Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం అలర్ట్.. ఏపీ, తెలంగాణకు వరుస వర్షాలు! |

మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ – IMD తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా…

Read More

Tirumala Traffic: తిరుమల భక్తులకు శుభవార్త.. అలిపిరి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 1500 కోట్లతో హైటెక్ వ్యవస్థ! |

Last Updated:May 10, 2026 1:47 PM IST Tirumala Traffic: తిరుపతి అలిపిరిలో రూ 1500 కోట్లతో ITMS ఏర్పాటు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, AI కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో తిరుమల ట్రాఫిక్, భద్రత మెరుగుదల News18 తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని అలిపిరి వద్ద సుమారు రూ. 1500 కోట్లతో భారీ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్…

Read More

ముగింపు దశకు రష్యా…ఉక్రెయిన్ యుద్ధం! – Visalaandhra

మాస్కో: నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. యూరప్ లో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని సృష్టించిన ఈ యుద్ధం త్వరలోనే ముగియనుంది. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన వేలాది మంది సైనికులు మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత రక్తపాతం సృష్టించిన యుద్ధం ఇదే. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగింపు దశకు…

Read More

Weather Forecast: ఏపీలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! |

ఆదివారం (10-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  Source link

Read More

గంగినేని చెరువుకు చెర – Visalaandhra

అధికారుల మొద్దు నిద్ర (విశాలాంధ్ర-చిత్తూరు) చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక గంగినేని చెరువు కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కోరల్లో చిక్కుకుంది. సుమారు రూ.50 కోట్లకు పైగా విలువ చేసే చెరువు భూములను కొల్లగొట్టేందుకు బడా బాబులు బరితెగిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగర ప్రజలకు ఒకప్పుడు సాగునీరు, తాగునీరు అందించిన ఈ చెరువు విస్తీర్ణం రికార్డుల ప్రకారం 62 ఎకరాలు. చెరువుకు సంబంధించిన…

Read More

Tirumala Temple: తిరుమలలో సినీ ప్రముఖుల సందడి.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా..! |

Last Updated:May 10, 2026 11:38 AM IST తిరుమలలో ఆదివారం భారీ భక్తుల రద్దీ, టాలీవుడ్ దర్శకులు బోయపాటి శ్రీను, చందూ మొండేటి, శైలేష్ కొలను, నిర్మాత డి.వి.వి. దానయ్య, రుహాణి శర్మ దర్శనం, 81,512 మంది, హుండీ 3.23 కోట్లు + News18 కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు దినం కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులతో…

Read More

నిబంధనలకు పాతర

ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ*నిద్రమత్తులో అధికార యంత్రాంగం (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని…

Read More

Gangamma Jathara: తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లికి శ్రీవారి సారె.. తిరుపతిలో వైభవంగా శోభాయాత్ర!

Gangamma Jathara: తిరుమల శ్రీవారి తరఫున శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సమర్పించారు, గంగమ్మ జాతర మే 13 వరకు కొనసాగుతుంది Source link

Read More

అన్నాడీఎంకేలో ఆదిపత్య పోరు – Visalaandhra

పళనిసామిషణ్ముగం వేరు వేరు క్యాంప్ రాజకీయాలు చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐడీఎంకేలో వర్గ పోరు మొదలైంది. పళనిస్వామిషణ్ముగం మధ్య ఆదిపత్య పోరు బయటపడింది. ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకేలో నాయకత్వ సమస్యలు బయట పడుతున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. రెండు రోజుల క్రితం పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 36 మంది శిబిరం నిర్వహించగా, పళనిసామి అక్కడికి వెళ్లి వారితో భేటీ అయిన…

Read More

Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 7:26 AM IST ఎండ దెబ్బకు సతమతం అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏఏ జిల్లాల్లో వానలు పడతాయో తెలుసుకోండి. Heavy Rains: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేటి వాతావరణంపై చల్లటి కబురు! ఎండ, వాన.. ప్రకృతి ఆడే ఈ వింత దోబూచులాటలో సామాన్యుడు ఎప్పుడూ ప్రేక్షకుడే. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాతావరణం అచ్చం ఇలాగే ఉంది. ఒకవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు…

Read More