Maha Shivaratri 2026: భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 8:40 AM IST Maha Shivaratri 2026 wishes: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. maha shivaratri 2026 Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు….

Read More

ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్

ఏపీలో భానుడు భగ భగ..! ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్ ఏపీలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డులు నమోదవుతున్నాయి. ప్రజల అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక వడగాలులకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్. Source link

Read More

ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తా…

గొట్లూరు సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులువిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యము అని గొట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండలం ఓబుల్ నాయనపల్లి గ్రామంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆదేశాల మేరకు, పరిటాల శ్రీరామ్ సూచనలతో పేదల సేవలో భాగంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు పాల్గొని అర్హులైన…

Read More

Petrol Shortage | పెట్రోల్ కొరత.. బంకుల్లో గంటల తరబడి నిరీక్షణ

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ పరిస్థితి జిల్లాలో పెట్రోల్ కొరత వాహనదారులు బంకుల వద్ద పోటెత్తారు. ఐదారు గంటలు కాసుకున్న పెట్రోల్ దొరకడం గగనమైపోయింది. కొన్ని బంకులు మూతపడడం, నోస్టాక్ బోర్డులు పెట్టడడంతో వాహనదాల్లో ఆందోళన నెలకుంది. సాధారణ అమ్మకం కంటే 50 శాతానికి అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయినట్లు అధికార వర్గాల సమాచారం.#PetrolShortage #FuelCrisis #anantapur Source link

Read More

యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు…

Read More

నూతన అస్త్రంతో దాడికి దిగుతాం: ఇరాన్

తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో…

Read More

Pawan Kalyan: రైతులే అమరావతి అసలైన హీరోలు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Pawan Kalyan: అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. News18 అమరావతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు…

Read More

Madhuri Reacts to the Cake Incident | కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి!| #local18V

కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమలలో కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయంలో తనతో పాటు ఉన్న తనుజాను అనవసరంగా వివాదంలోకి లాగడం సరైంది కాదని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో తాము ఎప్పుడూ…

Read More

చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

అనితను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ వికృత రాజకీయం దాగుంది : నారా లోకేశ్‌

హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్లో మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేసినవి కావని, వైసీపీ ఐదేళ్ల విఫల పాలనలో పెంచి పోషించిన విషపూరిత రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతిభద్రతలు, అభివృద్ధిపై మాట్లాడటానికి ఆ పార్టీ నేతల వద్ద ఎలాంటి సమాధానాలు…

Read More