Vijayawada Bank Fraud Case | నకిలీ ఖాతాల గుట్టు రట్టు..ఏకంగా ₹5.28 కోట్ల మేర మోసం..

విజయవాడలో నకిలీ, మ్యూల్ (అద్దె) బ్యాంక్ ఖాతాల ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన ఉదంతాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకులను ఏకంగా ₹5.28 కోట్ల మేర మోసం చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. మోసం చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను, భారీగా నగదును, కీలక పత్రాలను జప్తు (సీజ్) చేశారు….

Read More

మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటాలు ఆగవు..

సత్య సాయి ఎర్రగుంట పంపు హౌస్ కార్మికులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట పంపు హౌస్ వద్ద గల సత్యసాయి కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయేంతవరకు తమ పోరాటాలు ఆపమని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి యొక్క నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. కార్మికులందరూ నోటికి రిబ్బన్ కట్టుకొని తమ మౌన పోరాట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు రాక కార్మికులు చాలా…

Read More

AP Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రాబోయే 3 రోజులు ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 18, 2026 10:26 PM IST AP Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మూడు రోజులు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, మత్స్యకారులు సహా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మే 18, 2026 నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు,…

Read More

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చేస్తాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు. కార్యదర్శి సుభాష్ చంద్రబోస్. విశాలాంధ్ర ధర్మవరం:: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సేవలను మరింత అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణములోని ఐఎంఏ పనితీరును, వారు చేస్తున్న సేవలను అధికార పూర్వకంగా సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఐఎంఏ చేస్తున్న సేవలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్బిఐ…

Read More

Gold Jewellers Protest: ఏపీలో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంగారం షాపులు బంద్.. బంగారం కొనవద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై స్వర్ణకారుల స్ట్రైక్ |

Last Updated:May 18, 2026 11:01 PM IST Gold Jewellers Protest: నరేంద్ర మోదీ బంగారం కొనొద్దన్న వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మే 19న రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు, బంగారం అమ్మకాలు నిలిపివేత, రంగం సంక్షోభం హెచ్చరిక Source link

Read More

రక్త పోటు నియంత్రణపై అవగాహన – Visalaandhra

రిటైర్డ్ కంటి జిల్లా అంతత్వ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: రక్తపోటు నియంత్రణపై అవగాహన అందరికీ ఉండాలని రిటైర్డ్ కంటి జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తపోటు నియంత్రణపై అవగాహన మాసోస్తవం పురస్కరించుకొని పలు విషయాలు తెలియజేశారు. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసేది అధిక రక్త పోటూ అని తెలియజేశారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా మనిషి జీవితాన్ని దెబ్బ తీస్తుందని . ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం…

Read More

Petrol Price Hike: ఏపీలో రిక్షాలెక్కిన మోటార్ సైకిల్స్.. కోనసీమలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 18, 2026 9:24 PM IST ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసనలు, సైకిల్ ర్యాలీలు, రిక్షాలపై స్కూటర్లు, కోనసీమ కాకినాడలో ధరలు తగ్గించాలని వినతులు + News18 ఏపీలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా కొన్నిచోట్ల ఈ ప్రదర్శనలు వినూత్నంగా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధరలు పెరగడంతో ద్విచక్ర వాహనాలు…

Read More

వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఒక వరం

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు ఒక వరం అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు నీతి కథలు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం జరిగిందని తెలిపారు. నీతి కథలు ముకుంద టీచర్ ద్వారా చెప్పించడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి…

Read More

Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విశాఖలో వినూత్న నిరసన.. గాడిదను మోటార్ బండిగా మార్చి బైక్ ర్యాలీ.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 18, 2026 8:31 PM IST Fuel Price Hike: విశాఖ దక్షిణలో వైఎస్సార్సీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన, చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలు, ధరలు తగ్గించాలని డిమాండ్ News18 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో…

Read More

ముగిసిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం

ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి నాగార్జున రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;! ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే బి నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మే నెల 16, 17 రెండు రోజులపాటు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

Read More