గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యులు సతమతం.. బుకింగ్ చేసినా డెలివరీ ఆలస్యం..!
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమలో హోటల్స్ మూతపడి ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతూ కట్టెల వంటలపై ఆధారపడుతున్నారు. Source link
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమలో హోటల్స్ మూతపడి ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతూ కట్టెల వంటలపై ఆధారపడుతున్నారు. Source link
భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకులపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆగ్రహం విశాలాంధ్ర-రాప్తాడు : నిజాలు నిక్కచ్చిగా రాసే పత్రికా విలేకరులపై దౌర్జన్యం చేయడం, ఫోన్లలో బెదిరింపులకు దిగడం అత్యంత అనైతికమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు పామాల కొండప్ప ఆలియాస్ కొండారెడ్డి తీవ్రంగా ఖండించారు. రాప్తాడు హైవే జంక్షన్లోని భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు హైవే జంక్షన్లో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో తగినంత ఇంధన నిలువలు ఉన్నప్పటికీ,…
Last Updated:Apr 07, 2026 10:21 PM IST అనకాపల్లి కోనవానిపాలెం మండల పరిషత్ పాఠశాల భవనం ఆగిపోవడంతో పిల్లలు రామాలయంలో చదువుతున్నారు, వేడి పండుగలతో ఇబ్బంది, లోకేష్ సహా ప్రభుత్వాన్ని వెంటనే చర్యలకు కోరుతున్నారు + రామాలయమే ఆఊరికి ప్రభుత్వ పాఠశాల…ప్లీజ్ లోకేష్ సార్ అంటున్న విద్యార్థులు చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమృద్ధిగా ఉన్నా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే ప్రశ్నకు.. సమాధానం చెప్పేలా ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఒక గ్రామం వాస్తవాన్ని బయటపెడుతోంది….
డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి…
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఒక టాటా సుమోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్సీ టోల్ గేట్ సమీపంలోని దివ్వరామం వద్ద ఈ ఘటన జరిగింది. ఎల్బీనగర్ నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరిన వాహనం, సుమారు 4:50 ప్రాంతంలో తిరుపతి టోల్ గేట్ను దాటింది. అనంతరం వేగంగా తిరుమల వైపు ప్రయాణిస్తున్న సమయంలో, సాయంత్రం 5:15 ప్రాంతానికి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి.వాహనం బ్యాటరీ అధికంగా వేడెక్కడం వల్ల ఈ…
విశాలాంధ్ర- హైదరాబాద్ : సోషల్ మీడియా-మంచీ- చెడూ (సోషల్ మీడియా- ఇంపాక్ట్-పాజిటివ్ అండ్ నెగెటివ్) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు….
వైయస్సార్సీపి జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో ప్రతి సోమవారం 1000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గత రెండు నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రైతులు, చుట్టుప్రక్కల గ్రామ, పట్టణ ప్రజలకు కొంతవరకు దాహార్తిని తీర్చేందుకు ఈ మధ్యగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు….
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల గత ఏడు రోజుల్లోనే ఇది అతిపెద్ద ఏకదిన పతనంగా నమోదైంది. విజయవాడ బులియిన్ మార్కెట్లలో ధరలు తగ్గడంతో, పెళ్లిళ్ల కోసం నగలు కొనాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. Source link
అల్పాహార విందులో సిద్ధరామయ్య వెల్లడిబెంగళూరు: కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నట్లుగానే నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో గురువారం ఉదయం జరిగిన అల్పాహార విందులో సిద్ధూ తన నిర్ణయాన్ని క్యాబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే… ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాత్…
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్సీఐఎస్ ఆన్లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…