Golden Opportunity: శ్రీకాకుళం యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీ డ్రైవింగ్ ట్రైనింగ్‌.. జాబ్ గ్యారంటీ..!

శ్రీకాకుళం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఏప్రిల్ 6 నుంచి 30 రోజుల ఉచిత LMV డ్రైవింగ్ శిక్షణ, వసతి భోజనం ఫ్రీ, నిరుద్యోగ యువతకు మంచి అవకాశం Source link

Read More

Shocking: పూజకు వాడే పూలను నీటితో కడుగుతున్నారా.. పండితులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే..!

పండితుల ప్రకారం పూజకు పువ్వులు, తులసి, దూర్వాలను నీటితో కడగకూడదు, బ్రహ్మ ముహూర్తంలో కోయాలి, శుభ్రమైన పాత్రలో పెట్టి గౌరవంగా సమర్పించాలి Source link

Read More

గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో…

Read More

Attacks on Journalists: జర్నలిస్టులను నాలుగు తన్నండి, పీకండి అంటూ ప్రోత్సహిస్తున్న ఆ జిల్లా ఆర్డీవో.. సోషల్ మీడియాలో అధికారి వీడియో వైరల్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 05, 2026 6:47 AM IST Attacks on Journalists: పిఠాపురం లో ఆర్జీవో మల్లిబాబు జర్నలిస్టులపై దాడులకు ప్రోత్సహించిన వ్యాఖ్యలు వైరల్, మీడియా ప్రతినిధులు నిరసన చేసి పీడీ శివరాం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు + News18 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతనిత్యం వహిస్తున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు రాస్తున్న, జర్నలిస్టులపై దాడులు చేసే విధంగా అధికారులే ప్రోత్సహించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవ విషయాలు తెలుసుకుని…

Read More

విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం…

విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసువారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానంఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పుణ్యక్షేత్రమైన వారణాసికి విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు…

Read More

Shruti Haasan: విశాఖలో మలబార్ గోల్డ్ షోరూమ్ ప్రారంభించిన నటి శ్రుతి హాసన్.. బంగారంపై ఆఫర్లు చూస్తే మతి పోతుంది | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 9:29 AM IST విశాఖపట్నం వీఐపీ రోడ్‌లో Malabar Gold and Diamonds కొత్త మెగా షోరూమ్ ప్రారంభం. Shruti Haasan హాజరు. బంపర్ ఆఫర్లు మార్చి 31 2026 వరకు. విశాఖపట్నంలో ప్రముఖ నటి శృతి హాసన్.. సందడి.. నాణ్యమైన ఆభరణాలకు మలబార్ గోల్డ్ అండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంలో పసిడి వెలుగులు మరింత జిగేల్‌మన్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలకు చిరునామాగా నిలిచిన మలబార్…

Read More

అమెరికాకు చైనా షరతు – Visalaandhra

బీజింగ్: అమెరికాకు చైనా ఓ షరతు పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపేస్తే హోర్ముజ్ జల సంధిలో నౌకల రక్షణకు సిద్ధమని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో తమకు మద్దతుగా యుద్ధనౌకలు పంపాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు నష్టం కలిగించవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటనివ్వద్దని…

Read More

ఉచిత షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం..

శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్స్ అసోసియేషన్విశాలాంధ్ర ధర్మవరం;;గత 2 సంవత్సరాల నుండి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు పట్టణంలోనే ఏకైక షూటింగ్ బాల్స్ సమ్మర్ క్యాంపు,రెగ్యులర్ ప్రాక్టీస్, నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చు దిద్దుటకు నిరంతరం కృషి చేస్తున్న సత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ జింక ఉదయ్ కిరణ్, స్థానిక అసోసియేషన్…

Read More

మహానాడు అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దాం..

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం;; మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేయాలని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాడిమర్రి, బత్తలపల్లి మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దామని.. పార్టీ శ్రేణులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈనెల 27, 28తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకి సంబంధించి…

Read More

జనసేన నాయకుపై లైంగిక వేధింపుల కేసు నమోదు; మహిళ ఆరోపణలతో వీడియో విడుదల.

పశ్చిమగోదావరి జిల్లా: వీరవాసరం జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుపై అత్యాచారం కేసు నమోదైంది. ఒక మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు గత సంవత్సరం జయప్రకాష్ నాయుడితో సహజీవనం చేసిందని, ఆయన తనను మోసం చేశాడని ఆరోపించింది. ఆమె తన అనుభవాలను, ఇబ్బందులను సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకుంది. అంతేకాకుండా, జయప్రకాష్ నాయుడు తనపై దాడి చేయించాడని కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది….

Read More