Heatstroke Protection: ఈ సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుకోండి.. మీ జేబులో ఉల్లిపాయలు చాలు |

ఈ రోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, అవగాహనతో, ఇటువంటి సాంప్రదాయ నివారణల వాడకం కొద్దిగా తగ్గింది. కానీ పూర్తిగా ఆగిపోలేదు. అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ ఈ చిట్కాను పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వేసవిలో తమ పర్సులలో ఉల్లిపాయలను ఉంచుకోవడం మర్చిపోరు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు, పురుషులు కూడా వాటిని తమతో పాటు ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ సంప్రదాయం కేవలం ఒక నివారణగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా…

Read More

రాష్ట్రం మొత్తం చూపు పిఠాపురం వైపే.. ఆధ్యాత్మిక పరిమళాల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 30, 2026 9:21 PM IST మే 12న పిఠాపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్రకు విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు భారీ ఏర్పాట్లు, పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు, లక్షలాది భక్తుల రాక అంచనా + News18 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు భారీ ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా మే 12వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని,…

Read More

భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత – Visalaandhra

. పోలవరం రెండో దశకు రూ.32వేల కోట్లు అవసరం. ఉత్తర-దక్షిణ భారత్‌లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి. ఏపీలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి. పూర్వోదయ సహా ప్రాయోజిత పథకాలకు నిధులివ్వండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి. అమిత్‌షా సహా 7గురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు…

Read More

అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

ఉచిత షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం..

శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్స్ అసోసియేషన్విశాలాంధ్ర ధర్మవరం;;గత 2 సంవత్సరాల నుండి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు పట్టణంలోనే ఏకైక షూటింగ్ బాల్స్ సమ్మర్ క్యాంపు,రెగ్యులర్ ప్రాక్టీస్, నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చు దిద్దుటకు నిరంతరం కృషి చేస్తున్న సత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ జింక ఉదయ్ కిరణ్, స్థానిక అసోసియేషన్…

Read More

Heavy Rains in AP for Next 3 Days | ఏపీలో మరో 3 రోజులు వర్షాలు.. రైతులకు హెచ్చరిక! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పుగోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.#aprains #farmers #heavyrains Source link

Read More

ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్‌లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక…

Read More

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్…

Read More