వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం

విశాలాంధ్ర -రాప్తాడు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపీడీఓ బి.విజయలక్ష్మి చేతులమీదుగా బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు, బాటసారులకు తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులకు, పరిసర ప్రాంతాల వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ…

Read More

సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆరు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లేహ్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే లడాఖ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే…

Read More

Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో ఘోరం.. యువ న్యాయవాది ఎల్లయ్య దారుణ హత్య.. తల్లిదండ్రులపై దాడి! |

Last Updated:Apr 07, 2026 12:07 PM IST Lawyer Murder: అన్నమయ్య జిల్లాలో యువ న్యాయవాది ఎల్లయ్యను గుర్తు తెలియని దుండగులు వేటకొడవళ్లతో హత్య, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో, పాత కక్షల కోణంలో కేసు దర్యాప్తు + వడ్డిపల్లిలో దారుణం  యువ లాయర్ ఎల్లయ్య హత్య..! అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలోని కె.వి. పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న ఎల్లయ్య (యువ లాయర్) అనే…

Read More

Heavy Rains Alert: రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 06, 2026 9:23 AM IST Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము , తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయి అని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీ ప్రజలకు శుభవార్త…! మూడు రోజులు పాటు ఆ జిల్లాలకు వర్షాలు Heavy Rains Alert: బంగాళాఖాతంలో…

Read More

తిరుపతిలో దారుణం.. నగల కోసం వృద్ధురాలి హత్య.. సొంతవాళ్లే చేశారని అనుమానాలు..! K Lakshmamma murder case in Tirupati police probe jewelry robbery. |

Last Updated:Mar 02, 2026 6:47 PM IST తిరుపతిలో కె. లక్ష్మమ్మ హత్య, 100 గ్రాముల బంగారు నగల దోపిడీ, కుటుంబ సభ్యులపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు, స్థానికుల్లో భయాందోళనలు కలిగించాయి. News18 తిరుపతిలో ఓ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నగల కోసం ఓ వృద్ధురాలిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో నివసిస్తున్న టీటీడీ రిటైర్డ్…

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More

కలలు నిజం చేసిన సాహస యాత్రికుడు.. ప్రపంచ రికార్డ్ సాధించిన భారత యువకుడు..! Bhupathiraju Anmish Varma honored India with Guinness Record. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:49 PM IST విశాఖపట్నం సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ఏడు అగ్నిపర్వత శిఖరాలను వేగంగా అధిరోహించి గిన్నిస్ రికార్డ్స్ సర్టిఫికెట్ ఢిల్లీలో రిషి నాథ్ చేతుల మీదుగా స్వీకరించారు. సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ.., ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా విశాఖపట్నానికి చెందిన సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచ వేదికపై మరోసారి భారత గౌరవాన్ని ఎగరవేశారు. ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా…

Read More

Amaravati Capital: ఏపీ రాజధానిని రాష్ట్రం, కేంద్రం నిర్ణయించలేదు.. మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 3:42 PM IST Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. + Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది ముమ్మాటికి ఆ భగవంతుడు నిర్ణయించారు. అందుకే అమరావతి రాజధాని చట్టబద్దత బిల్లు ఆమోదిస్తూ ప్రకటించిన సమయం 11.11 అంటూ ఒక టీడీపీ మహిళ…

Read More

Weather Hyderabad: ‘సమాన్‌సూన్‌’గా మారిన వాతావరణం.. ఎందుకిలా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతోంది? |

మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది….

Read More

టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్‌ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్…

Read More