Vijayawada: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. పాయకాపురంలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. ఆకస్మిక తనిఖీలతో బట్టబయలైన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 30, 2026 7:49 AM IST ఒక చికెన్ సెంటర్‌లో అత్యంత దారుణంగా కుళ్లిపోయిన, పురుగులు పట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత అధికారులు సదరు దుకాణంపై దాడి చేసి విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నగర శివారు ప్రాంతమైన పాయకాపురంలోని ఒక చికెన్ సెంటర్‌లో అత్యంత…

Read More

Gangamma Jatara: 11 రోజుల వేడుక.. అడుగడుగునా ఆచారాల పండుగ.. కామిదొడ్డి గంగమ్మ జాతర విశిష్టత ఇదీ! |

గంగమ్మ జాతరలు అనేవి సంవత్సరం పొడవునా చిత్తూరు జిల్లాలో జరుగుతుంటాయి. అవి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించిన మాసాలలో, ఏళ్ల ఆనవాయితీ, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార అలవాట్లు పద్ధతిగా పాటించి మరీ చేస్తుంటారు. కానీ జాతర అంటే గ్రామీణ ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఒక్కటే కుటుంబాల సమేతంగా, దేశం కానీ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా జాతర రోజు ఆ కుటుంబ సభ్యులు ఒక్కటి కావడం అది గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకో తగ్గ విషయం. ఇదే సంస్కృతి…

Read More

Free Web Developer Course: ఆ ప్రభుత్వ ITI కాలేజీలో ఫ్రీగా వెబ్ డెవలపర్ కోర్సు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Free Web Developer Course:విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ రాజాం లో నిరుద్యోగ యువతకు శుభవార్త అందింది. కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. భాస్కర రావు వెల్లడించారు. Source link

Read More

హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన…

Read More

Sri Rama Navami: అక్కడ శ్రీసీతారాముల కల్యాణంలో ముస్లింలదే సందడి.. ఆ వైభవం ఎక్కడో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 2:03 PM IST Sri Rama Navami: మేమంతా ఒక్కటే, మీరు వేరు, మేము వేరు కాదు అనే సమానత్వాన్ని తెలియజేసేందుకు అక్కడ ముస్లింలు అంతా కలిసి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రాముల వారి ఆలయానికి మామిడితోరణాలు కట్టే దగ్గర నుండి కళ్యాణం ముగిసిన తర్వాత జరుగు అన్న ప్రసాద వితరణ వరకు దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. + ముస్లిమ్స్ దగ్గరుండి నిర్వహించే రాములోరి కళ్యాణం చూడగలమా ఇంతటి వైభవాన్ని Sri…

Read More

The Story Behind Easter | ఈస్టర్ ప్రత్యేకత ఇదే.. | #local18V

క్రైస్తవుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన ఈస్టర్ను విశ్వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సిలువపై మరణించిన తరువాత మూడవ రోజున తిరిగి సజీవుడిగా లేచిన పునరుత్థానాన్ని స్మరించుకునే పర్వదినమే ఈస్టర్ అని విజయనగరం ఆర్.సి.యం చర్చి ఫాదర్ అంతయ్య తెలిపారు. ఈ పండుగ క్రైస్తవ మతంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఈస్టర్కు ముందు వచ్చే పవిత్ర వారాన్ని “హోలీ వీక్”గా పిలుస్తారు. #Easter #Easter2026 #HolyWeek Source link

Read More

Job Mela: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా'.. వెంటనే అప్లై చేయండి

విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 13న ప్రధాని నేషనల్ అప్రెంటిస్ మేళా, మ్యాట్రిక్స్ లేబొరేటరీ వరుణ్ మోటార్స్ శ్యాంసంగ్ వోల్టాస్ ఎల్జీ తదితర కంపెనీలు పాల్గొని స్టైపెండ్ శిక్షణ ఇస్తాయి Source link

Read More

apikondalu Tour: తక్కువ ధరకే పాపికొండల టూర్.. అదిరిపోయే నాన్-వెజ్ ఫుడ్, బోటింగ్ ప్యాకేజీ! ఈ సమ్మర్ టూర్ మిస్ అవ్వకండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 6:51 PM IST సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. + సమ్మర్ ప్రారంభం ప్రతిరోజు వీకెండ్ మాదిరిగా కనిపిస్తున్న పాపికొండల విహారయాత్ర సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో…

Read More

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వ¶డు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి…

Read More

భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే

వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి…

Read More