ఆర్డిటిపై ప్రతికూల చర్యలు ఆపాలి – అఖిలపక్ష కమిటీ డిమాండ్
ప్రతి గడపలో కనిపించే ఆర్డిటిని కాపాడాలి – అఖిలపక్ష కమిటీ పిలుపు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవోమ్ నందు అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో “ఆర్డిటిని రక్షించుకుందాం – ఆర్డిటిని దూరం చేయకండి”అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ, ఆర్డిటి సంస్థ పేదవాడి గుండె చప్పుడు,అనంత ప్రజల జీవనాడిగా మారిందన్నారు. సంవత్సరాలుగా అనంతపురం , పుట్టపర్తిజిల్లాలో ప్రజలతో మమేకమై సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థ ప్రతి ఇంటిలోనూ,ప్రతి గడపలోనూ…


