Headlines

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి…

Read More

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ..!

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వసంతోత్సవాలకు నాంది పలికే ఈ పూజా కార్యక్రమం ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. Source link

Read More

తెలంగాణలో వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.దీంతో పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి,అదే రోజు రాత్రికి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరం…

Read More

అర్ధంలేని డిమాండ్ల వల్లే చర్చలు విఫలం

అమెరికాపై మండిపడ్డ ఇరాన్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులు అంగీకరించని కారణంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ… అమెరికా చేసిన అర్థం లేని డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలం చెందాయని ఇరాన్ ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా ప్రస్తావించిందని పేర్కొంది. ప్రజల జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు చర్చలు…

Read More

ఖరీఫ్‌కు ఎల్‌నినో ఎఫెక్ట్‌..16 జిల్లాల్లో లోటు వర్షపాతం

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.జూన్‌ 1 నుంచి జులై 5 వరకు నమోదైన వర్షపాత గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో సాధారణంతో పోలిస్తే 28.9 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాల కొరత కనిపించింది.ఈ రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం తక్కువ వర్షం నమోదైంది.కొన్ని మండలాల్లో మాత్రమే ఆశాజనకంగా వర్షాలు…

Read More

Chicken Prices Increase | నాన్ వెజ్ ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు |#local18V

వేసవి ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో చికెన్ రేట్లు ఎగబాకుతున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్ ధర రూ.340కు పైగా విక్రయమవుతోంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.#chickenprice #vizag Source link

Read More

రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి…

Read More

Shocking Snake: చేప కాదు పైథాన్.. మత్స్యకారుల వలకు చిక్కిన భారీ సర్పం |

Last Updated:May 05, 2026 10:27 AM IST Python: ఏపీలో ఆ జిల్లాలో ఒకవైపు ఎండలు, మరో పక్క వర్షాల నేపథ్యంలో విషజీవులు, గోదావరి అదేవిధంగా నివాసాల్లోకి సైతం చొరబడుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో జరిగిన ఒక ఘటన మత్స్యకారులను కుదిపేసింది. + Python Python: ఏపీలో ఆ జిల్లాలో ఒకవైపు ఎండలు, మరో పక్క వర్షాల నేపథ్యంలో విషజీవులు, గోదావరి అదేవిధంగా నివాసాల్లోకి సైతం చొరబడుతున్నాయి. తాజాగా ఆ జిల్లాలో జరిగిన ఒక ఘటన…

Read More

Girl Death: తిరుపతిలో విషాదం.. రీల్స్ మోజులో 13 ఏళ్ల బాలిక దుర్మరణం! ఏం జరిగిందంటే |

Last Updated:Mar 31, 2026 9:04 AM IST తిరుపతి రాజారెడ్డి నగర్‌లో 13 ఏళ్ల పుష్ప రీల్స్ కోసం వీడియో తీయుతూ ఐదవ అంతస్తు నుంచి పడి మృతి, అలిపిరి పోలీసులు దర్యాప్తు, తల్లిదండ్రులకు సోషల్ మీడియా జాగ్రత్తల హెచ్చరిక తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..! ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతను, చిన్న పిల్లలను పట్టిపీడిస్తున్న ‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు…

Read More

రాజీనామా చేసి పార్టీ మారండి – Visalaandhra

రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన హెచ్చరికన్యూదిల్లీ: పార్టీ గుర్తు పైన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం కింద పోటీ చేసి ఎన్నికైన ఎంపీలు పార్టీలో ఉండలేమని భావిస్తే తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబల్ ఎంపీలకు హెచ్చరించారు. శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన…

Read More