బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్…

Read More

AP Matsyakara Bharosa 2026: నేడు అకౌంట్లలోకి రూ.20,000.. ఏపీ మత్స్యకార భరోసా.. మనీ రాని వారు ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని సముద్ర తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల చేపల వేట నిషేధం (ఫిషింగ్ బ్యాన్) ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు గతంలో రూ.10,000 ఉన్న సాయాన్ని రెట్టింపు చేసి రూ.20,000 చొప్పున అందజేస్తోంది. గత సంవత్సరం సుమారు 1.3 లక్షల కుటుంబాలు ఈ…

Read More

Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |

Last Updated:Apr 09, 2026 10:52 AM IST మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య ప్రతీకాత్మక చిత్రం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక…

Read More

సజావుగా జరిగిన జాబ్ మేళా.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి వద్ద గల పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం సజావుగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిని కళ్యాణి, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో ప్రభుత్య పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరంలో నిర్వహించామన్నారు. నిరుద్యోగ…

Read More

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా…

Read More

వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఒక వరం

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు ఒక వరం అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు నీతి కథలు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం జరిగిందని తెలిపారు. నీతి కథలు ముకుంద టీచర్ ద్వారా చెప్పించడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి…

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More

సమాజానికి సేవ చేసే గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి..

డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం ; సమాజానికి సేవ చేసే గుణమును విద్యార్థులు అలవర్చుకోవాలని స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఎస్సీ ఎస్టీ కులమునకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదిమంది ఎస్సీ,…

Read More

రక్త పోటు నియంత్రణపై అవగాహన – Visalaandhra

రిటైర్డ్ కంటి జిల్లా అంతత్వ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: రక్తపోటు నియంత్రణపై అవగాహన అందరికీ ఉండాలని రిటైర్డ్ కంటి జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తపోటు నియంత్రణపై అవగాహన మాసోస్తవం పురస్కరించుకొని పలు విషయాలు తెలియజేశారు. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసేది అధిక రక్త పోటూ అని తెలియజేశారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా మనిషి జీవితాన్ని దెబ్బ తీస్తుందని . ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం…

Read More

Kharmaas 2026: ఈ సంవత్సరం ఆ తేది నుండి ఖర్మలు మొదలు.. శుభకార్యాలకు సమయం కాదు

kharmaas 2026: గ్రహాల గమనం శుభ సమయాలు సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.రాశిచక్రాల మార్పు మానవ జీవితం,మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, సూర్యుడు బృహస్పతి, మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఖర్మాలు ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గిరిధర్ గోపాల్ చౌబే తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 14న అర్ధరాత్రి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 15న మీన సంక్రాంతితో ఖర్మాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి….

Read More