ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం – Visalaandhra
. కుప్పకూలిన భవనాలు. 32 మంది మృతి… వందలాది మందికి గాయాలు మనీలా: ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది. సోమవారం ఉదయం మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్టు బ్లూమ్బర్గ్ కథనం పేర్కొంది. అనంతరం తీవ్రతను 7.8గా సవరించారు. భూకంపం కారణంగా 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… వందలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇది భూమికి…


