Hot Temperatures: మే నెలలో నిప్పుల కొలిమిగా మారనున్న రాష్ట్రం.. ఆ ఎడారి గాలులు మన వైపే! అధికారుల ముందస్తు హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 6:28 AM IST అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hot Temperatures: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ…

Read More

Annavaram: క్యూలకు గుడ్‌బై.. అన్నవరం భక్తులకు కీలక ప్రకటన.. ఇకపై కొండపై క్యాష్ బంద్..! Annavaram temple digital payments. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 23, 2026 8:31 PM IST అన్నవరం దేవస్థానం రత్నగిరి కొండపై అన్ని సేవలు, దర్శనాలు, ప్రసాద టికెట్లకు నగదు నిలిపి పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించనున్నట్లు ఈవో చక్రధర్ రావు తెలిపారు + News18 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారే. కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం స్వామివారి వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు రత్నగిరి కొండను…

Read More

AP Government: సీఎం చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. లక్షల మందికి ఉద్యోగాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సౌర విద్యుత్ హబ్‌గా రాయలసీమ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించగా, దీనికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వృథా చేయకుండా స్టేట్ మరియు సెంట్రల్ గ్రిడ్‌లకు అనుసంధానం చేయాలని,…

Read More

Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ నియోజకవర్గ రైతులకు 67 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు పంపిణీ విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్…

Read More

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

. అందుబాటులోకి 14 వేల సూపర్ స్పెషాల్టీ బెడ్లు. వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం. నిరుద్యోగుల ఉపాధి మెరుగుకు స్కిల్ వర్సిటీలు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భట్టి విశాలాంధ్ర బ్యూరో ఖమ్మం/ సత్తుపల్లి: ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. “తెలంగాణ మోడల” పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి…

Read More

Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 5:30 PM IST Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. + Gangamma Jathara Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల…

Read More

Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం

ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచనరాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్…

Read More

సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని…

Read More