నేడే మున్సిపోల్స్

. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు విశాలాంధ్ర – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు…

Read More

Home Minister Anitha Mass warning to YCP | రప్పా..రప్పా అంటే.. ఊరుకోం..తాటతీస్తాం! | Ap News | N18V

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి నాయకత్వంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోడ్లపైకి వచ్చి కత్తులు పట్టుకుని, కేకులు కట్ చేస్తూ “రప్పా రప్పా” అంటూ హడావిడి సృష్టించే ఘటనలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె స్పష్టం చేశారు.#vangalapudianitha #ycp #Appolitics Source link

Read More

Health Tips: ఉల్లిపాయ రోజూ తింటే ఏమౌతుంది..? డాక్టర్ చెప్పేది తప్పక తెలుసుకోవాలి |

Last Updated:Feb 19, 2026 4:55 PM IST Health Tips: ఉల్లిపాయలు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు.ఆరోగ్యం, అందానికి కూడా ఒక సూపర్ ఫుడ్. ప్రతిరోజూ ఉల్లిపాయలను మితంగా తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండె జబ్బులను రాకుండా కంట్రోల్ చేస్తుంది. Source link

Read More

ధర్మవరం ఏరియా ఆసుపత్రికు రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు..

మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

హైదరాబాద్లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.హోటల్ కిచెన్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి హోటల్లో ఉన్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. The post ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు appeared first on Visalaandhra. Source link

Read More

Flower Market: ఏ సీజన్‌లో అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు.. ఎక్కడో వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Feb 13, 2026 11:22 PM IST Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురంలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌ కి రావాల్సిందే. + ఏ సీజన్ అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More

అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు, సహాయకులకు అల్పాహారంలో భాగంగా ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను శ్రీ సత్య సాయి సేవ సమితి.2 నిర్వాహకులు వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని, వృత్తిని ఇస్తుందన్నారు. పుట్టపర్తి బాబా తెలిపిన మేరకు సేవా కార్యక్రమాలను ప్రతి…

Read More

అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని…

Read More

ఆంజనేయస్వామి దేవాలయానికి టీడీపీ నేత విరాళం

విరాళం అందజేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర-పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి 10,016 రూపాయలు ఆలయ ధర్మకర్త నల్లారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహులు, గ్రామ పెద్దలు ఎంజీ నరసన్న,…

Read More