15 మంది ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ట్రిపుల్ ఐటీ కి ఎంపిక

.. హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 మంది ట్రిపుల్ ఐటీ కు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ పరీక్షలకు మా పాఠశాల ఉపాధ్యాయులే చక్కటి శిక్షణ ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఇప్పటికే పట్టణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ర్యాంకులు సాధించి,…

Read More

మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం

టైమ్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్మృతి మంధానఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపుభారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఃటైమ్ః మ్యాగజైన్ 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల్ణ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి నిలవడం విశేషం. ఈ ఘనతతో ఆమె…

Read More

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి

దేశంలో ఇకపై దగ్గు సిరప్‌లను మెడికల్‌ షాపుల్లో నేరుగా కొనుగోలు చేయడం కుదరదు. డాక్టర్‌ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే విక్రయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.‘డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌‘ చట్టంలోని షెడ్యూల్‌-కే జాబితా నుంచి ‘సిరప్‌‘ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఇప్పటివరకు ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయించే దగ్గు సిరప్‌లు ఇకపై వైద్యుల సూచనతోనే అందుబాటులోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్‌లో దీనిపై ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల…

Read More

ఆ చిన్న పిల్లాడితో అలా ప్రవర్తించడం నచ్చలేదు

ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు! డంబుల్లా వేదికగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌ ముగిసినా, ఆ తర్వాత రేగిన వివాదం మాత్రం అంతకంతకూ ముదురుతోంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించిన అనంతరం.. భారత యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మరియు శ్రీలంక ప్లేయర్ విశెన్ హలంబగే మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం…

Read More

డీఆర్‌డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్

భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్‌డీఓ సొంతం చేసుకుంది.పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది.ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ఫ్లైట్ టెస్ట్ నిర్వహించారు.ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణాన్ని…

Read More

ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో టాపర్గా వచ్చిన ధర్మవరం విద్యార్థిని దేవర అనూష

ఇటీవల జరిగిన స్నాతకోత్సవాల్లో దేవర అనూషకు గోల్డ్ మెడల్విశాలాంధ్ర ధర్మవరం;; చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో గల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో జూన్ 10వ తేదీ జరిగిన 63-68 వా స్నాతకోత్సవాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దేవర సూర్యనారాయణ కుమార్తె దేవర అనూష ఎమ్మెస్సీ ఫిజిక్స్ 2023లో యూనివర్సిటీ టాపర్గా రావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు దేవర అనూషకు స్నాతకోత్సవాలు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా అనూష…

Read More

సజావుగా జరిగిన జాబ్ మేళా.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి వద్ద గల పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం సజావుగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిని కళ్యాణి, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో ప్రభుత్య పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరంలో నిర్వహించామన్నారు. నిరుద్యోగ…

Read More

గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..

మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, ముఖ్య అతిథి న్యాయవాది గుంటప్ప తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సాయి నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో 35 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది గుంటప్ప తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల సంస్థ కమిటీ సభ్యులు…

Read More

పోరాడే వాడిదే ఎర్రజెండా

30న కౌలు రైతుల కోసం విజయవాడలో భారీ ధర్నా చలో దిల్లీని విజయవంతం చేయాలిసీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణపెరిగిన ఎర్ర జెండా ప్రాముఖ్యత: ఈశ్వరయ్య విశాలాంధ్ర`పెనుగంచిప్రోలు/ వత్సవాయి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, పోరాడే వారిదే ఎర్ర జెండా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా ఉండాలని, పార్టీ చేపట్టన్ను ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారత కమ్యూనిస్టు పార్టీ…

Read More

గిర్రాజు కాలనీలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం…

నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గిర్రాజు కాలనీ, 32వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కెవిఎ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, స్థానిక వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభోత్సవానికి ముందు గిర్రాజు కాలనీలోని శ్రీ…

Read More