Heart Transplantation: మృత్యువుతో పోరాడి గెలిచిన కదిరి యువకుడు.. మంత్రి సత్య కుమార్ చొరవతో నిలిచిన ప్రాణం!

ఎం. చరణ్ కుమార్‌కు వైదేహి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది, ప్రజలు అభినందనలు తెలిపారు. Source link

Read More

సిట్రోయెన్ ఇండియా విలువ ఆధారిత ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ పరిచయం

చెన్నై: సిట్రోయెన్ ఇండియా పరిమిత సంఖ్యలో లభించే ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశపు కస్టమర్‌లు అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణమైన ఆధునిక సౌకర్యం, ఆచరణీయత, అందుబాటులో ఉండే నవ్యతలకు బ్రాండ్ నిబద్ధతను మరింత శక్తివంతం చేసింది. చెల్లించిన డబ్బుకు తగిన విలువకు క్ఙేన్ లోపల ప్రీమియం అనుభవాలు, మెరుగైన ఫీచర్లు కోసం శక్తివంతమైన కస్టమర్ డిమాండ్ తో ప్రోత్సహించబడిన, ఎయిర్ క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ సిట్రొయోన్ 108వ సంవత్సరపు మాసం వేడుకలో భాగంగా…

Read More

Amaravati News: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 10:24 PM IST మోదీ సర్కార్ కీలక ప్రకటన. ఏపీ రాజధానిపై దశాబ్ద కాలపు సస్పెన్స్‌కు తెర.. గెజిట్ విడుదల! Amaravati: బ్రేకింగ్.. అమరావతిపై కేంద్రం చారిత్రాత్మక ప్రకటన! ఇక తిరుగులేదు.. చట్టబద్ధమైన రాజధానిగా ముద్ర! ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కొనసాగుతున్న దశాబ్ద కాలపు ఉత్కంఠకు తెరపడింది! ఢిల్లీ వేదికగా వెలువడిన ఒకే ఒక్క గెజిట్ నోటిఫికేషన్ ఏపీ భవిష్యత్తును మార్చేసింది. ఇకపై అమరావతి కేవలం ఒక నగరం కాదు.. చట్టబద్ధమైన ఏకైక…

Read More

ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు…

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

ఆస్పత్రి నుంచిభారతీరాజా డిశ్చార్జ్ – Visalaandhra

చెన్నై: ప్రముఖ సినీ దర్శకులు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పైగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలోని ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన కుమారుడు మనోజ్ హఠాత్తుగా చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన భారతీరాజా… గత యేడాది డిసెంబరులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై…

Read More

అవినీతి విషవృక్షం-వ్యవస్థీకృత మాయాజాలం – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఈ దేశపు నేలపై పుట్టిన ప్రతి మనిషీ, ప్రతి పౌరుడూ గుండె మీద చేయి వేసుకుని అడగాల్సిన అసలు సిసలైన ప్రశ్న ఒకటుంది. అసలు నేను జీవిస్తున్నానా, లేదా కేవలం బతుకుతున్నానా ? పైకి చూడటానికి ఈ రెండూ ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఉన్న తేడా అగాధమంత. జీవించడం అంటే కేవలం శ్వాసించడం కాదు, అదొక సమున్నత భావన. గౌరవంగా, స్వేచ్ఛగా, సామాజిక న్యాయాన్ని ఆస్వాదిస్తూ బతకడం. మరి బతకడం అంటే…

Read More

12న నిర్వహించబడే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..

ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జూన్ 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి. సురేష్ బాబు, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు నిర్వహిస్తున్నామని…

Read More

AP Telangana Delimitation: 2029 నాటికి ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్?.. రాష్ట్ర విభజన చట్టం ఏం చెప్పింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

డీలిమిటేషన్ అంటే ఏమిటి?: డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన. జనాభా మార్పులకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్య, సరిహద్దులను మార్చడం. దీని ద్వారా అన్ని నియోజకవర్గాల్లో జనాభా దాదాపు సమానంగా ఉంటారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్లు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలన్నీ.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో విభజన సమయంలోనే సీట్ల పెంపు హామీ ఇచ్చారు. విభజన చట్టం (2014)లో ఏముంది?…

Read More

CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Source link

Read More