GK: వాటర్ బాటిళ్లపై జిగ్‌జాగ్ లైన్లు డిజైన్ కోసం కాదు.. ఎందుకో ఉంటాయో చాలా మందికి తెలియదు..!

Why Do Water Bottles Have Lines: మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై ఉన్న జిగ్‌జాగ్ లైన్లను చూసి ఉంటారు. అవి కేవలం డిజైన్ కోసమే అని మీరు అనుకోవచ్చు. సీసాలపై ఉన్న ఈ లైన్స్ వెనుకాల పెద్ద కారణం ఉంది. Source link

Read More

వైసిపి నేత ఇఫ్తార్ విందు..

విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత…

Read More

పీఎం రాహత్ పథకం అమలుపరచాలి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇంచార్జ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పీఎం రాహత్( ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్) పథకం ద్వారా వైద్య చికిత్సలు అందించాలన్నారు….

Read More

దారుణంగా మారిన ఓబగానపల్లి రహదారి-మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

విశాలాంధ్ర – కంబదూరు..కంబదూరు మండలంలోని ఓబగానపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయల ప్రజాధనంతో 12 కిలోమీటర్ల పొడవున తారురోడ్డు నిర్మించారు. అయితే గాలిమరల నిర్మాణ పనుల సమయంలో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం రహదారిపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిన పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా…

Read More

Viral Incident: ఆ పని చేశాడని యువకుడికి అరగుండు కొట్టి, మెడలో చెప్పులతో ఊరేగింపు.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 21, 2026 8:34 AM IST Viral Incident: అనంతపురం గడేకల్ల్ లో భాస్కర్ అనే యువకుడిని వివాహితను వేధించాడని గ్రామస్తులు అరగుండు కొట్టి, చెప్పుల దండ వేసి ఊరేగించారు, వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణలో ఉన్నారు News18 ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ యువకుడిని అవమానకరంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది….

Read More

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ…

Read More

Rain Alert: బాబోయ్ దూసుకొస్తున్న అల్పపీడనం.. 5 రోజుల వర్షాలే వర్షాలు.. ప్రజలకు దబిడి దిబిడే |

మే 14 – 15 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మే 15 – 16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గాలి వేగం పెరిగి (గంటకు 40-50 కి.మీ) వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,…

Read More

Rice Storage Tips: మీ ఇంట్లో బియ్యం నిల్వ పెట్టుకున్నారా.. ఇలా చేస్తే ఎన్నేళ్లైనా పురుగులు పట్టవు |

Last Updated:Apr 21, 2026 12:17 PM IST Rice Storage Tips: బియ్యంలో పురుగులు, కీటకాల గురించిన ఆందోళనకు గురయ్యే వారికి ఇదో మంచి వార్త. ఇకపై అలాంటి సమస్య ఉండకూడదంటే ఇంట్లో నిల్వ చేసుకున్న బియ్యంలో పురుగులు, బూజు పట్టకుండా వీటిని ఉపయోగిస్తే చాలు అని 75 ఏళ్ల రైతు దేశీయ పద్ధతిని చూపించారు. Source link

Read More

ఇరాన్‌తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌ బృందం

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక శాంతి చర్చలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి.ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తాజాగా ఇస్లామాబాద్‌కు చేరుకుంది.వాన్స్‌ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు.వీరు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ సి-32ఏ ప్రత్యేక విమానంలో ప్రయాణించి, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్‌ గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు….

Read More

Temple Land Scam: మొగిలీశ్వర స్వామి గుడిని, గుడిలో లింగాన్ని మింగేశారు.. అర్చకులపైనే ఆరోపణ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 17, 2026 2:53 PM IST Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. + మొగిలీశ్వర స్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం…

Read More