Rice Mill 2.0 Webinar: వరి సాగు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. రైస్ మిల్ టెక్నాలజీపై వెబినార్

Rice Mill 2.0 Webinar: శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, రైస్ మిల్ యజమానులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వెబినార్ ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకునే మంచి వేదికగా ఇది నిలుస్తుంది. Source link

Read More

80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link

Read More

AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 3:09 PM IST సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం…

Read More

రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు

ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్‌ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం…

Read More

Ramzan Haleem: రంజాన్ అయిపోయినా హలీమ్‌కు తగ్గని క్రేజ్.. అక్కడ తయారయ్యే హలీం కోసం క్యూ కడుతున్న నగరవాసులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 2:31 PM IST రంజాన్ లో విశాఖపట్నం లో Dil Se Hyderabadi Haleem కు భారీ డిమాండ్. Sheikh Zubair పది గంటల శ్రమతో ఆరోగ్యకర హలీమ్ వండి అన్ని మతాలవారు ఆస్వాదిస్తున్నారు. + రంజాన్ మాసం అయిపోయిన హలీంకి తగ్గని క్రేజ్ రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపడతారు. అయితే, ఈ పవిత్ర…

Read More

Temple Controversy: శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమ వసూళ్ల కలకలం.. సోషల్ మీడియా వీడియోపై దేవస్థానం సీరియస్! |

Last Updated:Mar 29, 2026 1:00 PM IST శ్రీకాళహస్తి ఆలయంలో అదనపు వసూళ్ల ఆరోపణల వీడియో వైరల్ కాగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వాటిని ఖండించి కేసులు నమోదు చేసింది. + శ్రీకాళహస్తిలో స్కామ్ అంటూ వైరల్ అవుతున్న వీడియో..! శ్రీకాళహస్తి ఆలయాన్ని చుట్టుముట్టిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆలయంలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా రూ.200…

Read More

ప్రతీకారం తప్పదు – Visalaandhra

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక…

Read More

Chicken Price: భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణాలు ఇవే..!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

రాత్రి ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. – Visalaandhra

అమిత్ షాతో భేటీ కానున్న సీఎం రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్ నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర…

Read More

Tirupati Brahmotsavam: మార్చి 17 నుంచి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజుల పాటు వాహన సేవల సందడి! |

Last Updated:Mar 13, 2026 8:06 AM IST తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 16-25 వరకు జరుగుతాయి. టీటీడీ ఈవో జే. శ్యామలరావు బుక్‌లెట్ ఆవిష్కరించారు. ఉగాది, శ్రీరామనవమి, తెప్పోత్సవాలు ప్రత్యేక ఆకర్షణలు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరించిన టిటిడి ఈవో..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత…

Read More