AP News Updates: చిన్నారి హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య? |

మదనపల్లి జిల్లాలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మృతదేహం.. కురబలకోట మండలం.. కనసానివారి పల్లె చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది. ముదివేడు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించనున్నట్లు తెలుస్తోంది. నిందితుడు.. 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అత్యంత ఘోరంగా నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అతని మృతదేహం…

Read More

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి….

Read More

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో…

Read More

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 15న ఆంధ్ర యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా! అటెండ్ అయితే జాబ్ రావడం పక్కా..

ఏయూ యుఈఐజీబీ ఆధ్వర్యంలో విశాఖలో ఏప్రిల్ 15 ఉదయం మెగా జాబ్ మేళా, 400 పోస్టులకు ఇంటర్వ్యూలు, 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగులకు 15 నుంచి 30 వేల వేతనంతో అవకాశాలు Source link

Read More

War Impact |Essential Commodity Prices Surge |యుద్ధం ఎఫెక్ట్.పెరుగుతున్న నిత్యావసరాల ధరలు| #local18V

యుద్ధం ఎఫెక్ట్.. పెరుగుతున్న నిత్యావసరాలు ధరలు.. కందిపప్పు, బియ్యం, నూనెలు.. ధరలు పెరుగుతున్న వైనం.. యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహారలైన బియ్యం కందిపప్పు నూనెలో మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. ఇవి వచ్చేనెల అయ్యేసరికి భారీ స్థాయి పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కందిపప్పు ధరలు, బియ్యం ధరలూ పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని విశాఖ రైతు బజార్ రైతులు,…

Read More

Anganwadi helper: 10వ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్..! Anganwadi helper recruitment Anantapur. | అనంతపురం వార్తలు (Anantapuram News)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో 7వ తరగతి అర్హతను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణంగా SSC పాస్ కావడం ముఖ్యంగా పేర్కొన్నారు. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ పరిధిలోని గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానికురాలు అయి ఉండాలి. వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపులు…

Read More

దారుణంగా మారిన ఓబగానపల్లి రహదారి-మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

విశాలాంధ్ర – కంబదూరు..కంబదూరు మండలంలోని ఓబగానపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయల ప్రజాధనంతో 12 కిలోమీటర్ల పొడవున తారురోడ్డు నిర్మించారు. అయితే గాలిమరల నిర్మాణ పనుల సమయంలో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం రహదారిపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిన పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా…

Read More

వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు..

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్…

Read More

ఇంధన సంక్షోభంపై ట్రంప్‌కి కనువిప్పు! – Visalaandhra

ఇరాన్‌ను తక్కువగా అంచనా వేసిన ట్రంప్ బృందంతెలిసొస్తున్న వాస్తవంవాషింగ్టన్: ఇంధన సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కనువిప్పు కలుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతిస్పందన విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సలహాదారుల లెక్కలు తప్పాయి. ఇరాన్‌ను ట్రంప్ బందం తక్కువ అంచనా వేసింది. ఇరాన్‌లో అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని…

Read More