Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ! |

Last Updated:Feb 20, 2026 1:36 PM IST తిరుమల తిరుపతి దేవస్థానాలు మే నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల తేదీలు ప్రకటించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలి. Source link

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు పవర్ కట్ అలర్ట్.. నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 6:01 AM IST వేసవి ఎండలు పెరుగుతున్న తరుణంలో, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం మరియు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: విశాఖపట్నం నగరంలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు…

Read More

25 నిమిషాల్లో బెంగళూరు.. 45 నిమిషాల్లో చెన్నై.. పలమనేరు డిమాండ్ వైరల్..!

చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో పలమనేరు స్టేషన్ ఇవ్వాలని స్థానికులు భారీ ర్యాలీ, స్టేషన్ వస్తే ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయని డిమాండ్ Source link

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

Gold and Silver Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. విజయవాడ ధరలు ఇవే |

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,510కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా రూ.2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,56,300కు చేరింది. దాదాపు రూ.2,350 తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,880కి చేరింది. అంటే దాదాపుగా రూ. 1930 వరకు తగ్గింది. Source link

Read More

నర్సింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 10 కొత్త పీజీ రెసిడెన్సీ కోర్సులు!

దేశ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నర్సింగ్ వృత్తిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో భారత నర్సింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నర్సుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) రెసిడెన్సీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధి గల 10 ప్రత్యేక పీజీ రెసిడెన్సీ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాల…

Read More

తల తిరుగుడు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్ర వైద్యులు పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ జి. సమరం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 1358వ వారాంత ఆరోగ్య సదస్సులో ఆయన తల తిరుగుడు అంశంపై ప్రసంగించారు. ఈ…

Read More

Gold Silver Rates: విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి….

Read More

అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్,…

Read More

YS Jagan: జువ్వలదిన్నె హార్బర్‌పై ప్రైవేట్ వ్యక్తుల కుట్రలు.. ఏపీ ప్రభుత్వంపై జగన్ ఫైర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 15, 2026 1:19 PM IST జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కార్పొరేట్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు అప్పగించాలనే కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. News18 జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో పర్యటించి.. మత్స్యకారులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం…

Read More