చేనేత కుల వృత్తుల వారికి అధునాతన పరికరాలను అందించండి
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కుల వృత్తుల వారికి 3.0 పథకం ద్వారా అధునాతన పరికరాలను పరిముట్రాలను అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన సహకార ఆర్థిక సంస్థ కార్యాలయం (బీసీ కార్పొరేషన్ స్టేట్ ఆఫీస్ )లో జి.ఎం.భీమ శంకర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ విషయమై చేనేత కార్మిక సంఘాల నాయకులు ,ఈ చేనేత రంగంలో పనిచేసే అనుభవజ్ఞులైన కార్మికులు తోను ,రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల ఫెడరేషన్ల…


