15 మంది ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు ట్రిపుల్ ఐటీ కి ఎంపిక
.. హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ పురపాలక బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో 15 మంది ట్రిపుల్ ఐటీ కు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ పరీక్షలకు మా పాఠశాల ఉపాధ్యాయులే చక్కటి శిక్షణ ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఇప్పటికే పట్టణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ర్యాంకులు సాధించి,…


