Headlines

YS Jagan: ఏపీలో ఉపాధి హామీ కుదేలేనా? జగన్ సంచలన ఆరోపణలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 21, 2026 3:11 PM IST MGNREGA: ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

Read More

భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం కూనవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Source link

Read More

ఘనంగా ఐఎన్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం – Visalaandhra

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య హైదరాబాద్: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముంబయి వేదికైంది. బాలివుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ వర్గాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. నిర్వహించిన ఈ ఈవెంట్‌లో చాలామంది సినీ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ యాక్టర్ రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా అదరగొట్టారు. ఈ…

Read More

లంబసింగిలో చెక్‌డ్యామ్ ప్రారంభం.. 147 ఎకరాలకు నీరు, అడవి పరిరక్షణకు అడుగు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 10:35 PM IST నూతిబందలో సిఫా ట్రస్ట్ చెక్‌డ్యామ్ ప్రారంభం, 147 ఎకరాలకు సాగునీరు, పి. మల్లిఖార్జునరావు అడవి సంరక్షణ, ఆదివాసీ సంక్షేమానికి కట్టుబాటు, గ్రామ ఆర్థిక బలోపేతం + అడవి మనకు తల్లి లాంటిది మనమే కాపాడుకుందాం  అడవి మనకు తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం, లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబంద…

Read More

Gas Cylinder Price Hike: ప్రజల గుండెల్లో సిలిండర్ మంట.. వంటింట్లో తంటా! ఏపీలో భారీగా పెరిగిన సిలిండర్ ధరలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 6:39 AM IST ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. పెరిగిన గ్యాస్ ధరలు Cylinder Rates: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ…

Read More

భూమి వివాదంలో ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. శనివారం ఈ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు…

Read More

యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె….

Read More

Digi Rythu Bazaar: ఇంటికే రైతు బజార్ కూరగాయలు.. స్టీల్ సిటీలో డిజి యాప్ సేవలు విస్తృతం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 1:55 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో ప్రతి రోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే, యాప్ టాప్ చేస్తే చాలు ఇంటికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. + ఇలా “యాప్ ని కొడితే…  అలా వచ్చేస్తాయి కూరగాయలు..! ఏపీలో “డిజి యాప్” “digiRB” ద Digi Rythu Bazaar: ప్రపంచంలోను అటు దేశంలోనూ మనిషికి కావాల్సింది ఆహారం. ప్రతిరోజు…

Read More

Ontimitta Temple: మూడు రాష్ట్రాల నుండి 3 టన్నుల పుష్పాలు.. నేత్రపర్వంగా కోదండరాముని పుష్పయాగం |

తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందడంతో కార్యక్రమం మరింత వైభవంగా జరిగింది. Source link

Read More

ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబుఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్యతొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబుచరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చెప్పారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి, దేశానికి విశేష…

Read More