Marriage Tragedy: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిన యువకుడు.. యువతి చేసిన పనికి అందరూ షాక్.. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 22, 2026 7:05 AM IST కడపలో గోల్డ్ మెడలిస్ట్ ఎమ్మెస్సీ యువతి రెహానా, ప్రొద్దుటూరు యువకుడు షాజహాన్ నిశ్చితార్థం తర్వాత అతని మానసిక వేధింపులతో ఆత్మహత్య, పోలీసు కేసు నమోదు News18 పెళ్లంటే నూరేళ్లు పంట అంటారు పెద్దలు.. కానీ పెళ్లికి ముందే ఆ పంట బూడిదై పోయింది.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతిని నట్టేట ముంచేశాడు ఆ యువకుడు.. నేటి ఆధునిక కాలంలో…

Read More

CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 10:32 PM IST CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు. chandrababu CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే…

Read More

AP and Telangana News Live Updates: నేడే కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత.. | తెలంగాణ వార్తలు

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. భారత్ రాష్ట్ర సమితి (BRS) నేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తన సొంత పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పార్టీ పేరు, జెండా మరియు ఎజెండాను ఆమె ఆవిష్కరించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు అందించే మా లైవ్…

Read More

అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం…

Read More

Fishermen Hit Jackpot with Rare Fish Catch | మత్స్యకారులను మహారాజుగా మార్చిన అరుదైన చేప | #local18V

కొన్నికొన్ని చాపలు ఊహించిన విధంగా మత్స్యకారుల తలరాతలు మార్చేస్తాయి, మరికొన్నిసార్లు అసలు చాపలుపడక నిరాశ సైతం మిగులుస్తాయి. చూడటానికి ఆకాశం అంతా ఉన్న చాప అయినా పనికిరాని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైతే,అతి చిన్న చేపల సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు మత్స్యకారులకు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఆజిల్లా సముద్రతీర ప్రాంతంలో దొరికిన ఒకచాప ఊహించిన విధంగా మత్స్యకారుడుకు లక్షలాదిరుపాయలు తెచ్చి పెట్టింది. చాపఅంటే తినడమే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఈ చేపను కొనుగోలు చేసిన నిర్వాహకులు…

Read More

Gold Silver Rates Today: మూడో రోజు బంగారం, వెండి ధరలు పతనం.. నేడు విజయవాడలో ధరలు ఇవే |

రెండు రోజుల వరుస పతనం తర్వాత, ఫిబ్రవరి 18న బంగారం ధరలు స్వల్పంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, వారంతో పోలిస్తే ఈసారి ధరలు భారీగానే తగ్గాయి. విజయవాడ మార్కెట్‌లో నేడు రూ.1,54,420 వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. గత 3 రోజుల్లోనే 24 క్యారెట్లపై 100 గ్రాములకు రూ.35,500 వరకు ధర తగ్గింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,15,650…

Read More

లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం..

జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదనదేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు జనాభా ఆధారంగా సీట్లు కేటాయించే విధానానికి భిన్నంగా, రాష్ట్రాల ఆర్థిక పనితీరును ప్రతిబింబించే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆధారంగా ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 30 లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశముందని తెలిపారు. జనాభా నియంత్రణను పాటిస్తూ,ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌ నెలలోనే 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్.. ఆ జిల్లాలో ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్న జనం | ట్రెండింగ్

Last Updated:Apr 15, 2026 8:29 AM IST Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు..! కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు Heatwave Warning: ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా…

Read More

Helmet awareness | హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. పోలీసుల బంపర్ ఆఫర్! |#local18v

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు,ప్రజల్లో ట్రాఫిక్ నియమ,నిబంధనలు, జాగ్రత్తలు అవగహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీస్ బృందం విన్నూతన కార్యక్రమం చేపట్టింది. హెల్మెంట్ పెట్టుకో బహుమతి అందుకో అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషారా డూడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా శ్రీకారం చుట్టారు.#HelmetSafety #RoadSafety #TrafficPolice Source link

Read More

ఐరిష్ ట్రయల్ పేరిట రాయల్ ఛాలెంజ్ సరికొత్త వేడుక

వరంగల్: రాయల్ ఛాలెంజ్ తన సరికొత్త విస్కీ బ్లెండ్ ఐరిష్ ట్రయల్‌ను ఒక అద్భుతమైన బార్ అనుభవంతో ప్రారంభించింది. హైదరాబాద్ మాదాపూర్‌లో కాక్ అండ్ బుల్ వేదికగా ఐరిష్ పబ్ అనుభవానికి ప్రతీకగా నిలిచే స్నేహం, అనుబంధం, సంగీతం వంటి అంశాలను ఈ వేడుక ప్రతిబింబించింది. ఈ ప్రారంభ వేడుకలో ఐరిష్ ట్రయల్‌ను వివిధ రకాలుగా ప్రదర్శించారు. ఇంటరాక్టివ్ షోకేస్ జోన్‌లు, బ్రాండెడ్ పబ్ గేమ్‌ల నుండి లైవ్ ఐరిష్ సింగాలాం>ù ప్రదర్శనలు, ప్రత్యేకమైన కాక్టెయిల్స్ వరకు…

Read More