13 కోట్ల చీటీ మోసం.. ఇంటికి తాళం వేసి పరార్.. 400 కుటుంబాలు రోడ్డున..! Chittoor 13 crore cheeti scam exposed Venkatrav absconding creates sensation | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 21, 2026 6:17 PM IST Chittoor జిల్లాలో వెంకట్రావ్ 13 కోట్ల చీటీ మోసం చేసి పరారయ్యాడు. 400 మందికి పైగా బాధితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + 13 కోట్లతో  ఐ పి పెట్టిన పలమనేరు చీటీల వ్యాపారీ…రోడ్డున పడ్డ 400 కుటుంబాలు చిత్తూరు జిల్లాలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చి వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్క రాత్రిలో మాయమైపోవడంతో దినసరి…

Read More

శక్తి బృందాల అవగాహన

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : మహిళల రక్షణ, భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ , తదితర ప్రాంతాలలో పోలీసులు పర్యటించారు.​ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలతో పోలీసులు నేరుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్లే సమయంలో చైన్ స్నాచింగ్ (గొలుసు దొంగతనాలు) బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు.ఆపద సమయంలో మహిళలకు…

Read More

ALERT: దీపారాధనలో ఒకే వత్తి వేస్తున్నారా? పొరపాటున కూడా అలా చేయకండి.. పండితులు నిగ్గుతేల్చిన నిజం ఇదే..! Hindu lamp worship. |

వత్తులతో పాటు దీపారాధనకు వాడే నూనె కూడా అత్యంత ముఖ్యం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె వాడితే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య సుఖం, బంధుమిత్రుల శుభం చేకూరుతాయి. అయితే, పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీనివల్ల నిత్య రుణ బాధలు, దుఃఖం, చోర భయం వంటి ఇబ్బందులు కలుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవీ అనుగ్రహం కోరుకునే వారు…

Read More

ప్లాన్ బీ లేదు..

ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలుప‌శ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల…

Read More

కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి

న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ…

Read More

సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని…

Read More

Srivari Sevaks: తిరుమలలో “తిరునామధారణ” సేవ.. శ్రీవారి చిహ్నం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలివే! |

తిరుమలలోని అనేక ప్రాంతాల్లో టీటీడీ తిరునామ సేవను ఉచితంగా అందిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, క్యూ కాంప్లెక్స్-2, గొల్లమండపం, రామ్ భగీచా, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, సుపథం, వరాహస్వామి ఆలయం, నాలుగు మాడ వీధులు, అన్నప్రసాద కేంద్రం, విశ్రాంతి గృహాలు వంటి ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తున్నారు. ఈ సేవ కోసం రోజుకు రెండు షిప్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు. Source link

Read More

ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం…

Read More

పగటిపూట రెక్కీ.. రాత్రిళ్లు దొంగతనం.. ఆ జిల్లాలో ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్..! Five thieves arrested in Kakinada Rs 51 lakh property seized. |

ఈ ముఠా కోరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హౌస్ లాక్ బ్రేకింగ్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలు చేయడం వీరి ప్రధాన పద్ధతిగా ఉన్నట్లు వెల్లడించారు. Source link

Read More

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల…

Read More