిళ…

Read More

JOB MELA: టెన్త్ చదివితే చాలు మంచి జీతంతో జాబ్.. 400 ఉద్యోగాలు మీకోసమే, వివరాలు ఇవిగో

JOB MELA: శ్రీకాకుళం యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం, భవిష్యత్‌లో ఎదగడానికి మార్గం. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఆలస్యం చేయకుండా 25 ఫిబ్రవరి 2026న ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. Source link

Read More

అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం

అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు ఎంతైనా అవసరమని డిసిసి అధ్యక్షులు వై. మధుసూదనారెడ్డి తెలిపారు. ఆర్డిటి సంస్థను రక్షించాలని ఫారిన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి…

Read More

Summer Tips: ఏసీ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీ గదికి ఎన్ని టన్నుల ఏసీ సరిపోతుందో తెలుసా.. ఇలా తెలుసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 11:50 AM IST ఈశ్వర్ సూచనల ప్రకారం, గది పరిమాణం బట్టి టన్ను AC ఎంచుకుంటే మంచి కూలింగ్, కరెంట్ బిల్లు ఆదా. ఫిబ్రవరిలోనే వేసవి ప్రారంభమై ఏసీలకు డిమాండ్ పెరిగింది. + ఈ సమ్మర్ కి ఏసీ కొంటున్నారా? మీ ఇంటి సామర్థ్యాన్ని బట్టి ఇలా తీసుకోండి ఫిబ్రవరి లోనే సమ్మర్ మొదలైపోయింది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్తే భానుడు భగభగమంటూ  తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడి…

Read More

Rah Veer : రోడ్డు ప్రమాద బాధితుల్ని కాపాడితే రూ.25వేల నగదుతో పాటు రహ్ వీర్ అవార్డు | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 11, 2026 5:25 PM IST Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే ఆందోళనతో సహాయం చేయకుండా వెళ్లిపోతారు. Rah Veer Rah Veer(Good Samaritan): మనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులను కాపాడటానికి చాలామంది భయంతో ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ…

Read More

Gas Shortage: ఏపీలో గ్యాస్ కొరత నిజమేనా..! పలుచోట్ల దుకాణాలు మూసివేసేందుకు సిద్దం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 12, 2026 1:28 PM IST Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార సముదాయాలపై అధికంగా చూపిస్తుంది. దీంతో ఈవ్యాపారాలను నమ్ముకున్న జీవిస్తున్న వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి. + ఏపీలో గ్యాస్ కొరత.. మూతపడే దిశగా దుకాణాలు Gas Shortage: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతా అనే సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ వ్యాపార…

Read More

పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము

ఇంచార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పేదరిక నిర్మూలనకు పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు పి4 కార్యక్రమంపై అవగాహన ,సమీక్ష సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పి4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో బంగారు కుటుంబాలు , మార్గదర్శులు అనే భావనలను స్పష్టంగా వివరించారు….

Read More

పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్‌ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…

Read More

ఈ లక్షణాలు ఉన్నాయా జాగ్రత్త.. వెంటనే టెస్ట్ చేయించుకోండి.. క్షయ వ్యాధి సంకేతాలు కావొచ్చు..! Tuberculosis awareness. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 24, 2026 8:19 PM IST డాక్టర్ శ్రీనివాసులు క్షయ వ్యాధి లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తూ, గంగవరం పిహెచ్‌సీలో ర్యాలీ నిర్వహించి ఉచిత పరీక్షలు చికిత్సలపై అవగాహన కల్పించారు. + వారం రోజులు మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చాలు ఆ వ్యాధి సోకినట్టే…!!!! శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెండు వారాలకు మించి తగ్గని దగ్గు, సాయంత్రం…

Read More