Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్‌కు అందజేసింది. ఈ…

Read More

AP Weather: నేడు రాయలసీమకు వర్ష సూచన.. నిప్పుల కొలిమిలా కోస్తాంధ్రా.. ఏపీ వాతావరణ తాజా అప్‌డేట్స్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 6:44 AM IST AP Weather: ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత పెరుగుతోంది, 22 జిల్లాల 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా, రాయలపేటలో 43.7, ప్రజలు వడగాలులు, ఉక్కపోతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో…

Read More

గొలుసు దొంగతనం..కేసు నమోదు – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పార్థసారధి నగర్ లో కాలింగ్ బెల్ కొట్టి మెడలోని మూడు తులాల బంగారం గొలుసులు గుర్తు తెలియని వ్యక్తి లాక్యలైన సంఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళితే దంపతులు లక్ష్మీదేవి బాల పెద్దన్న పార్థసారథి నగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త వీఆర్వో గా పెనుగొండలో విధులు నిర్వర్తిస్తుండగా, ఉదయం గుర్తుతెలియని వ్యక్తి ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో లక్ష్మీదేవి బయటకు రాగా అక్కడే పొంచి ఉన్న దుండగులు ఆమె మెడలోని బంగారాన్ని…

Read More

ధోని ఈరోజైనా దిగుతాడా?

హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి…

Read More

దేశ ప్రగతికి చోదకశక్తిగా విశాఖ ‘గూగుల్ క్లౌడ్‌’

. ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు. పెట్టుబడుల్లోనే కాదు… ప్రాజెక్టుల అమల్లోనూ ఏపీదే అగ్రస్థానం. డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. విశాఖ రైల్వేజోన్ ప్రకటనపై హర్షం విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : ఏపీలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చివేయగల ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి ఒక గేమ్‌ఛేంజర్. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి…

Read More

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి…

Read More

Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.2,534 కోట్ల సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:50 PM IST Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు వేసింది. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు…

Read More

విరోధులుగా కాదు… మిత్రులుగా ఉందాం

. సుస్థిర బంధాన్ని పటిష్ఠపర్చుకుందాం. తైవాన్ విషయంలో తేడా రానివ్వద్దు. హోర్మూజ్‌ను తెరవడమే శ్రేయస్కరం. ట్రంప్‌తో భేటీలో జిన్‌పింగ్ బీజింగ్: తమ మధ్య శత్రుత్వం వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండటం అందరికీ ప్రయోజనకరమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత బీజింగ్‌లో ట్రంప్…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత యంబ పోతలయ్య

విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో పట్టణమునకు చెందిన ఎంబాపోతులయ్య (85) వెలుగులు నింపి నేత్రదాత అయ్యారని యువర్స్ ఫౌండేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యంబా పోతలయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర ,డాక్టర్ బివి సుబ్బారావు కంటి కార్నియా సేకరించడం జరిగింది అని తెలిపారు….

Read More

Jahnavi Kandula: పోలీసు వాహనం ఢీకొట్టి విద్యార్థిని మృతి.. రూ.262 కోట్లు చెల్లించనున్న సియాటెల్..!

సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సిటీ అంగీకరించింది. Source link

Read More