6నుంచి ‘పది’ మూల్యాంకనం – Visalaandhra

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన (విశాలాంధ్ర-చిత్తూరు) మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది…

Read More

కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం… స్థానికులలో భయాందోళనలు

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: పట్టణంలోని ముదిగల్లు రోడ్‌లో, కంకర మిషన్ ఎదుట ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడ రెండు చిరుతలను గమనించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండి, జనసంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండకు ఆనుకుని ఇళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతలను పట్టుకుని దట్టమైన అడవుల్లో…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్… కవిత, కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచరాణ జరిపింది.ఈ విచారణలో భాగంగా…

Read More

Gold Jewellery: బంగారు హారానికి వెనుక ఇత్తడి చైన్ లింక్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! |

Last Updated:May 21, 2026 6:01 AM IST Gold Jewellery: బంగారం ధరలు పెరగడంతో మధ్యతరగతి Brass లింకులు, వన్ గ్రాము గోల్డ్ చైన్లు జతచేసిన నెక్లెస్, హారాలు ఎంచుకుంటోంది, కరిగించే ముందు ఇత్తడి భాగాలు వేరు చేయాలని నిపుణుల హెచ్చరిక Source link

Read More

Murder: మధిరలో మహిళ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 17, 2026 6:01 AM IST ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సదరు మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ముఖంపై దాడి చేసి, చున్నీతో గొంతు బిగించి కిరాతకంగా చంపేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రతీకాత్మక చిత్రం Murder: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలో ఒక యువతి దారుణ హత్యకు గురైన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చిన ఒక వివాహిత, నిర్మానుష్య ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో శవమై…

Read More

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ…

Read More

రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు కురిసే సూచన ఉన్నందున రైతులకు అధికారులు సూచనలు జారీ చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు,…

Read More

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్

హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వ¶డు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం, నాగర్‌కర్నూల్‌లలో…

Read More

YS Jagan calls Vijay: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్.. ప్రజాపాలనపై ఆసక్తికర చర్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 7:13 AM IST YS Jagan Congratulates Tamil Nadu CM Vijay: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ను అభినందించి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. News18 YS Jagan calls Vijay: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు….

Read More

మా నుంచే గూఢచర్యం జరుగుతోంది – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం…

Read More