ఇండిగోలో సాంకేతిక లోపం – Visalaandhra

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని…

Read More

పుస్తకాలు లేకుండా చదువు.. పలమనేరు లో కొత్త తరహా ప్రీ స్కూల్ ప్రారంభం..! Future On Preschool Palamaner | చిత్తూరు వార్తలు (Chittoor News)

పలమనేరు లో ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజీ ప్రారంభం, జర్మన్ టెక్నాలజీ ఆధారిత ప్లే బేస్డ్ విద్య, ఏప్రిల్ 20 నుంచి సమ్మర్ క్యాంప్, జూన్ నుంచి రెగ్యులర్ క్లాసులు. ఇప్పటివరకు ఫ్రాంచైజీ అంటే టీ స్టాల్స్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ అవుట్‌లెట్లు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ విద్యా రంగానికీ విస్తరించింది. పలమనేరు పట్టణంలో కొత్తగా ప్రారంభమైన “ఫ్యూచర్ ఆన్ ప్రీ స్కూల్” ఈ మార్పుకు నిదర్శనం. జాతీయ రహదారిపై…

Read More

ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక

‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన…

Read More

Telugu Live News: తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు: ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్‌లో జరిగిన ఫాంహౌస్ పార్టీకి హాజరైన సందర్భంగా ఆయన డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. పోలీసులు బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి పుట్టా సుధాకర్ స్పందించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మహేష్‌కు 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, అప్పట్లో పెద్ద స్టెంట్ కూడా…

Read More

పోరు…హోరు

ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం . గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్‌లో ఐడీఎఫ్ భూతల దాడులు. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్ తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం…

Read More

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదికలో భాగస్వాములు కండి

మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం;; శాస్త్రీయ సమాజా నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు జనవిజ్ఞాన వేదిక సభ్యత్వ గోడ పత్రికలను స్థానిక స్పందన హాస్పిటల్ లో జేవీవీ నాయకులు విడుదల చేసారు.ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డాక్టర్ మట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 39 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా…

Read More

పోక్సో కేసుల్లో విజయనగరం జిల్లా టాప్.. ఆరు నెలల్లోనే 17 మందికి శిక్షలు..! 17 convicted in POCSO cases in Vizianagaram district says SP Damodar. |

Last Updated:Mar 15, 2026 4:10 PM IST విజయనగరం ఎస్పీ దామోదర్, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో 17 నిందితులకు శిక్షలు విధించామని చెప్పారు. పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం విజయనగరం విజయనగరం జిల్లాలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని వేగంగా…

Read More

మళ్లీ యుద్ధం

అమెరికా వైమానిక దాడులుగల్ఫ్‌లోని లక్ష్యాలపై ఇరాన్ గురి తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలైంది. శాంతి ఒప్పందం కోసం ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలన్నీ నీరుగారే విధంగా అమెరికా, ఇరాన్ మధ్య బుధవారం భీకర పోరు సాగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఒమర్ తీరం వెంబడి హోర్మూజ్ జల సంధి వద్ద ఆ దేశ సైతం దాడులకు పాల్పడింది. అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం,…

Read More

ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన

ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పి.రాజాబాబు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణి రెడ్డి పలువురు నేతలు విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : మాలకొండపై యాగశాల వెనుక 5.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతకుముందుశ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకోగా, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ రెండేళ్లలో మాలకొండ దేవస్థానం అభివృద్ధికి సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని…

Read More

అయోధ్య రామాలయ ట్రస్టుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్

శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించారు. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమర్పించిన రాజీనామాను ట్రస్టు ఆమోదించింది. అదే సమయంలో కొత్త సీఈవో నియామక ప్రక్రియను చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం అయోధ్యలో నిర్వహించిన ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో సాయంత్రం 3.30…

Read More