ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం – Visalaandhra

. కుప్పకూలిన భవనాలు. 32 మంది మృతి… వందలాది మందికి గాయాలు మనీలా: ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సోమవారం ఉదయం మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్టు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. అనంతరం తీవ్రతను 7.8గా సవరించారు. భూకంపం కారణంగా 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… వందలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇది భూమికి…

Read More

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

Srisailam: మల్లన్న భక్తులకు సైబర్ సెగ.. నకిలీ వెబ్‌సైట్‌తో ఢిల్లీ యాత్రికులకు టోకరా! మానవత్వం చాటుకున్న ఈవో | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 6:25 AM IST తీరా క్షేత్రానికి చేరుకున్నాక గదులు లేవని తెలియడంతో వారు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు మానవత్వంతో స్పందించి వారికి అండగా నిలిచారు. ప్రతీకాత్మక చిత్రం Srisailam: దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పడగ విప్పుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వసతి గదుల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా…

Read More

Vijayawada: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. పాయకాపురంలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. ఆకస్మిక తనిఖీలతో బట్టబయలైన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 30, 2026 7:49 AM IST ఒక చికెన్ సెంటర్‌లో అత్యంత దారుణంగా కుళ్లిపోయిన, పురుగులు పట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆహార భద్రత అధికారులు సదరు దుకాణంపై దాడి చేసి విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యాపారులు సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. నగర శివారు ప్రాంతమైన పాయకాపురంలోని ఒక చికెన్ సెంటర్‌లో అత్యంత…

Read More

Monsoon Weather: అక్కడో వాయుగుండం.. అండమాన్‌కి నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షం అలర్ట్! |

మే 16న లక్షదీవులు, రాయలసీమ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడా జల్లులు పడతాయనీ ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అదే విధంగా మే 16, 17న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. కర్ణాటకలో 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మే 16న తెలంగాణకి…

Read More

ట్రంప్ నిర్వాకం… ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు

పెట్రో ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్ వాషింగ్టన్: చమురు మంటలు చల్లారడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలు ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును…

Read More

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది. అసైన్డ్ భూముల సవరణ బిల్లు – 2026 మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు…

Read More

ఆంధ్ర భద్రాద్రిలో వైభవం.. “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిన క్షేత్రం..! Ontimitta Kodandarama Swamy Brahmotsavams showcase devotional splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:53 PM IST కడప ఒంటిమిట్ట Kodandarama Swamy బ్రహ్మోత్సవాల్లో Snapan Thirumanjanam భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఏప్రిల్ 1 Kalyanotsavamకు APSRTC 145 ప్రత్యేక బస్సులు. ఒంటిమిట్టలో కనువిందుగా  పులకించిన భక్తజనం.. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం (Ontimitta Kodandarama Swamy)లో ఆధ్యాత్మిక వైభవం తారాస్థాయికి చేరుకుంది. ఆంధ్ర భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి….

Read More

Tomato Farmers: టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు.. దేనికో ఈ వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Apr 01, 2026 1:20 PM IST ప్రస్తుతం మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు చెబుతున్నారు. కిలో టమాటకు రూపాయి కూడా పలకకపోవడం బాధాకరమని రైతు నారాయణరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాని ఎం పనుకువలస గ్రామానికి చెందిన టమాట రైతులు పంటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. + టమాట రైతుల ఆవేదన.. గిట్టుబాటు ధర లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు Tomato Farmers: ప్రస్తుతం…

Read More

ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో జూన్ మూడవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వారు…

Read More