లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు…

Read More

Navratri 2026: నవరాత్రుల వేళ దుర్గమాతకు లవంగాలతో ఇలా పూజ చేస్తే.. మీ లైఫ్‌లో అంతా పాజిటివ్ వైబ్సే |

మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఉపశమనం పొందలేకపోతే, నవరాత్రులలో లవంగాల పరిహారాలను ప్రయత్నించాలి. రెండు లవంగాలు, 5 పోకచెక్కలు, 5 యాలకులను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టండి. ఆ తర్వాత దానిని ఒక గుడిలో ఉంచి ప్రతిరోజూ పూజలు చేయండి. నవరాత్రుల చివరి రోజున దానిని మీ సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. Source link

Read More

Job mela: ఐటీఐ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. అమరరాజా కంపెనీలో జాబ్ మేళా, వెంటనే అప్లై చేసుకోండి! Amara Raja job mela Chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 9:16 PM IST చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో 04-05-2026 ఉదయం 9కి Amara Raja Energy & Mobility Limited జాబ్ మేళా, ఐటీఐ పాస్ వారికి 14500 జీతం, ఈఎస్‌ఐ, వసతులు, బస్సు, హాస్టల్ సౌకర్యాలు. News18 ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు చిత్తూరులో భారీ ఉపాధి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సంస్థ Amara Raja Energy & Mobility Limited ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు…

Read More

చాట్‌జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు

మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులుమహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు అక్రమంగా సహాయం చేసినందుకు గాను 81 మంది పరీక్షా సిబ్బందిని మహారాష్ట్ర విద్యా బోర్డు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది సమాధానాల కోసం చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను…

Read More

వంట గ్యాస్ సిలండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు

. గృహ ఎల్పీజీ సిలండర్లకు ఎటువంటి కొరతా లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ విశాలాంధ్ర – ఏలూరు: ఏలూరు జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పిజీ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయనీ, ఎటువంటి కొరతా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకొని ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలు…

Read More

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.. జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 4:51 PM IST Alluri Sitarama Raju Waterfall Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీప మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున జారి పడిపోవడంతో ముగ్గురు బాలికలు మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. News18 విహారయాత్రలో సరదాగా గడపాలని, ఆ జ్ఞాపకాలను సెల్ఫీ రూపంలో భద్రపరుచుకోవాలని అనుకోగా విధి మరోలా తలచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు…

Read More

Visakhapatnam: పోలెండ్‌లో విశాఖ వాసి కన్నుమూత.. స్వదేశానికి మృతదేహం రప్పించేందుకు ఎంపీ భరత్ చొరవ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 19, 2026 4:47 AM IST కంపెనీ ప్రతినిధులు, సహచరులు ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 4వ తేదీన ప్రసాద్ బాబు తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ (ఫైల్ ఫోటో) Visakhapatnam: మెరుగైన ఉపాధి కోసం, కుటుంబానికి అండగా నిలవాలనే ఆశతో ఏడు సముద్రాలు దాటి వెళ్లిన ఓ విశాఖ వాసి, విదేశీ గడ్డపైనే ప్రాణాలు విడిచారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం రేవడిపాలెం…

Read More

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు…

Read More

మంత్రిగా మాజీ క్రికెటర్ అశోక్ దిండా!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా ఆ రాష్ట్ర నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుడిగా విశేష అనుభవం ఉన్న అశోక్ దిండాను మంత్రి పదవి వరించింది. 207 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయ పరంపరలో దిండా ‘మొయినా’ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును…

Read More

విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్‌లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు…

Read More