శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

హరీశ్రావు అసత్య ప్రచారాలు – Visalaandhra

బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరగలేదు 40 లక్షల టన్నులు మాయమైందనడం అబద్ధం పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి బొగ్గు నిల్వలపై అనుమానం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు సింగరేణి ప్రతిష్టను దెబ్బతీయొద్దు: కూనంనేని విశాలాంధ్ర- హైదరాబాద్ : సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఒక్క బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరిగే అవకాశం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…

Read More

Student Death: ఏడుగురు విద్యార్థుల చేతిలో తుపాకీ.. ఒకరి ప్రాణం బలి! అసలేం జరిగిందో తెలిస్తే షాక్? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 4:31 PM IST అనకాపల్లి జిల్లాలో కౌశిక్ అనే విద్యార్థి నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మరణించాడు. పోలీసులు సూరిబాబు, ముత్యాల రమణను అరెస్ట్ చేశారు. + ఏడుగురు విద్యార్థులు చేతిలో గన్.. పేలడంతో ఈ దురదృష్టకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఒక విద్యార్థి, సరదాగా స్నేహితులతో గడిపేందుకు వెళ్లి తిరిగిరాని…

Read More

Rajiv Gandhi: ఆ జిల్లాలో ‘రాజీవ్ గాంధీ’ వర్ధంతి వేడుకలకు దూరంగా కాంగ్రెస్ నేతలు.. అసలు కారణం ఏంటంటే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 22, 2026 10:17 AM IST రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశంలో కాంగ్రెస్ ఘన నివాళులు, కానీ చిత్తూరులో విగ్రహం వద్ద నేతలు గైర్హాజరు, జిల్లా కాంగ్రెస్ బలహీనతపై రాజకీయ వర్గాల్లో చర్చ News18 భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు చోట్ల స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సేవలను…

Read More

గిరిజన యువతికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…

సిపిఐ గిరిజన సమైక్య నాయకులు విశాలాంధ్ర పెనుగంచిప్రోలు:-గిరిజన యువతినీ అత్యాచారం హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్ప్లేషియా ప్రకటించాలని సిపిఐ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి వై ఎల్ రామాంజనేయులు డిమాండ్ చేశారు సిపిఐ రాజకీయ శిబిరాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో జరుగుతున్న కార్యక్రమంలో గిరిజన నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో గిరిజన…

Read More

Road Accident: అరగంటలో ఇంటికి చేరిపోతారు.. కానీ ఆ ఘోర రోడ్డు ప్రమాదం ఆపేసింది.. లారీని ఢీ కొని ఓకే కుటుంబంలో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 6:23 AM IST Road Accident: అనకాపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబం మినీ వ్యాన్ కశింకోట వద్ద లారీని ఢీకొని ఇద్దరు మృతి, ఆరుగురు గాయాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం ప్రతీకాత్మక చిత్రం మరో అరగంటలో క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారనుకున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారి ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది….

Read More

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 10న వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే…

Read More

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల…

Read More

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్

కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఏటేటా వణికిస్తున్న ఉప్పునీటి బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రపు పోటు వల్ల సాగు భూములు చవిటి నేలలుగా మారుతున్న తరుణంలో, రూ. 2,665 కోట్ల అంచనా వ్యయంతో రెండు మినీ బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయి. సముద్రంలో కలుస్తున్న 7.40 టీఎంసీల వరద జలాలను నిల్వ చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వేలాది ఎకరాలకు అదనపు…

Read More