Aunty Honey Trap Case: డబ్బు కోసం మరో ఆంటీ గలీజు పనులు.. ధనవంతుల్ని బకరాల్ని చేసిన ఖిలాడీ లేడీ

Honey Trap Case: తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో హనీట్రాప్ కేసులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య నెల్లూరులో ఓ లేడీ డాన్ తన రాజకీయ పలుకుబడితో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఆసుపత్రిలో రొమాన్స్ చేసిన ఘటన మర్చిపోక ముందే మరో లేడీ డజాన్ అనంతపురంలో హనీట్రాప్ పేరుతో పెద్ద రాచకార్యమే వెలగబెట్టి జైలుపాలైంది. ఈకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లేడీ డాన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Source link

Read More

Medical Shops Strike: దేశంలో రేపు మెడికల్ షాపులు బంద్.. మీ ప్రాంతంలో ఈ స్టోర్స్ తెరిచే ఉంటాయ్! | తెలంగాణ వార్తలు

రేపు ఏయే మెడికల్ షాపులు తెరిచి ఉంటాయంటే? మందుల దుకాణాల సమ్మె జరిగినప్పటికీ, రోగులకు మరియు సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రాణసంకట పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రేపు బుధవారం నాడు క్రింది ఫార్మసీలు మరియు కేంద్రాలు యథావిధిగా తెరిచే ఉంటాయి: ఆసుపత్రుల అనుబంధ ఫార్మసీలు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఉండే అన్ని మెడికల్ స్టోర్లు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్‌లెట్లు: అపోలో, మెడ్‌ప్లస్…

Read More

అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది. ‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?్ణ్ణ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన…

Read More

Summer Heat: వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? అయితే ఈ ‘పెయింట్ మ్యాజిక్’ ట్రై చేయండి! |

Last Updated:Mar 11, 2026 8:57 PM IST వేసవిలో డాబా ఇళ్లలో వేడి తగ్గించడానికి డ్యాంప్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పెయింట్ ఉపయోగించాలి. సుందరాడ పెయింటర్ మాధవ సూచన ప్రకారం, ఇది సూర్యకిరణాల వేడిని తగ్గించి ఇంట్లో చల్లదనాన్ని పెంచుతుంది. + డాబా ఇళ్లలో వేడి తగ్గించే సులభ మార్గం ఇదే  వేసవికాలంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా డాబా ఇళ్లలో మధ్యాహ్నం నుంచి…

Read More

Ap Minister Satya Kumar Yadav Comments | జగన్ వల్లే TVK విజయ్ గెలిచాడా?ఏపీ మంత్రి సెటైర్లు

తిరుపతి నగరంలో జరుగుతున్న గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం వాస్తవాలకు దూరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఇప్పటికే అలాంటి రాజకీయాలను…

Read More

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ధర్నా…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సీపీఎం నాయకుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో…

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి…

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామిగాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మరో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి…

Read More

Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More

CM Chandrababu: కొత్త జిల్లాలో తొలిసారి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 6:26 PM IST CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. image by x నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ…

Read More

CM Chandrababu Unveils 58-Feet 'Statue of Sacrifice' | 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖమూరు పార్క్ వద్ద 58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.#chandrababu #pawankalyan #PottiSriramulu Source link

Read More