Headlines

Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. ఉక్కపోత, ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:37 AM IST ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణం పొడిగా ఉండటంతో పాటు, పగటిపూట ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం అప్పుడే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. మార్చి నెల ఆరంభం కావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా…

Read More

ఎండల మధ్య షాకింగ్ ట్విస్ట్.. ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్..! Weather change in Andhra Pradesh Rain and winds for four day | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 9:40 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారబోతోంది. విశాఖ వాతావరణ శాఖ ప్రకారం, కోస్తా, రాయలసీమలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + ఏపీలో ఆ జిల్లాలకు 4రోజులు వర్షాలు..!  ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఎండలు మండుతున్న వేళలోనే ఆకస్మికంగా వర్షాలు పడనున్నాయన్న హెచ్చరిక ప్రజల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. సంభవన వాతావరణం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు…

Read More

Sri Prasanna Venkateswara Swami Teppotsavam Accident in Nellore | తెప్పోత్సవంలో అపశృతి

నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు భారీ అపశృతి చోటుచేసుకుంది. ఒకేసారి 80 మందికి పైగా భక్తులు తెప్పపైకి ఎక్కడంతో సామర్థ్యానికి మించి తెప్ప ఒకపక్క మునిగిపోయింది. భక్తులు నీళ్లలోకి పడిపోయారు, కానీ సన్నద్ధతతో మరియు ఒకరిని ఒకరు సహాయం చేస్తూ స్వామివారిని చేతులతోనే ఊరేగింపులో మోసుకున్నారు. Source link

Read More

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్: మహిళా పారిశ్రామికికో అవకాశం

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్ తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఒక మంచి అవకాశం లభించింది. శానిటరీ ప్యాడ్ తయారీ వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి వివరాలను ఉచిత వెబినార్ ద్వారా అందిస్తున్నారు. ఈ వెబినార్‌లో వ్యాపారం ఎలా ప్రారంభించాలో మార్గదర్శకత్వం ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రోత్సహించవచ్చు.

Read More

రెండు జిల్లాల్లో పులి దాగుడుమూతలు.. పశువులపై వరుస దాడులు.. అడవిని వదిలి ఎందుకు వచ్చింది..? Tiger movement in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 5:18 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు. + అడవిలో కాదు మైదానంలో వేట పెద్దపులికి సక్సెస్ అట?  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు…

Read More

Top 10 News Today: ప్రపంచంలోనే జరిగిన టాప్ 10 వార్తలు.. తెలుగులో మీ కోసమే

Top 10 News Today: మార్చి 17వ తేదీ తెలుగు టాప్ టెన్ వార్తలు చూద్దాం. ఏపీ, తెలంగాణలో జరిగిన వార్తలు.. జాతీయం, అంతర్జాతీయంగా జరిగిన వార్తలు చిన్నగా మీకోసం మీ ముందుకు తెస్తుంది న్యూస్18 తెలుగు. Source link

Read More

ఆర్బిఎస్కే డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ ఎస్. బి. విష్ణుమూర్తి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్బిఎస్కే డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్),ను మంగళవారం ప్రోగ్రామ్ అధికారి డా. ఎస్. బి. విష్ణు మూర్తి సందర్శించి, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.జాతీయ నులి పురుగుల దినోత్సవం మాప్ అప్ కార్యక్రమం సందర్భంగా డీఈఐసీ కేంద్రానికి వచ్చిన ఫాలోఅప్ కేసులకు అల్బెండాజోల్ 400 మి.గ్రా మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు లబ్ధి పొందారు.అదేవిధంగా, జాతీయ…

Read More

Easter Festival: ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే..హోలీ వీక్ అంటే ఏంటీ..? |

Last Updated:Apr 02, 2026 4:52 PM IST Easter Festival: క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది.ఈస్టర్‌కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. ఈ వారంలో ప్రతి రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. + ఈస్టర్‌ ప్రత్యేకత ఇదే Easter Festival: క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్‌ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున…

Read More

Jana Sena Foundation Day Celebrations | గిరిజన గడ్డపై పవన్ కళ్యాణ్ అడవిబిడ్డలతో ఫంక్తి భోజనం

నందిగరువు గిరిజన గ్రామంలో జరిగిన జనసేన పార్టీ స్థాపన దినోత్సవ వేడుకలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచి అభివృద్ధి మరియు ప్రజాసేవపై తన సందేశాన్ని తెలియజేశారు. Source link

Read More

AC Water Dispute: ఏసీ నీరు ఇంట్లో పడుతుందని రోజూ గొడవ.. చివరికి బ్లేడుతో ఆ ఇద్దరిని ఏం చేశాడంటే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 11, 2026 6:44 AM IST కాకినాడ జగ్గంపేట నెహ్రూ కాలనీలో ఏసీ నీటి వివాదం బ్లేడు దాడికి దారి, కుమారి ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, అప్పలరాజు కుటుంబంపై కేసు నమోదు News18 మనుషుల మధ్య సహనం నశిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. కేవలం ఏసీ నుంచి కారుతున్న నీటి విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం, చివరకు బ్లేడు…

Read More