Headlines

TTD Parakamani Case: ‘వైసీపీ నేతలను నిందితులుగా చేర్చేందుకు అతడికి బాధ్యతలు’.. పరకామణి చోరీ కేసుపై భూమన సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 1:03 PM IST TTD Parakamani Case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో…

Read More

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ రైళ్ల ప్రయాణ వేళలు మారాయ్.. ఎప్పటినుంచి అంటే?

Vande Bharat Express Train Timings: తెలుగు రాష్ట్రాల్లో రైలులో ప్రయాణించే వారికి ముఖ్య సమాచారం. దక్షిణ మధ్య రైల్వే తాజాగా వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటించింది. రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్‌ను సవరించినట్లు తెలిపింది. ఈ మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. Source link

Read More

నిజంగానే…అబద్ధాలు ఆడను: టబు

హైదరాబాద్: కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి టబు. హైదరాబాద్‌లో పుట్టిన తబస్సు ఫాతిమా హష్మి ‘టబు’గా చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యారు. హిందీలో బాల నటిగా తెరంగ్రేట్రం చేసిన టబు తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఎప్ప్పుడూ చెప్పకూడదని, డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్ప్పుకోమని చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. కానీ అబద్ధాలు…

Read More

బలహీన ప్రధాని మోదీ – Visalaandhra

. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న…

Read More

ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్‌ ఏర్పాటు – Visalaandhra

ఏపీపీఎస్సీలో అక్రమాల దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్‌ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావ‌డంతో దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్‌ అపీల్‌, అనుబంధ పిటిషన్లు దాఖల‌య్యాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని…

Read More

Talupulamma Jatara | కొండకోనల్లో ఘనంగా తలుపులమ్మ జాతర | #local18V

ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు దేవతగా విరాజులుతున్న కాకినాడజిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం అమ్మవారి గరగలు తీసే కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కొండపై అమ్మవారు కొలువైన ప్రాంగణానికి గరగలు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం చేపట్టింది. #Talupulammajatara #Festival #kakinada Source link

Read More

Unique Festival: చెట్ల తాండ్ర అరటి గెలల పండుగ.. లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో విశేష సంప్రదాయం | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 2:34 PM IST Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే అరటి గెలలు పండుగ ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక జాతరగా పేరు పొందింది. + రావి చెట్టుకు గెల కట్టి… నరసింహుని కృప పొందే విశ్వాస జాతర Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర…

Read More

Tiger operation underway in Rampachodavaram forests | రంపచోడవరం అడవుల్లో ఆపరేషన్ పులి

రాజమండ్రి నుంచి రంపచోడవరం అడవులకు చేరిన ట్రాకింగ్ పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ నాలుగు బృందాలతో ఆపరేషన్ టైగర్ కొనసాగిస్తోంది ప్రజల్లో ఆందోళన కొనసాగుతుండగా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ భద్రత పెంచుతున్నారు. Source link

Read More

పుష్కరకాల హిందుత్వ విషం – Visalaandhra

లోకాన్ని ఉద్ధరిస్తున్నామని భ్రమపడే వారు నిజానికి తాము లోకాన్ని నాశనం చేస్తున్నారని గ్రహించరు. ప్రధానమంత్రి మోదీ అలాంటి వారే. ఆయన 12 ఏళ్ల ఏలుబడిని బేరీజు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ వాగాడంబరం విపరీతమైంది. 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో లెక్కే లేదు. ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఆయన సాధించారంటున్న విజయాలన్నీ మీడియాలో ప్రకటనలకే పరిమితమయ్యాయి. మీడియాలో వచ్చిన ఈ ప్రకటనలన్నింటికీ భారీ స్థాయిలో ప్రజాధనం వెచ్చించారు….

Read More

Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. |

Last Updated:May 09, 2026 11:21 AM IST Tirumala Temple: తిరుమలలో సముద్రఖని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శనం, సముద్రఖని దళపతి విజయ్ సీఎం కావడంపై ఆనందం, బాలకృష్ణ, జై హనుమాన్ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు + News18 ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శనివారం ఉదయం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ఉదయం జరిగిన వీఐపి…

Read More