గల్ఫ్ దేశాల అభ్యర్థన…ఇరాన్‌పై దాడి నిలుపుదల: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను నిలుపుదల చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు దాడి నిర్ణయాన్ని తాజాగా ఆయన పక్కన పెట్టేశారు. ఈ మేరకు ట్రంప్ స్వయంగా ట్రూత్ సోషల్‌లో పోస్టు ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. ఇరాన్‌పై మంగళవారం సైనిక దాడికి ప్రణాళిక వేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే, తెహ్రాన్‌తో ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతున్నందున… దాడిని వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకుల నుంచి తనకు ప్రత్యక్షంగా…

Read More

Gold Price: మే 19న పెరిగిన బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే.. | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Pawan Kalyan: ఇక ఏపీ వ్యాప్తంగా గ్రీన్ షాప్స్.. డీసీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు.. అవేంటి, లాభాలేంటి?

Andhra Pradesh: ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డీసీఎం పవన్ కళ్యాణ్ మరింత యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా చెయ్యాలనుకుంటున్నారు. అలాగే గ్రీన్ షాప్ ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Source link

Read More

AP News: ఏపీ మీదుగా చెన్నై – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే.. 2.30 గంటల్లో ప్రయాణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 19, 2026 7:41 AM IST Chennai Bengaluru Expressway: ఇది ఎక్స్‌ప్రెస్ వేల కాలం. ఎక్కడి ఎక్కడికి వెళ్లాలన్నా.. వేగంగా వెళ్లేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ వేలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రజలకు మేలు చేసే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వే గురించి తెలుసుకుందాం. ఏపీ మీదుగా చెన్నై – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే.. 2.30 గంటల్లో ప్రయాణం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా నిర్మాణం జరుగుతున్న చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే పనులు వేగంగా సాగుతున్నాయని జాతీయ…

Read More

Weather Update: మరింత జోరుగా నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!

Weather Update: ఒక అద్భుతం కనిపిస్తోంది. నైరుతీ రుతుపవనాలకు ముందే.. దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచిపోవడాల వంటివి కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి ముందు ఈ పరిస్థితి రావడం మంచిదే. ఇవాళ ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. Source link

Read More

AP Matsyakara Bharosa 2026: నేడు అకౌంట్లలోకి రూ.20,000.. ఏపీ మత్స్యకార భరోసా.. మనీ రాని వారు ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని సముద్ర తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల చేపల వేట నిషేధం (ఫిషింగ్ బ్యాన్) ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు గతంలో రూ.10,000 ఉన్న సాయాన్ని రెట్టింపు చేసి రూ.20,000 చొప్పున అందజేస్తోంది. గత సంవత్సరం సుమారు 1.3 లక్షల కుటుంబాలు ఈ…

Read More

POCSO Case: గోదావరి జిల్లాలో దారుణం.. 9వ తరగతి బాలికపై నలుగురు అత్యాచారం.. రెండేళ్లుగా నరకం చూపించిన కామాంధులు.. | వెస్ట్ గోదావరి వార్తలు (West Godavari News)

Last Updated:May 19, 2026 4:22 AM IST POCSO Case: పాలకోడేరు విస్సాకోడేరు మైనర్ బాలికపై వెంకట గణేష్, దుర్గ మహేష్, భోగేశ్వరరావు, లక్ష్మణుడు లైంగిక దాడులు, బాలిక ఐదు నెలల గర్భం, POCSO కేసులు నమోదు News18 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన సమాజంలో కామాంధులు రెచ్చిపోయి, తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై వరుసగా అరాచకానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటానని…

Read More

AP Government: రేపే ఒక్కొక్కరి అకౌంట్లో రూ.20,000లు జమ.. రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్

Matsyakara Bharosa: ఏపీలోని కూటమి సర్కార్ మరో హామీ అమలు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. మత్స్యకార భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,30,796 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ, మొత్తం రూ.262 కోట్ల నిధులను రేపు సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. Source link

Read More

Tirupati Temple: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు! కనులపండువగా తిరుమంజనం వేడుక! |

ఈ సందర్భంగా నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ పవిత్ర పరిమళాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి భక్తులను పరవశింపజేసింది. Source link

Read More

శుభకార్యాల్లో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా):సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్థానిక సభ్యులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఇటీవల రెడ్డి శ్రీనివాసరావు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రాజాం పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ ఆర్.వి.జె నాయుడు మాట్లాడుతూ ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు…

Read More