Thati Munjalu Business | తాటి ముంజులు అమ్ముతూ.. రోజుకు రూ.15,000 ఆదాయం | #local18v

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి చల్లని తాటి ముంజులు ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మధ్యాహ్నం వేళ వేడిని జనం తట్టుకోలేకపోతున్నారు. దీంతో బాడీ వెంట వెంటనే డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వరప్రసాదమే ‘తాటి ముంజలు’. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాటి ముంజులు…

Read More

ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం

–అద్నాన్ సమీతో ఫోన్ చేయడం దేశ వ్యతిరేక చర్యేముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అద్నాన్ సమీ తండ్రి హర్షత్ సమీ ఖాన్.. పాకిస్తాన్ వైమానిక దళములో పైలట్ గా పనిచేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు…

Read More

నీళ్లు అందించడం తప్పు కాదు – Visalaandhra

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ వ్యాఖ్యక్రీడలు: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో వైభవ్ సూర్యవంశీ వాటర్ బాటిల్స్‌ను అందిస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కొంతమంది మాట్లాడుతూ అంత చిన్నపిల్లాడిని, టాప్ క్లాస్ ప్లేయర్‌ను ఇలా వాడుకుంటారా? అని విమర్శలు వచ్చాయి. వీటిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘వైభవ్‌కి తప్పకుండా అవకాశం లభిస్తుంది. కాస్త సమయం పడుతుంది. ఐపీఎల్‌లో అతడు అద్భుత ఆట తీరు కనబరిచాడు….

Read More

Mega Job Drive: జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు.. కంపెనీలే మీ దగ్గరకు.. ఎక్కడంటే..?

విజయనగరం మహారాజా స్వయంప్రతిపత్తి కళాశాలలో 17న మెగా జాబ్ డ్రైవ్, టాటా ఎలక్ట్రానిక్స్ మెడ్‌ప్లస్ క్వెస్ కార్ప్ అపోలో ఫార్మసీ పాల్గొని 12600 నుంచి 20000 జీతాలతో నియామకాలు. Source link

Read More

Matsyakara Bharosa: త్వరలో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.20 వేల జమ.. ఏపీ ప్రభుత్వం నుంచి అదిరిపోయే ప్రకటన |

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పథకం కింద కేవలం రూ. 10,000 మాత్రమే ఆర్థిక సాయంగా అందేది. అయితే, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయాన్ని రూ. 20,000లకు పెంచి, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు పెద్ద ఊరట కల్పించింది. పెరిగిన ధరలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. Source link

Read More

పప్పూరు పంచాయతీలో సర్వేలను పరిశీలించిన ఎంపీడీవో మమతా దేవి…

విశాలాంధ్ర – నార్పల: – మండల పరిధిలోని బి. పప్పూరు గ్రామపంచాయతీలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేతో పాటు జనగణన పనులను ఎంపీడీవో మమతా దేవి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమీక్షించి, పారిశుద్ధ్య పనులు నిరంతరం నిర్వహించాలని, అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్‌తో కలిసి పప్పూరు గ్రామంలో…

Read More

పక్క వీధికే కదా అన్న నిర్లక్ష్యం.. ప్రాణం పోతే బాధ ఎవరికి..? గోదావరి జిల్లాల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..! Helmet rallies and police awareness on road safety in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:19 PM IST గోదావరి జిల్లాల్లో పోలీసులు హెల్మెట్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. Rajolu, Anaparthi ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. + గోదావరిజిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం అనే సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం…

Read More

AP weather: ఏపీలో వాతావరణం కూల్ కూల్.. భానుడి సెగలకు వరుణుడి బ్రేక్.. పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 06, 2026 6:46 PM IST బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఎండ తగ్గి, గోదావరి, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, చల్లటి గాలులతో ప్రజలకు ఉపశమనం + గోదావరిజిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు.. విభిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ, ప్రజలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, ఎండ తీవ్రతతో అలమటిస్తున్న సకల జీవరాశులకు ఉపశమనం కలిగిస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ…

Read More

Fire Accident Burns Pipes In Amaravati | అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

అమరావతిలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు అగ్నిప్రమాదంలో దగ్ధమవడంతో భారీ నష్టం సంభవించింది, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను తెలుసుకుంటున్నారు. Source link

Read More

కుళ్లాయి స్వామి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల కోలాటం..

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయ స్వామి ఉత్సవాల్లో ఐదవ రోజు నిర్వహించిన సరిగెత్తు కార్యక్రమంలో గూగూడు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పీడీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం ముందు కోలాటం ప్రదర్శించి భక్తులను అలరించారు.విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ప్రదర్శించగా భక్తులు ఆసక్తిగా తిలకించి చప్పట్లతో అభినందించారు. ఆలయ ఉత్సవాల్లో విద్యార్థుల…

Read More