సమ్మర్‌లో అరుణాచలం వెళ్తారా? హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ వివరాలివే | direct trains to Arunachalam from Hyderabad and Visakhapatnam |

అరుణాచలం వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 17615 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.28 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ జంక్షన్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు…

Read More

కారు మొబ్బులు ఒక వైపు – ధాన్యం రైతులు మరొక వైపు

ఎన్టీఆర్ జిల్లా – ఎ కొండూరు : పొలం దున్నారు నారు పోశారు పొలంలో వరి నాటు వేసారు.. అంత బాగుంది అనుకున్న దానికి అంటే ఈ ఏట పంట బాగా పండింది ప్రభుత్వం ధాన్యాన్ని మద్దతు ధర ప్రకటించింది అంత సజావుగా అధికారులు ధాన్యాన్ని గబగబ రావణ చేస్తారు అనుకున్న రైతులు ఉప్పులో కాలు వేసి నట్లు అయ్యింది అని వాపోతున్నారు..ఎ కొండూరు మండలంలో కొంతమేర ధాన్యాన్ని రైతులు వద్ద నుండి మిల్లర్ల కు రవాణా…

Read More

AP Unified Family Survey: ఏపీ కుటుంబ సర్వేలో కీలక అప్‌డేట్.. వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్పులు, కండీషన్లు: – ఇదివరకు సబ్మిట్ చేసిన సర్వేలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. – ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ అవకాశం ఉంటుంది. – ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత డేటాలో అప్‌డేట్ అయ్యి కనిపిస్తాయి. – మరణాలు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి గురించి పొరపాటుగా వివరాలు ఇచ్చిన వారు.. తిరిగి ఆ వివరాలను ఇప్పుడు సరిచేసుకునే సౌలభ్యం ఉంది. – తప్పుగా నమోదైన వివరాలను…

Read More

అమెరికా ఎఫ్-35కి ఇరాన్ దెబ్బ

తెహ్రాన్: అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ద్బెతీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో అది పశ్చిమాసియాలోని అమెరికా స్థావరంలో అత్యవసరంగా దిగిందని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ‘మా గగనతల రక్షణ వ్యవస్థ అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీసింది. అది ఏ స్థాయిలో దెబ్బతిన్నదనే దర్యాప్తు చేస్తున్నాం. విమానం పూర్తిగా ధ్వంసం కావడానికే…

Read More

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. లీగల్ నోటిసులు పంపిన హెరిటేజ్ ఫుడ్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 9:55 PM IST Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది News18 Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార…

Read More

దుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్

న్యూదిల్లీ : రియల్ హీరో సోను సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో అక్కడ విమాన సర్వీసులు రద్దయిన విషయం విధితమే. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటాననే విషయాన్ని మరొక్కసారి ఆయన రుజువు చేసుకున్నారు. ఎటువంటి షరతులు లేవని, ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చని చెప్పారు….

Read More

AP News Updates: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ.. ఇవీ షరతులు!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

చామలూరు సచివాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని చామలూరు గ్రామ సచివాలయాన్ని గౌరవ జాయింట్ కలెక్టర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో కొనసాగుతున్న ప్రజా సేవల అమలు తీరును పరిశీలించారు. ముఖ్యంగా బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా…

Read More

CM Chandrababu: దుబారా ఖర్చులు వద్దు.. పొదుపు ముద్దు: ప్రధాని మోదీ బాటలో సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 3:45 PM IST పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. విదేశీ పర్యటనలు, ఇంధన వినియోగం, కాన్వాయ్ వాహనాలు తగ్గించి దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మంగళగిరి మండలం…

Read More