Visakhapatnam: నమ్మించి నట్టేట ముంచారు.. డాలర్లు ఇస్తామని రూ. 39.50 లక్షల టోకరా.. విశాఖ వ్యక్తులపై నెల్లూరులో కేసు నమోదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 27, 2026 6:56 AM IST నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ. 39.50 లక్షల నగదును కాజేసిన ఘటన నెల్లూరు నగరంలో వెలుగుచూసింది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: వ్యాపార లావాదేవీల్లో నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న తరుణంలో, ఆ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు కిలాడీలు. డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు రూ….


