Andhra Weather Alert: ఏపీలో 5 రోజులు వర్షాలు.. కోస్తాంధ్రకు వెదర్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 44.6 మి.మీ, అమలాపురంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలులో 41.1°C గరిష్ట ఉష్ణోగ్రత…

Read More

ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి విరాళం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి బుధవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భక్తుడు దర్శి వెంకట ప్రసాద్, కమలాదేవి దంపతులు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణస్వామి, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్యలు మరియు గ్రామ పెద్దలు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read More

DSP Dance Viral: సొంత ఊరి జాతరలో డీఎస్పీ రచ్చ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డ్యాన్స్ వెనుక అసలు విషయం ఇదే |

DSP Dance Viral: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనొక రాక్ స్టార్. స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ సింగర్, డ్యాన్సర్ మాత్రమే కాదు.. ఎల్లమ్మ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. Source link

Read More

హెడ్మాస్టర్ లతో సమావేశం.. ఎంఈఓ గోపాల్ నాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంల ధర్మవరం డివిజన్ స్థాయిలో హెడ్మాస్టర్లతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు (నాడు నేడు) కింద జిల్లాలో 1248 ఆర్వో ప్లాంట్ ఫేస్ 1 ఫేస్ 2 కింద మంజూరైనటువంటి సరిగా పనిచేయని వాటి పైన 10 మండలాల హెడ్మాస్టర్ లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా…

Read More

Nara Lokesh Lays Foundation for Carrier Industry | క్యారియర్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు Source link

Read More

రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన ఈసీపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారులు గవర్నర్‌కు సమర్పించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే మార్గం సుగమమైంది. మరోవైపు,…

Read More

Mangoes Ripening Test: మ్యాంగోస్ కొనేటప్పుడు,తినే ముందు ఇలా చేస్తే.. కెమికల్స్ స్ప్రే చేశారో లేదో తెలిసిపోతుంది | లైఫ్ స్టైల్

Last Updated:May 06, 2026 1:13 PM IST Mangoes: మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలు స్ప్రే చేసిన మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు అందులో ఏవి రుచికరమైనవి, వేటిని రసాయనాలు స్ప్రే చేయకుండా మగ్గించారనే విషయం బయటకు తెలియదు. అందుకే ఈ ట్రిక్ పాటిస్తే మనం కొనుక్కునేవి, తినే మామిడి పండ్లు ఆర్గానిక్ లేదా రసాయనాలతో మగ్గించినో ఇట్టే తెలిసిపోతుంది. + Mangoes Ripening Test Mangoes: మార్కెట్లో…

Read More

ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింస.. ముగ్గురి మృతి, భద్రతా సిబ్బందికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. నార్త్ 24 పరగణాస్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాత్రివేళ సున్నిత ప్రాంతాల్లో పహారా కాస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో పాటు బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటివరకు కనీసం ముగ్గురు…

Read More

సినిమా స్టైల్ చోరీ- బొలెరోతో ఏటీఎం మెషీన్ మాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు దొంగలు.ధర్మవరంలోని ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం మెషీన్ను బొలెరో వాహనానికి కట్టి లాక్కెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.#apnews #atmrobbery #idfc Source link

Read More

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు ఁసుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ఁకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని, పెండింగ్…

Read More