Hyderabad: పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు.. యాచకులు, సంచార జాతుల బిడ్డలే లక్ష్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 23, 2026 5:04 AM IST పసిపిల్లలను అపహరించి, సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉండే వారిని ఆసరాగా చేసుకుని, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక కిరాతక ముఠా ఉదంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలను అపహరించి, సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు….


