అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు – Visalaandhra

ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా…

Read More

బక్రీద్ పర్వదినం వేళ… జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు

జిల్లా ఎస్పీ పి.జగదీష్ విశాలాంధ్ర (అనంతపురం టౌన్) : బక్రీద్ పండుగ పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మసీదులు, ప్రార్థనా స్థలాలు, ఆయా పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఆయా పరిసరాలలో సంచరించకుండా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బక్రీద్ సందర్భంగా ప్రజల రద్దీ…

Read More

మహిళలకు ఉచిత హోమియో మందుల పంపిణీ…

విశాలాంధ్ర నందిగామ:-వ్యవసాయ కూలీలు వివిధ రకాల మహిళా కార్మికులకు నందిగామ భాను హోమియోకేర్ డాక్టర్ భాను ప్రసాద్ సౌజన్యం లో ఉచిత హోమియో మందులను శుక్రవారం అనాసాగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణ మందులను ప్రతి ఒక్కరు ముందుగా తీసుకోవాలని సూచించారు హోమియో మందులు వడదెబ్బ నివారణ కు గురికాకుండా ఉండవచ్చు అని సూచించారు కార్యక్రమంలో మహిళా కార్మికులు విరివిగా పాల్గొన్నారు…

Read More

Shocking Incident: ప్రియుడిపై మోజుతో బిడ్డను పూడ్చిపెట్టిన తల్లి.. అంతకు ముందు ఏం జరిగిందంటే..! |

Last Updated:Feb 25, 2026 12:34 PM IST Extramarital Affair: మానవీయ విలువలు మంటగలిసిపోవడమే కాదు చివరకు మాతృత్వ ప్రేమలు కూడా తగలబడిపోతున్నాయి. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికే బిడ్డ భారమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. + Extramarital Affair Extramarital Affair: మానవీయ విలువలు మంటగలిసిపోవడమే కాదు చివరకు మాతృత్వ ప్రేమలు కూడా తగలబడిపోతున్నాయి. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికే బిడ్డ భారమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. తమ తాత్కాలిక శారీరక…

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ…

Read More

Ganja Smuggling: శ్రీకాకుళం జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి.. 26 కేజీల బ్యాగ్‌తో ఒడిశా ముఠా అరెస్ట్.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 22, 2026 7:05 AM IST ఆముదాలవలస రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు 26 కేజీల గంజాయి స్వాధీనం, ఒడిశా గజపతి జిల్లా చెందిన సిద్ధాంత మాలిక్, మిశ్ర రైతు అరెస్ట్, అజయ్ మాజీపై నిఘా, కేసు దర్యాప్తు వేగవంతం News18 శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో గంజాయి ముఠాల కలకలం రేగింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాన్ని వేదికగా చేసుకుని సాగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు….

Read More

కాంగ్రెస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత’ గిట్టదు

నిరాశావాదులు వాళ్లు అంటూ రాహుల్‌కు మోదీ చురకలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ‘ఆత్మనిర్భర్ భారత’ అంటే గిట్టదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ పార్టీపైనా గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. దేశంలో కొందరు నిరాశావాదులు ఉన్నారనీ, ‘అత్మనిర్భర్ భారత’ ప్రచారాన్ని, దేశ దృఢ సంకల్పన్ని విమర్శించడమే వీళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడం వల్ల ఏ దేశం తాను నిజంగా సాధించాల్సిన అభివృద్ధిని…

Read More

ధోని ఈరోజైనా దిగుతాడా?

హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి…

Read More

Child Abuse: ఆ జిల్లాలో దారుణం.. కూతురు స్నేహితురాలైన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం.. నిందితుడికి దేహశుద్ధి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 27, 2026 6:54 AM IST రాజానగరం మండలంలో కాశీవిష్ణు ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించగా, స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. News18 సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. కంచే చేను మేసినట్లుగా, పక్కింటి పిల్లలను కన్నబిడ్డల్లా చూడాల్సిన వ్యక్తులే కామాంధులుగా మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది….

Read More