బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా

ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా తప్పదనిరాప్తాడు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లీలావతి హెచ్చరించారు. బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా రాప్తాడు రెండో అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు 18ఏళ్ళు, అబ్బాయిలకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. నిర్దేశిత…

Read More

Water Crisis: బ్రాందీకి కొరత లేదు.. నీళ్లకు దిక్కులేదు.. మహిళల ఆవేదన వైరల్..! dalit women protest with empty pots for drinking water in kottakota. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 05, 2026 10:49 PM IST అనకాపల్లి జిల్లా రావికమతం కొత్తకోటలో 200 కుటుంబాలకు తీవ్రమైన నీటి కొరత, దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన, అధికారులు శాశ్వత పరిష్కారం కోరుతూ హెచ్చరిక + వేసవి వచ్చింది మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో…! దళిత మహిళలు ఆందోళన  అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ కేంద్రంలో నీటి సమస్య తీవ్రమై ప్రజలు ఆందోళనకు దిగారు. దేవతమ్మ వీధికి చెందిన దళిత మహిళలు ఖాళీ బిందెలతో…

Read More

ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటున్యూదిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె…

Read More

పెట్రోలు ధర రూ.2.35 పెంపు – Visalaandhra

న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన…

Read More

విద్య రంగంపై పాలకుల నిర్లక్ష్యం – Visalaandhra

జి.కోటేశ్వరరావు విజ‌య‌వాడ ః విద్యారంగంపై ప్రభుత్వం అలావంబిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనంగా విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ లోని దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణం పనులు నిలిచాయి అని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సిపిఐ స్థానిక 38 , 39 డివిజన్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాకు హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్య వ్యాప్తికి…

Read More

పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!

రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link

Read More

Tirumala: వేసవిలోనూ కూల్‌గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…

Read More

కుప్పంలో గంగమ్మ జాతర వైభవం.. అమ్మవారికి చంద్రబాబు దంపతుల సారె సమర్పణ!

తిరుపతి గంగమ్మ ఆలయ జాతరలో అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు, సీఎం నారా చంద్రబాబు దంపతులు టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు Source link

Read More

గరుకుపాలెంలో పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం

విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టుపరిధిలో ని వలేటివారిపాలెం మండలం సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు తొమ్మిదవ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం గరుకుపాలెం అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్యకర్త అమర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా సూపర్వైజర్ సునీత మరియు స్కూల్ టీచర్, ఏఎన్ఎం పాల్గొన్నారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది…

Read More

Organic Food: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆర్గానిక్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్న ప్రజలు..! organic food boom in srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

ఈ మార్పుకు శ్రీకాకుళం వంటి చిన్న పట్టణాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఆర్గానిక్ షాపులు ఇప్పుడు అక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఏర్పడటం విశేషం. ముఖ్యంగా సిరిధాన్యాలు, అంటే మిల్లెట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. సామలు, కొర్రలు, జొన్నలు, అరికలు, వరిగలు వంటి ధాన్యాలతో తయారుచేసిన బిస్కెట్లు, స్నాక్స్, మిక్చర్లు ఆరోగ్యానికి మంచివని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దార్లపూడి రవి గత 15 సంవత్సరాలుగా…

Read More