ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన…

Read More

Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…

Read More

Road Safety Awareness: నో హెల్మెట్ నో పెట్రోల్..! రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్ |

Last Updated:Feb 17, 2026 2:59 PM IST Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. + తిరుపతిలో నో హెల్మెట్ నో పెట్రోల్..! Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు…

Read More

రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర…రాహుల్ గాంధీ ఆగ్రహం

రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీవాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధరను 81 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే రూ.993 పెంచారని, ఇది కచ్చితంగా ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత…

Read More

Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 12 మంది ఘోరంగా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 19, 2026 8:57 AM IST అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్ కాలువలో బోల్తా, 36 మందిలో పలువురికి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..! బస్సు బోల్తా 12 మందికి గాయాలు అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో అప్పుడే మేల్కొంటున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి…

Read More

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

Power Cut: అలర్ట్.. ఈరోజు, రేపు ఐదు గంటలు ఆ ప్రాంతాల్లో కరెంట్ కట్.. విద్యుత్ శాఖ కీలక సూచన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 8:12 AM IST నక్కపల్లి శామ్యూల్ ప్రకటన ప్రకారం 27, 28 తేదీల్లో కళ్యాణ్ నగర్, జంగాల కాలనీ, ముస్లింపేట, కోలమూరు తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. News18 నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈ నక్కపల్లి…

Read More

‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి

. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు డీపీఆర్‌లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ…

Read More

Relative Blackmails Girl: బరితెగించిన బాబాయ్.. హాలిడేస్‌కి ఇంటికొచ్చిన ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై.. | ట్రెండింగ్

Last Updated:May 15, 2026 12:25 PM IST Tirupati: విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. Shocking POCSO Case Tirupati:  విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే…

Read More

బాలయ్య కోపమేకాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వాళ్లపై అభిమానంతో రూ.50 లక్షల సాయం..!

నందమూరి బాలకృష్ణ హిందూపురం పోలీసులకు 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో మూడు బొలెరోలు, 10 మోటార్ సైకిళ్లు బహుకరించారు, ప్రజా భద్రత బలపడుతుందని అన్నారు Source link

Read More